రైతులకు పీఎం-కిసాన్ కింద అందించే రూ.6 వేల ఆర్థిక సాయంపై వ్యవసాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలోకి కొత్తగా చేరాలనుకునే లబ్ధిదారులు రైతు డిజిటల్ ఐడీలను తప్పనిసరిగా కలిగి ఉండాలని ప్రకటించింది. జనవరి 1 �
యాసంగి సీజన్లో ఏ రైతు ఎన్ని ఎకరాల్లో పంట వేశాడు. ఎన్ని ఎకరాలు ఖాళీగా ఉంచాడు. సర్వే నెంబర్ వంటి వివరాల సేకరణ కోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం నుంచి పంటల నమోదు చేపట్టనున్నారు.
జిల్లాలో వానకాలం పంట దాదాపు చేతికిరాగా, రైతాంగం అప్పుడే యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్నది. ఈ క్రమంలో సాగు విస్తీర్ణాన్ని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. జిల్లాలో 1,24,292 ఎకరాల్లో పంట సాగవనున్నదని ప్రణాళికలు సిద్ధ�
సీఎంఆర్, సన్నధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన జీవో నంబర్ 27పై మిల్లర్లు ఆగ్రహిస్తున్నారు. కొనుగోళ్లపై ఆంక్షలు విధించిన సర్కారు, చాలా అంశాలపై క్లారిటీ ఇవ్వలేదని మండిపడుతున్నా�
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మలేషియా పర్యటన కొనసాగుతున్నది. గురువారం రెండోరోజూ పహాంగ్ రాష్ట్రం జెరంటుట్లో ఆయిల్ పామ్ సీడ్ గార్డెన్, ఆర్ అండ్ డీ సెంటర్ను పరిశీలించారు.
అనేక షరతులు, నిబంధనల తరువాత వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు (ఏఈవోలు) ఎట్టకేలకు డిజిటల్ క్రాప్ సర్వే (డీసీఎస్)కు అంగీకరించారు. ఏఈవోల సంఘం బాధ్యులు, అడ్హక్ కమిటీ సభ్యులు కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్ట�
ఈ యేడాది వర్షాలు సమృద్ధిగా కురవడం, సన్న రకాలకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు సన్నరకాల వైపు మొగ్గు చూపారు. జిల్లాలో దాదాపు 70,500 ఎకరాలు సాగు చేశారు. వాతావరణం అనుకూలించడంతో మొన్నటి వరకు వర
రైతులకు మేలుచేసే విధంగా కార్పొరేషన్ల పనితీరు మెరుగుపడాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వ్యవసాయ కార్పొరేషన్ల పురోగతికి మంగళవారం సచివాలయంలో చైర్మన్లు, ఎండీలతో సమీక్ష నిర్వహించారు.
వరంగల్ జిల్లా నెక్కొండను మున్సిపాలిటీగా మార్చాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందిన క్రమంలో జిల్లా అధికార యంత్రాంగం ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు జడ్పీ సీఈవో, డీపీవో జీ రామ్రెడ్డి పంచ�
దశాబ్దాల వనపర్తి రాజకీయ చరిత్రలో ఎప్పు డూ లేని విష సంస్కృతికి తెరలేపుతున్నారు. గ తంలో ప్రజాప్రతినిధులుగా సారథ్యం వహించిన వారెవ్వరూ ఇలాంటి విధానానికి ఊతం ఇవ్వలేదు. అధికార పక్షమైనా.. ప్రతి పక్షమైనా ఇలాం ట�
ఆయిల్పామ్ కంపెనీలకు సంబంధించి ‘అల్లుడా మజాకా’ పేరిట ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం వ్యవసాయశాఖలో సోమవారం కలకలం రేపింది. ప్రభుత్వ పెద్దలు, శాఖలోని పలువురు ఉన్నతాధికారులు సైతం ఉలిక్కిపడ్డారు.
దేశంలోని పలు నగరాల్లో దాదాపు 50 కూరగాయల క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయ శాఖ రూపొందిస్తున్న ఈ పథకం త్వరలో కేంద్ర క్యాబినెట్ ముందు�
వ్యవసాయ శాఖలో బదిలీల వివాదం కోర్టుకు చేరింది. బదిలీల్లో తమకు అన్యాయం జరుగుతున్నదంటూ కొంతమంది అధికారులు కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే 42 మంది ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసినట్టు తెలిసి�
ఈ నెల 15 వరకు ప్రతి రైతుకు రూ.2 లక్షలలోపు రుణమాఫీ చేస్తామన్న మాటపై ప్రభుత్వం నిలబడే సూచనలు కనిపించడం లేదు. మంగళవారం సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 15న రూ.2 లక్షలలో