వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం రైతులకు ఎరువు, విత్తనాలను మరింత చేరువ చేసేందుకు ఈ వానకాలం సీజన్ నుంచి రైతు వేదికల ద్వారా పంపిణీ చేసేందుకు యాక్షన్ ప్లాన్ రూపొంది స్తున్నది.
అన్నదాత ఆరుగాలం కష్టించి పండించిన పంటలను అకాల వర్షాలు ఆగమాగం చేస్తున్నాయి. రైతుల నోటికాడి ముద్దను దూరం చేస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పంటలను కాపాడే ప్రత్యామ్నాయ విధానాలపై చర్చ జరుగుతున్నద�
మక్కల కొనుగోళ్ల కోసం హనుమకొండ జిల్లాలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులు మండల పరిధి దాటకుండా మక్కలు అమ్ముకునేలా సెంటర్లను ప్రతిపాదించారు. రూ.1,962 మద్దతు ధర చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
యాసంగి సాగు జోరుగా కొనసాగుతున్నది. గురువారం నాటికి రాష్ట్రంలో 39 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసినట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. గత యాసంగితో పోల్చితే 100 శాతం సాగు విస్తీర్ణం పెరగడం గమనార్హం.
పీఎం కిసాన్ లబ్ధిదారులందరూ తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. గురువారం తన చాంబర్లో వ్యవసాయాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
జన్యు మార్పిడి చేసిన ఊదా రంగు టమాటాల పెంపకానికి అమెరికా ఆమోదం తెలిపింది. 2008లో యూరోపియన్ పరిశోధకులు డ్రాగన్ పుష్పాల జీన్స్ను టమాటాలో ప్రవేశపెట్టి వీటిని సృష్టించారు.
ధాన్యంపై లెక్కలు తీస్తున్న వ్యవసాయశాఖ సర్వే చేయాలని ఏఈవోలకు ఆదేశం సన్నాలు, దొడ్డురకం వివరాలూ సేకరణ కొనుగోళ్లపై ముందస్తు అంచనాలు సిద్ధం! హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లలో ఏటా �
ప్రణాళిక సిద్ధంచేసిన వ్యవసాయశాఖ పత్తి పంటకు ప్రథమ ప్రాధాన్యం 70 లక్షల ఎకరాల్లో దూదిసాగు 41 లక్షల ఎకరాలకు వరి తగ్గింపు 20 లక్షల ఎకరాల్లో కందిసాగు హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది వానకాలం సాగు ప్రణాళ
వ్యవసాయ యూనివర్సిటీ: నిరుద్యోగులుగా ఉంటూ ఫర్టిలైజర్స్ షాపులలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారే, శిక్షణ అనంతరం, సొంతంగా షాపులు నడుపుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇఇఐ రిటైర�