భారీ వర్షాలు, వాతావరణంలో మార్పులు.. చెలరేగుతున్న ఈగలు, దోమలు.. దీనికి తోడు పారిశుధ్య సమస్యలతో ప్రజలు దవాఖాన బాట పడుతున్నారు. సీజనల్ వ్యాధులు ఉమ్మడి జిల్లాలో పెరిగిపోతున్నాయి.
దోమల వల్ల సోకే మలేరియా, డెంగ్యూ, చికున్గున్యా వంటి వ్యాధుల నుంచి ప్రజలను కాపాడే డిటర్జెంట్ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఢిల్లీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇది ద్రవం, పొడి రూపాల్లో �
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని అనంతసాగర్లో డెంగీతో బోనగిరి యశ్వంత్(10) శుక్రవారం మృతిచెందాడు. వివరాలు.. యశ్వంత్కు రెండు రోజుల క్రితం జ్వరం రావడంతో అతని తండ్రి కిష్టయ్య కుకునూరుపల్లెలో వైద్యం చ�
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం అనంతసాగర్లో డెంగీతో బోనగిరి యశ్వంత్(10) శుక్రవారం మృతిచెందాడు. యశ్వంత్కు రెండు రోజుల క్రితం జ్వరం రావడంతో అతని తండ్రి కిష్టయ్య కుకునూర్పల్లెలో వైద్యం చేయించారు.
జిల్లాలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు తోడు.. ప్రత్యేకాధికారుల పాలనలో పారిశుధ్యం పడకేయడంతో సీజనల్ వ్యాధు లు పెరుగుతున్నాయి. దోమల విజృంభణతో మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి విషజ్వరాల బారిన ప్రజల
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలో డెంగ్యూ కేసులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటి వరకు మండలంలో ఐదు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అనంతారంలో ముగ్గురు, అదేవిధంగా చీదెళ్లలో ఒక ఇంట్లోనే ఇద్దరూ డెంగ్యూ భారిన �
డెంగ్యూ ఫీవర్ వైరల్ ఇన్ఫెక్షన్. దోమలు కుట్టడం వల్ల ఈ సమస్య వస్తుంది. వర్షాకాలంలో ఈ దోమలు ఎక్కువగా కుడతాయి. కాబట్టి ఈ కాలంలో డెంగ్యూ జ్వర బాధితులు ఎక్కువగా ఉంటారు. డెంగ్యూ చాలామందిలో కొద్దిపాటి వ్యాధి
డెంగ్యూతో ఓ చిన్నారి మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. వేలేరుకు చెందిన సూత్రపు రమేశ్ కూతురు శాన్వి(7)కి మూడు రోజుల క్రితం జ్వరం రాగా, కుటుంబసభ్యులు హనుమకొండలోని ఓ ప్ర
వర్షాకాలం పూర్తయ్యేంతవరకు మూడు నెలలపాటు గ్రామీణ ప్రాంత ప్రజలు డెంగ్యూ , మలేరియా వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు మండల పంచాయతీ అధికారి మోహన్ సింగ్ తెలిపారు.
Tragedy | ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా నగరం మండలంలో విషాదం చోటు చేసుకుంది. భర్త చనిపోయిన కొద్ది గంటల్లోనే భార్య మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
|Radhika | ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితం. అప్పట్లో చాలా సినిమాలలో హీరోయిన్గా నటించిన రాధిక ఈ మధ్య సపోర్టింగ్ రోల్స్ పోషిస్తుంది.
Health tips | వర్షాకాలంలో అనేక వ్యాధులు ప్రబలుతుంటాయి. గాలిలో తేమ, చుట్టూ ఉన్న ధూళి లేదా నిలిచిపోయిన నీరు దోమలకు, బ్యాక్టీరియాకు అనువైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఫలితంగా వైరల్ జ్వరం, జలుబు-దగ్గు, డెంగ్యూ, మలేరియ�
మహబూబ్నగర్ జిల్లా కిషన్గూడ పంచాయతీలోని గుబ్బడిగుచ్చతండాను డెంగీ వణికిస్తున్నది. ఒకే ఇంట్లో అన్నాచెల్లెళ్లు లావుడ్యా పాండు(28), అక్షర(19) డెంగీ బారినపడ్డారు.
రాష్ట్రంలో డెంగీ ప్రమాదఘంటికలు మోగిస్తున్నది. భారీగా నమోదవుతున్న కేసులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ నాటికి 1,200 కేసులు నమోదయ్యాయి. ఒక్క జూన్లోనే 500 పైగా కేసులు నమోదయ్యాయంటే పరి�