గ్రేటర్లో రాత్రి అయ్యిందంటే చాలు.. దోమలు విరుచుకుపడుతున్నాయి. ఈ కారణంగా గ్రేటర్లో మరోసారి డెంగీ, మలేరియా, చికున్ గున్యా కేసులు నమోదవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు వైద్యశాలల్లో జ్వరాలతో బాధపడుతున్న
దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల్లో డెంగ్యూ ఒకటి. ప్రతి ఏడాది లక్షలాది మంది ఈ వ్యాధికి గురవుతున్నారు. World Health Organization ప్రకారం ఇటీవల దశాబ్దాల్లో డెంగ్యూ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. చాలా మంది ఈ వ్యాధి బారిన పడ�
డెంగ్యూ, చికున్గున్యాలపై పోరాటానికి మలేసియా ప్రభుత్వం 65,000 మగ దోమలను విడుదల చేసింది. ప్రత్యేకంగా ఉత్పత్తి చేసిన ఈ దోమల్లో వోల్బేచియా అనే బ్యాక్టీరియం ఉంటుంది.
Dengue cases | మణిపూర్లో డెంగ్యూ విజృంభిస్తున్నది. అక్టోబర్ 25 నాటికి ఆ రాష్ట్రవ్యాప్తంగా 3,334 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఇంఫాల్ వెస్ట్లో అత్యధికంగా 2,323 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇంఫాల్ తూర్పులో మొత్తం 608 కేసులు న�
రాష్ట్రంలో డెంగ్యూ పంజా విసురుతున్నది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 6,120 కేసులు నమోదయ్యాయి. ఆగస్టు నాటికి 4,086 మంది ఈ వ్యాధి బారిన పడగా.. సెప్టెంబర్లో మరో 2,034 కేసులు నమోదయ్యాయి. దీం�
కరీంనగర్లోని ప్రైవేట్ దవాఖానల్లో ఎక్కడ చూసినా ఇప్పుడు జ్వర పీడితులే కనిపిస్తున్నారు. ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం ప్రతి రోజూ 2 వేల నుంచి 2,500 మంది జ్వరాలతో బాధపడుతూ వివిధ దవాఖానల్లో చేరుతున్నట్లు త�
మెదక్ జిల్లా వ్యాప్తంగా జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా డెంగీ, విషజ్వరాలు ప్రబలుతున్నాయి. మెదక్ జిల్లా జనరల్ దవాఖానకు రోజూ నాలుగు వందల మంది వరకు జ్వర బాధితు�
జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీ, టైఫాయిడ్, విషజ్వరాల పీడితులు పెరుగుతున్నారు. మూడు నెలలుగా సీజనల్ వ్యాధులు వణుకు పుట్టిస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్న�
భారీ వర్షాలు, వాతావరణంలో మార్పులు.. చెలరేగుతున్న ఈగలు, దోమలు.. దీనికి తోడు పారిశుధ్య సమస్యలతో ప్రజలు దవాఖాన బాట పడుతున్నారు. సీజనల్ వ్యాధులు ఉమ్మడి జిల్లాలో పెరిగిపోతున్నాయి.
దోమల వల్ల సోకే మలేరియా, డెంగ్యూ, చికున్గున్యా వంటి వ్యాధుల నుంచి ప్రజలను కాపాడే డిటర్జెంట్ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఢిల్లీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇది ద్రవం, పొడి రూపాల్లో �
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని అనంతసాగర్లో డెంగీతో బోనగిరి యశ్వంత్(10) శుక్రవారం మృతిచెందాడు. వివరాలు.. యశ్వంత్కు రెండు రోజుల క్రితం జ్వరం రావడంతో అతని తండ్రి కిష్టయ్య కుకునూరుపల్లెలో వైద్యం చ�
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం అనంతసాగర్లో డెంగీతో బోనగిరి యశ్వంత్(10) శుక్రవారం మృతిచెందాడు. యశ్వంత్కు రెండు రోజుల క్రితం జ్వరం రావడంతో అతని తండ్రి కిష్టయ్య కుకునూర్పల్లెలో వైద్యం చేయించారు.
జిల్లాలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు తోడు.. ప్రత్యేకాధికారుల పాలనలో పారిశుధ్యం పడకేయడంతో సీజనల్ వ్యాధు లు పెరుగుతున్నాయి. దోమల విజృంభణతో మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి విషజ్వరాల బారిన ప్రజల