గ్రేటర్లో కంటివెలుగు 41వ రోజుకు చేరుకుంది. సోమవారం 274 కేంద్రాల్లో 26,168 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 4032 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేయగా.. 2475 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారస�
సీతాఫల్మండిలోని కుట్టి వెల్లోడీ ప్రభుత్వ ఆస్పత్రి (అర్బన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్)లో నూతన భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.11.6 కోట్లు మంజూరు చేసిందని డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావుగౌడ్
సికింద్రాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. ఈ మేరకు నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరికి చెందిన 14 ఏండ్ల ఆయూష్�
సికింద్రాబాద్, డిసెంబర్ 28: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావుగౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యా�
సికింద్రాబాద్, డిసెంబర్ 21: ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలి. ప్రజా ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం తగదని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ పేర్కొన్నారు. జల మండలి ద�
మూడు నెలలకోసారి అధికారులతో సమీక్షా సమావేశంతుకారంగేట్లో ఆర్యూబీ పనులను ఫిబ్రవరి నెలఖారులోగా పూర్తి చేయాలిఅధికారుల సమీక్షా సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ ఆదేశాలు సికింద్రాబాద్, డిసెంబ
అడ్డగుట్ట : ప్రతి పేదవాడికి అధునాతనమైన ఖరీదైన వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని డిప్యూటీ స్పీకర్ పద్మారావు అన్నారు. శుక్రవారం ఆయన సికింద్రాబాద్ నియోజకవర్గం మెట్టుగూడ డివిజన్�