కరీంనగర్లోని ప్రైవేట్ దవాఖానల్లో ఎక్కడ చూసినా ఇప్పుడు జ్వర పీడితులే కనిపిస్తున్నారు. ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం ప్రతి రోజూ 2 వేల నుంచి 2,500 మంది జ్వరాలతో బాధపడుతూ వివిధ దవాఖానల్లో చేరుతున్నట్లు త�
మెదక్ జిల్లా వ్యాప్తంగా జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా డెంగీ, విషజ్వరాలు ప్రబలుతున్నాయి. మెదక్ జిల్లా జనరల్ దవాఖానకు రోజూ నాలుగు వందల మంది వరకు జ్వర బాధితు�
జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీ, టైఫాయిడ్, విషజ్వరాల పీడితులు పెరుగుతున్నారు. మూడు నెలలుగా సీజనల్ వ్యాధులు వణుకు పుట్టిస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్న�
భారీ వర్షాలు, వాతావరణంలో మార్పులు.. చెలరేగుతున్న ఈగలు, దోమలు.. దీనికి తోడు పారిశుధ్య సమస్యలతో ప్రజలు దవాఖాన బాట పడుతున్నారు. సీజనల్ వ్యాధులు ఉమ్మడి జిల్లాలో పెరిగిపోతున్నాయి.
దోమల వల్ల సోకే మలేరియా, డెంగ్యూ, చికున్గున్యా వంటి వ్యాధుల నుంచి ప్రజలను కాపాడే డిటర్జెంట్ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఢిల్లీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇది ద్రవం, పొడి రూపాల్లో �
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని అనంతసాగర్లో డెంగీతో బోనగిరి యశ్వంత్(10) శుక్రవారం మృతిచెందాడు. వివరాలు.. యశ్వంత్కు రెండు రోజుల క్రితం జ్వరం రావడంతో అతని తండ్రి కిష్టయ్య కుకునూరుపల్లెలో వైద్యం చ�
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం అనంతసాగర్లో డెంగీతో బోనగిరి యశ్వంత్(10) శుక్రవారం మృతిచెందాడు. యశ్వంత్కు రెండు రోజుల క్రితం జ్వరం రావడంతో అతని తండ్రి కిష్టయ్య కుకునూర్పల్లెలో వైద్యం చేయించారు.
జిల్లాలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు తోడు.. ప్రత్యేకాధికారుల పాలనలో పారిశుధ్యం పడకేయడంతో సీజనల్ వ్యాధు లు పెరుగుతున్నాయి. దోమల విజృంభణతో మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి విషజ్వరాల బారిన ప్రజల
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలో డెంగ్యూ కేసులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటి వరకు మండలంలో ఐదు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అనంతారంలో ముగ్గురు, అదేవిధంగా చీదెళ్లలో ఒక ఇంట్లోనే ఇద్దరూ డెంగ్యూ భారిన �
డెంగ్యూ ఫీవర్ వైరల్ ఇన్ఫెక్షన్. దోమలు కుట్టడం వల్ల ఈ సమస్య వస్తుంది. వర్షాకాలంలో ఈ దోమలు ఎక్కువగా కుడతాయి. కాబట్టి ఈ కాలంలో డెంగ్యూ జ్వర బాధితులు ఎక్కువగా ఉంటారు. డెంగ్యూ చాలామందిలో కొద్దిపాటి వ్యాధి
డెంగ్యూతో ఓ చిన్నారి మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. వేలేరుకు చెందిన సూత్రపు రమేశ్ కూతురు శాన్వి(7)కి మూడు రోజుల క్రితం జ్వరం రాగా, కుటుంబసభ్యులు హనుమకొండలోని ఓ ప్ర
వర్షాకాలం పూర్తయ్యేంతవరకు మూడు నెలలపాటు గ్రామీణ ప్రాంత ప్రజలు డెంగ్యూ , మలేరియా వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు మండల పంచాయతీ అధికారి మోహన్ సింగ్ తెలిపారు.
Tragedy | ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా నగరం మండలంలో విషాదం చోటు చేసుకుంది. భర్త చనిపోయిన కొద్ది గంటల్లోనే భార్య మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.