రాష్ట్రవ్యాప్తంగా పత్తి, పచ్చిరొట్ట విత్తనాల కొరతకు సరఫరా లోపమే కారణమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచినట్టు ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస�
అవసరమైన పత్తి, పచ్చిరొట్ట విత్తనాలను జిల్లాలకు సరఫరా చేశామని, వాటిని సక్రమంగా రైతులకు అందించే బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న ఫర్టిలైజర్ షాపులను బుధవారం వ్యవసాయ, పోలీస్శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు.పట్టణంలోని రాజరాజేశ్వర ఫర్టిలైజర్ షాపులో పత్తి వితన ప్యాకెట్లను అధి�
వానకాలం పంటలకు అన్నిరకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. బుధవారం ఐడీఓసీలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతులు ఏ పంటలు వేసినా సరి�
మార్కెట్లో డిమాండ్ ఉన్న పత్తి విత్తనాలను కృత్రిమ కొరత సృష్టిస్తున్న వరంగల్లోని విత్తన దుకాణాలపై వ్యవసాయశాఖ, పోలీస్ టాస్క్ఫోర్స్ అధికారు లు సంయుక్తంగా మంగళవారం ఆకస్మిక దాడులు చేశారు. ఎమ్మార్పీ క�
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇకపై రైతుల నుంచి ఎకరాకు 12క్వింటాళ్ల జొన్నలను మార్క్ఫెడ్ ద్వారా సేకరిస్తామని రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖల మంత్రి దామోదర రాజనర్సింహ ఒక ప్రకటనలో తెలిపారు.
అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దుబ్బాక ఏడీఏ శ్యామ్సుందర్ హెచ్చరించారు. మంగళవాంర దౌల్తాబాద్ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ఉన్న ఫర్టిలైజర్ దుకాణాలను ఆయన తనిఖీ చేశారు.
మరికొద్దిరోజుల్లో వానకాలం సాగు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున జిల్లా వ్యవసాయ శాఖ ఎట్టకేలకు సాగు ప్రణాళిక ఖరారు చేసింది. ఈ సీజన్లో జిల్లావ్యాప్తంగా వివిధ రకాల పంటలు కలిపి సుమారుగా 7,03,676 ఎకరాల్లో రైతులు సాగ
రాష్ట్రవ్యాప్తంగా నకిలీ విత్తన దందా ఆగడం లేదు. రాష్ట్ర సరిహద్దులను దాటి టన్నులకొద్దీ నకిలీ విత్తనాలు మార్కెట్లలో అమ్మకానికి వస్తున్నాయి. దీంతో ప్రభుత్వ వైఫల్యం, అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తుంద�
కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి రైతులకు అడిగే హక్కులేదా? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ప్రశ్నించారు. రైతులు 500 బోనస్ గురించి అడిగితే.. మంత్రి స్థాయిలో ఉండి “మొరుగుతున్నారు” అనే �
వానకాలం సాగుకు వ్యవసాయశాఖ సన్నద్ధమవుతున్నది. జి ల్లాలో ఈ సీజన్లో పండించే పంటలపై పూర్తిస్థాయి నివేదికను వ్యవసాయశాఖ అధికారులు రూపొందించారు. ఎప్పటిలాగే కందనూలు రైతులు పత్తి పంటకే జై కొట్టనుండగా ఆ తర్వాత
వ్యవసాయశాఖలో గెజిటెడ్ పోస్టులకు పదోన్నతులు కల్పించేందుకు డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్ కమిటీ(డీపీసీ) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్రావు శనివారం ఉత్తర్వులు జారీచేశారు.