వ్యవసాయశాఖలో ఒకే చోట ఏండ్లుగా పాతుకుపొయిన ఉద్యోగులు ఈ బదిలీల్లో సైతం తమ స్థానాన్ని ఖాళీ చేసేందుకు ససేమిరా అంటున్నారు. ఏ విధంగా అయినా సరే బదిలీని ఆపించేందుకు నానాతంటాలు పడుతున్నారు.
వారం రోజులుగా జిల్లాలో వర్షం కురుస్తున్నది. కౌ టాల మండలంలోని కుంటలు, చెరువులు, ఒర్రెలు, వాగులు, నదులు నిండుగా మారా యి. మండల కేంద్రంలోని ప్రధానరోడ్డు చిత్తడిగా మారింది. వాంకిడి మండలంలో వాగులు, వంకలు ఉధృతంగా
నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రానికి చెందిన రైతు గొల్ల రాములు 2015లో పాస్బుక్కు జతచేసి రూ.45 వేల రుణం తీసుకున్నాడు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్ష లోపు రుణమాఫీ చేసినట్టు ప్రకటించిన జాబితాలో రాములు
రైతుబీమా పథకానికి అర్హులైన కొత్త రైతుల నుంచి వ్యవసాయ శాఖ దరఖాస్తులు స్వీకరిస్తున్నది. ఆగస్టు 5 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోని 18 నుంచి 59 ఏండ్ల వ
రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. రూ.2 లక్షలలోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు ఈ రుణమాఫీ వర్తించనున్నది. అయితే ఆగస్టు 15వ తేదీలోపు మొత్తం మూడు విడతలుగా రూ.లక్ష, రూ.1.50 లక్�
రైతులకు దీర్ఘకాలికంగా నికర ఆదాయం ఇచ్చే పంట ఆయిల్పాం సాగు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో ఆయిల్పాం సాగును వచ్చే ఐదేళ్లలో ఆయిల్ఫెడ్ 5 లక్షల ఎకరాల్లో విస్తరణకు ప్
గత వానకాలం సీజన్లో సాగులో లేని భూముల వివరాలు, వాటి స్థితిగతులను తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక సర్వేను చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాలను పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేయగా.. వాట�
రైతు భరోసాకు ఆంక్షలు వద్దని, పది ఎకరాల్లోపు రైతులందరికీ రైతుభరోసా ఇవ్వాలని రైతులు అభిప్రాయపడ్డారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో ప్రభుత్వం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రైతులు అభిప్రాయ
సంగారెడ్డి జిల్లాలో ఏటా పంటసాగు పెట్టుబడి పెరుగుతూనే ఉన్నది. దుక్కులు దున్నటం మొదలుకుని విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు, కూలీల ధరలు, పంటనూర్పిళ్ల ధరలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో రైతులుపై పెట్టుబ�
వానమ్మ...వానమ్మ.. వానమ్మా.. ఒక్క సారన్నా వచ్చిపోవే వానమ్మా.. అని పాడుకునే పరిస్థితులొచ్చాయి రైతన్నలకు. పది రోజులుగా వరుణుడు పత్తా లేకపోవడంతో రైతులు ఆకాశం వంక ఆశతో ఎదురు చూస్తున్నారు.
రైతులు కొనుగోలు చేసిన విత్తనాలకు వ్యాపారులు విధిగా బిల్లులు ఇవ్వాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.విజయనిర్మల ఆదేశించారు. ఖమ్మం నగరంలోని త్రీటౌన్ ప్రాంతంలో ఉన్న పలు విత్తన దుకాణాలు, గోదాములను మంగళవార�
ఎరువులు, విత్తనాల దుకాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నకిలీ, కాలం చెల్లిన విత్తనాలు విక్రయించే వారిపై కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని పలు ఫెర్టిలైజర్ దుకాణా�
అపరిచితుల వద్ద కాకుండా మీకు నమ్మకమైన డీలర్ వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.విజయనిర్మల రైతులకు సూచించారు. శుక్రవారం ఆరెకోడు తండా, తనగంపాడు గ్రామాల్లో పర్యటించిన ఆమె రైతు అ