యాసంగిలో పంటల సాగుకు ప్రణాళిక ఖరారైంది. ఈ సీజన్లో కావాల్సిన ఏర్పాట్లను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తున్నది. జిల్లాలో ఈ సారి 2,61,105 ఎకరాల్లో పంటల సాగుకు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గతేడాది కంటే ఈసారి సుమారు 49వేల ఎక�
యాసంగి పంటకు రైతులు బోర్లు, బావుల కింద వరి సాగుకు సన్నద్ధమవుతున్నారు. రైతులు ఎక్కువగా 1010, 1001, హెచ్ఎంటీ, జైశ్రీరాం, చింట్లు, ఆర్ఎన్ఆర్ఎల్ రకాల్లో ఏదో ఒకటి సాగు చేస్తుంటారు. నారుమళ్లు వేసుకునే సమయంలో రైత�
వరి కొయ్యలను కాలిస్తే పర్యావరణ కాలుష్యం ఏర్పడడంతోపాటు పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు నశిస్తున్నాయి. సారవంతమైన భూమి దెబ్బతింటున్నది. రైతులు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే వరి కొయ్యల మిగులు అవశేషాలతో స�
యాసంగి సాగులో అన్నదాతలు నిమగ్నమయ్యారు. దుక్కులు దున్నడం, నారుమడులు పోయడం వంటి పనులు జోరుగా సాగుతున్నాయి. ఈసారి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 99,306 ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్�
ఎన్నికల సమయంలో విజన్లేని నాయకులు వస్తుంటారు.. వారితో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్, ఎకో పార్కు, వ్యాపార స�
వానకాలం సీజన్లో ఎరువులకు ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకున్నది. వర్షాలు సమృద్ధిగా కురవడంతో గతేడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం పెరిగింది.
పత్తికి ప్రపంచ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. ఈసారి తెల్ల బంగారం పత్తి సాగుకు ప్రకృతి అనుకూలించింది. వ్యవసాయ శాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలతో వికారాబాద్ జిల్లాలో అధిక విస్తీర్ణంలో పత్తి సాగు చేశా�
రాష్ట్రంలో ఏటేటా వరి సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. గత మూడేండ్ల నుంచి వరుసగా 60 లక్షల ఎకరాలు దాటిన వరిసాగు ఈ వానకాలం ఆల్టైం రికార్డు దిశగా పరుగులు పెడుతున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఎరువుల కొరత లేకుండా రాష్ట్ర సర్కారు పకడ్బందీ చర్యలు తీసుకున్నది. ఈ వానకాలానికి ముందే పంటల విస్తీర్ణాన్ని అంచనా వేసి, సరిపడా యూరియా, ఎంవోపీ, కాంప్లెక్స్, జింక్ సల్ఫేట
ప్రపంచ విత్తన భాండాగారంగా పేరుగాంచిన తెలంగాణ విత్తనరంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో మొత్తం విత్తనరంగానికి సంబంధించిన వివరాలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసు�
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు పంటలపై క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు యాదాద్రి జిల్లాకు వచ్చారు. రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ పోగ్రామ్లో �
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, అన్ని శాఖలు సమన్వయంతో పని
చేయాలని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ కలెక్టరేట్లో వివిధ
వివిధ కారణాలతో మృతిచెందిన రైతు కుటుంబాలకు ‘రైతుబీమా’ కొండంత అండగా నిలుస్తున్నది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి కష్టాలు పడుతున్న బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షల పరిహారం అందించి ఆర్థిక భరోసానిస్తున
వ్యవసాయ రంగానికి ఐటీని అనుసంధానించడంలో తెలంగాణ గొప్ప ప్రయత్నం చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ యోగితారాణా ప్రశంసించారు. ఈ ఏడాది వానకాలం సీజన్ సన్నద్ధతపై గురువారం హైదరాబాద్లో కేంద్ర వ్య�