రైతు సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు నేస్తం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ ప్లాట్ఫాం ద్వార
ఈ సీజన్లో నకిలీ విత్తనాలు మార్కెట్ను ముంచెత్తనున్నాయా.. అంటే అవుననే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యేటా కొందరు వ్యాపారులు మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు వేలాది క్వింటాళ్ల నకిలీ విత�
సాగు భూములకు అనుగుణంగా పంటల ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం సుజాతనగర్ మండలంలోని రవి హైబ్రిడ్ వ్యవసాయ పరిశోధన క్షేత్రాన్ని ఆయన
మంచిర్యాల జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన చిట్ఫండ్ సంస్థలు జనాలను ‘చీట్' చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. రిజిస్టర్డ్ సంస్థలని చెప్పుకుని పెద్ద కార్యాలయాలు తెరుస్తూ, అన్ని అనుమతులు ఉన్నాయని
వ్యవసాయశాఖలోని గ్రౌండ్ లెవెల్ సిబ్బంది సహాయంతో ఫిబ్రవరి నాటికి అన్ని బ్యాంకులు లక్ష్యాన్ని సాధించాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. బుధవారం సిద్దిపేట కలెక్టరేట్లో కలెక�
‘అది యాసంగి సీజన్. రైతులు నాట్లు వేయడం కూడా ప్రారంభించ లేదు. అప్పుడప్పుడే పొలంలోకి దిగి దుక్కులు దున్నుతున్నారు. జేబులో ఉన్న ఫోన్కు టింగ్ టింగ్ అని మెసేజ్ వచ్చింది.
ప్రభుత్వ వైద్య కళాశాలకు సంబంధించి రూ.108 కోట్ల వ్యయంతో కొత్త భవనాలు వస్తాయని, వాటన్నింటికీ అవసరమైన స్థల సర్దుబాటుపై అధికారులు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
జనవరి-31తో యాసంగి సాగు ప్రణాళిక ముగిసింది. ఈ ఏడాది యాసంగిలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 5.81లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు అవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేయగా 4.01లక్షల ఎకరాల్లోనే (83శాతం) సాగు అయ్యింది.
రైతులు పండించిన పంటను మార్కెట్లో ఇబ్బందులు లేకుండా అమ్ముకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తున్నది. గ్రామాల్లో ఏ రైతు, ఏ సర్వే నంబర్లో, ఏ పంట వేశాడో అనే వివ
ప్రజా పాలనా సౌలభ్యం కోసమే కొత్త జీపీ భవనాలను ప్రారంభిస్తున్నట్లు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మండలంలోని కంచన్పల్లి గ్రామంలో కొత్తగా నిర్మించిన జీపీ భవనాన్ని బుధవారం ప్రారంభించారు.
మిర్చి ధరల విషయంలో రైతులను ఖరీదుదారులు మోసం చేయొద్దని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. అలా చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఖమ్మం ఏఎంసీలో మిర్చి ధరల పతనంపై ‘ధర దగా..’ శీర్షి
యాసంగి సాగు ప్రణాళిక గాడి తప్పుతున్నది. గడిచిన తొమ్మిదేండ్లుగా రెండు సీజన్లలో పచ్చని పంటలు పండగా ఈ సారి వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ శాఖ అంచనాలు మారుతున్నాయి.
సేద్యంలో ఎలా ముందుకెళ్లాలి.. ఏ సీజన్లో ఏ పంట వేయాలి..? నష్టాలు ఎలా అధిగమించాలో సంపూర్ణ అవగాహన కోసం కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిన రైతు వేదికలు సరికొత్తగా మారుతున్నాయి. ఇప్పటిదాకా కర్షకుల ముచ్చట్లకు కేంద్ర�