దేశానికి రోల్మోడల్గా ముఖ్యమంత్రి కేసీఆర్ బస్తీస్థాయి నుంచి పార్టీ శ్రేణులు కదలిరావాలి టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ సికింద్రాబాద్, అక్టో
ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 16: సీఎం కేసీఆర్ పాలనలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ శకం సాగుతోందని డిప్యూటీ స్పీకర్ పద్మారావు అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలకు మేలు చేకూర్చ
సికింద్రాబాద్ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు వివిధ వర్గాలకు ప్రయోజనం కలిగించేలా తమ వంతు కృషి చేస్తున్నామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. ఇందిరా పార్క్ ప్రాంతానికి �
సికింద్రాబాద్, సెప్టెంబర్ 12 : ఏ పార్టీకీ సాధ్యం కాని రీతిలో టీఆర్ఎస్లో సంస్థాగత నిర్మాణం పకడ్బందీగా కొనసాగించేందుకు కసరత్తు ప్రారంభమైంది. కమిటీల ఏర్పాటులో స్వేచ్ఛాయుత వాతావరణంలో అందరి అభిప్రాయాలత�
కంటోన్మెంట్, సెప్టెంబర్ 6: నియోజకవర్గం పరిధిలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ సూచించారు. ఈ మేరకు అమన్ వేదిక కొవిడ్ రిలీఫ్ అండ్ కేర్ సం�
కంటోన్మెంట్, ఆగస్టు 22: సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం నుంచి నిర్వహించనున్న కొవిడ్ టీకా పంపిణీ ప్రత్యేక డ్రైవ్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ స్పీకర్ ప
సికింద్రాబాద్, ఆగస్టు 16: సికింద్రాబాద్ నియోజకవర్గంలో పారిశుధ్యంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. వర్షాల వల్ల రోగాలు ప్రబలకుండా జాగ్రత్త
సికింద్రాబాద్, ఆగస్టు 9: అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేద ప్రజల సంక్�
సికింద్రాబాద్/ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 28 : చిలకలగూడలోని కట్టమైసమ్మ, పోచమ్మ ఆలయంతో పాటు సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఉన్న 187 దేవాలయాల్లో నిర్వహించే బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయ నిర్వాహకులకు బ�
సికింద్రాబాద్/మల్కాజిగిరి/వినాయక్నగర్, జూలై 27: పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. మంగళవారం సీతాఫల్మండిలోని తన క్యాంపు కార్యాలయంలో కొత్త రేష�
ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 23: తార్నాక డివిజన్లోని లాలాపేట పోచమ్మ దేవాలయంలో నిర్వహించబోయే బోనాల జాతరకు రావాలని ఆలయ కమిటీ సభ్యులు, డిప్యూటీ స్పీకర్ పద్మారావును కోరారు. ఈ సందర్భంగా ఆయన జాతరకు తగిన ఏర్పాట
హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): ఆదివారం జరిగే లష్కర్ బోనాల్లో పాల్గొనాలని డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావుగౌడ్ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించారు. గురువారం తన కుమారుడు రామేశ్వర్గౌడ్తో కలిసి ప్ర�
సికింద్రాబాద్, జూలై 21: జీహెచ్ఎంసీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత తాగునీటి పథకాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కోరారు. బుధవారం క్యాంపు కా