సికింద్రాబాద్, జూలై 20: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. బస్తీలు, కాలనీల ప్రజలు తడి, పొడి చెత్తను వేరుచేసి చెత్త తరలించేవారికి అందజేయా
సికింద్రాబాద్, జూలై 13: సీతాఫల్మండిలోని వెల్ఫేర్ సెంటర్ ప్రాంగణంలో గల ఉప్పలమ్మ దేవాలయంలో మంగళవారం ఆషాఢమాస బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించారు. పోత
నాలుగు కాలనీల్లో 410ఇండ్లు ప్రారంభం లక్కీ డ్రా ద్వారా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ముషీరాబాద్లో 143, సికింద్రాబాద్లో 267 మందికి అందజేత పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం పైసా ఖర్చులేకుండా డబుల్ ఇండ్లు �
ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతర ఏర్పాట్లు పూర్తి చేయాలి మత్య్యశాఖ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉత్సవాలకు అధిక నిధులు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే : డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మా�
సికింద్రాబాద్, జూలై 6: పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. సీతాఫల్మండి డివిజన్లోని సుభాష్చంద్రబోస్నగర్లో డబుల్ బెడ్రూమ్
కోట్ల నిధులతో అభివృద్ధి, మౌలిక వసతులు బౌద్ధనగర్లో పర్యటించిన డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ జోరుగా కొనసాగుతున్న పట్టణ ప్రగతి సికింద్రాబాద్/వినాయక్నగర్/గౌతంనగర్/మల్కాజిగిరి, జూలై 5: పట్టణ ప్రగతి
సికింద్రాబాద్, జూన్ 29: సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సీతాఫల్మండి, మెట్టుగూడ డివిజన్లలో చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్లను జూలై మొదటి వారంలో ప్రారంభిస్తామని, ఇందుకోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేయాల�
సికింద్రాబాద్/ ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 28: సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. తార్నాక డివిజన్ పరిధిలో రూ.కోటి 45 లక్షల�
డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ | సికింద్రాబాద్ నియోజకవర్గం ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరించడం కోసం నిరంతరం వారికి అందుబాటులో ఉంటామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు.
అడ్డగుట్ట, జూన్ 16: నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. బుధవారం అడ్డగుట్ట డివిజన్లోని పలు ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ లింగాని ప్రసన్�
సికింద్రాబాద్, జూన్ 12: సికింద్రాబాద్ నియోజకవర్గంలో సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. సీతాఫల్మండి డివిజన్లోని ఉప్పరిబస�
సికింద్రాబాద్, జూన్ 8: కరోనా నివారణకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటున్నదని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. ప్రజలు కూడా తమవంతు బాధ్యతగా నిబంధనలు పాటించాలని కోరారు. జీహెచ్ఎంసీ మాజీ
డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సికింద్రాబాద్, జూన్ 7: నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని డిప్యూ టీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. సీతాఫల్మండిలోని మల్టీపర్పస్ ఫంక్షన్హాల్ ప్రాంగణ�