సాగు భూమిలో సారం క్రమంగా తగ్గిపోతోంది. లాభాల కోసం వ్యాపారులు అంటగట్టే రసాయన ఎరువులతో ఇప్పటికే చేవ కోల్పోతున్న చేను.. అవగాహన లేమి కారణంగా కొందరు రైతులు చేస్తున్న తప్పిదాలతో మరింత ప్రమాదంలో పడుతోంది. దీని �
రైతు భరోసా కింద 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేశామన్న డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టివిక్రమార్క మాటలకు, వ్యవసాయశాఖ వద్దనున్న గణాంకాలకు, క్షేత్రస్థాయిలో రైతులు చెప్తున్నదానికి ఏమాత్రం పొంతన క
రైతు ఆత్మహత్యపై వ్యవసాయ శాఖ అధికారులు ఆరా తీశారు. మెదక్ జిల్లా చేగుంట మండలం కిష్టాపూర్కు చెందిన రైతు కుర్మ స్వామి తన పొలంలో పదకొండు బోర్లు వేసినా నీరు రాకపోవడంతో అప్పుల పాలై ఆ పొలంలోనే ఆత్మహత్య చేసుకు�
వ్యవసాయశాఖ మార్కెట్ గో దాంలో నిల్వ ఉంచిన దాదాపు 15వేల వడ్ల బస్తాలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసిన ఘటన కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం పెద్దాపూర్ సమీపంలో చోటుచేసుకున్నది. వివరాలిలా..
ఎన్నికలు ప్రశాంత వాతావరంణంలో జరిగేలా సిబ్బంది చూడాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎన్నికల కంట్రోల్ రూమ్ను బుధవారం తనిఖీ చేశారు. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ ర�
గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్ల సందడి ప్రారంభం కానున్నది. వరి కోత దశకు రావడంతో వ్యవసాయశాఖ ఆదేశాను సారం కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈక్రమంలో రేపటి నుంచి ప్రారంభి ంచాలని ప్రణాళికలు సిద�
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కరువు వచ్చిందని, ప్రభుత్వం స్పందించి ప్రాజెక్టు గేట్లు తెరిచి పంటలకు సాగునీరు అందించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండల పరిధిల�
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం రైతులను నిండా ముంచుతున్నది. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నది. ధాన్యం సేకరణ ప్రారంభించక పోవడంతో అన్నదాతల రెక్కల కష్టం దళారుల పాలవుతున్నద�
ఎరువులను నిల్వ చేయడం, సరఫరాలో ఒకే కంపెనీ మోనోపలీకి చెక్ పెట్టే దిశగా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే టెండర్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. 2024-25 సంవత్సరానికి సంబంధించి ఎరువుల సరఫరా, నిల్
వడగండ్లు పడి నాలుగు రోజులు గడిచినా పంటనష్టం అంచనా వేసేందుకు అధికారులు రాకపోవడంతో రైతులు మండిపడ్డారు. లక్షలు పెట్టుబడి పెట్టిన పంట అకాల వర్షంతో దెబ్బతింటే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించకుండానే నష�
ఉమ్మడి జిల్లాలో శనివారం కురిసిన అకాల వర్షం అన్నదాతలను ఆగం చేసింది. పలు మండలాల్లో వడగండ్ల వాన కురవగా పెద్దమొత్తంలో పంటలకు నష్టం వాటిల్లింది. ఈదురుగాలులతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి నిజామాబా�
రాష్ట్ర వ్యాప్తంగా 6.28 లక్షల ఎకరాల్లో యాసంగి సాగు తగ్గినట్టు వ్యవసాయ శాఖ పేర్కొన్నది. ఇందులో 5.75 లక్షల ఎకరాల్లో వరి సాగే ఉండడం గమనార్హం. గతేడాది ఇదే సమయానికి 72.58 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా ఈసారి మాత్రం 66.30 ల�
వ్యవసాయ అనుబంధ రంగాల కార్పొరేషన్లపై విచారణను ప్రభుత్వం వేగవంతం చేసింది. గత పదేండ్లలో నిర్వహించిన కార్యకలాపాల పూర్తి సమాచారాన్ని అందించాలని బుధవారం కార్పొరేషన్లకు లేఖలు రాసింది.
వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ (డబ్ల్యూటీఐటీసీ) బృందం ఆఫ్రికా ఖండంలోని కింగ్డమ్ ఆఫ్ ఈశ్వతిని దేశంలో పర్యటించింది. ఈ సందర్భంగా డబ్ల్యూటీఐటీసీ చైర్మన్ సందీప్ మక్తల మాట్లాడుతూ ఐటీ ర
చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఏటా తపాస్పల్లి రిజర్వాయర్ను నింపి అక్కడి నుంచి ఆయ�