గోదావరిఖనిలో కూల్చివేతల ఘట్టం కొనసాగుతోంది. రోడ్ల విస్తరణ, అభివృద్ధి పేరిట రామగుండం నగర పాలక సంస్థ మళ్లీ కూల్చివేత చర్యలకు నడుం బిగించింది. రెండు రోజుల క్రితం స్థానిక లక్ష్మీనగర్ లో గల మొబైల్ షాపులు, హోట�
గోదావరిఖని ప్రధాన వ్యాపార కేంద్రమైన లక్ష్మీనగర్ లో మళ్లీ కూల్చివేతల శబ్ధం దద్దరిల్లింది. జనమంతా చూస్తుండగానే దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఓల్డ్ అశోక్ సెంటర్లో గల ప్రముఖ వీకే రెడ్డి టీ స్టాల్ నేలమట్టమైంది. దశ�
హైదరాబాద్ నగర వాసులు హైడ్రా (HYDRAA) అంటేనే వణికిపోతున్నారు. వారాంతాలు వస్తే చాలు హైడ్రా అధికారులు బుల్డోజర్లకు పనిచెబుతున్నారు. ఆక్రమణల పేరుతో పెద్దలను వదిలి పేదలపై ప్రతాపం చూపిస్తున్నారు.
హైదరాబాద్లోని గాజులరామారంలో ఉద్రిక్తత నెలకొన్నది. ఆక్రమణల పేరుతో హైడ్రా మరోసారి (HYDRAA Demolitions) బుల్డోజర్లకు పనిచెప్పింది. గాజులరామారం సర్వే నంబర్ 397లో నిర్మించిన ఇండ్లను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నార�
వేములవాడ (Vemulawada) మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్లో ఉద్రిక్తత నెలకొన్నది. రోడ్డు నిర్మాణం కోసం భవనాలను కూల్చివేస్తుండటంతో బాధితులు అడ్డుకున్నారు. పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు చేపట్టాలని బుల్డోజర్ల ముందు
హైదరాబాద్లో మరోసారి హైడ్రా (HYDRA) అధికారులు బుల్డోజర్లకు పనిచెప్పారు. మాదాపూర్లోని సున్నం చెరువులో (Sunnam Cheruvu) ఆక్రమణలను తొలగించారు. 32 ఎకరాల విస్తీర్ణంలోని సున్నం చెరువులో భారీగా ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించి�
గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని పోచమ్మ మైదానంలో నగర పాలక సంస్థ అధికారులు ఇటీవల దుకాణాలను అనుమతి లేవని కూల్చివేసిన ఘటనపై రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ నిప్
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మూలవాగు వంతెన నుంచి రాజన్న ఆలయం వరకు 80 అడుగుల మేర రోడ్డును విస్తరిస్తుండగా, దారి వెంట 243 మంది తమ దుకాణాలు, ఇండ్లు కోల్పోతున్న విషయం తెలిసిందే. అయితే, ఇందులో పలువు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా కూల్చివేతలు మూడోరోజు మంగళవారం కూడా కొనసాగాయి. మూలవాగు వంతెన నుంచి రాజన్న ఆలయం వరకు 80 అడుగుల మేర రోడ్డును విస్తరిస్తుండగా, దారి �
రామగుండం నగర పాలక సంస్థ అధికారులు మళ్లీ ఆపరేషన్ కళ్యాణ్ నగర్ చేపట్టారు. గోదావరిఖని ప్రధాన వ్యాపార కేంద్రమైన కళ్యాణ్ నగర్ లో రోడ్ల వెడల్పుకు అడ్డుగా ఉందన్న కారణంగా గురువారం ఉదయం పోలీస్ బందోబస్తు మధ్య జేస
రామగుండం నగర పాలక సంస్థ అధికారులకు దుకాణాల కూల్చివేత విషయంలో చూపించిన ఉత్సాహం తిరిగి రోడ్డు వెడల్పు పనులపై చూపించడం లేదని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Supreme Court: ఇండ్ల కూల్చివేతల విషయంలో యూపీ సర్కార్ వ్యవహరించిన తీరును సుప్రీం కోర్టు తీవ్రంగా ఖండించింది. తమ అంతరాత్మకే ఇది షాక్ అని కోర్టు అభిప్రాయపడింది. ఇండ్లు కోల్పోయిన వారికి 10 లక్షల నష్టప
హైడ్రా మరోసారి చిరు వ్యాపారుల బతుకును ఛిన్నాభిన్నం చేసింది. ఎన్నో ఏండ్ల నుంచి ఉపాధి పొందుతున్న వారి వ్యాపార దుకాణాలను అధికారులు నిర్ధాక్షిణ్యంగా నేలమట్టం చేశారు.
చాదర్ఘాట్ పరిధిలోని మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఎక్స్కవేటర్ అడుగుపెట్టడంతో స్థానికులు మళ్లీ భయాందోళనకు గురయ్యారు. గతంలో ఇండ్లు కూల్చివేయగా మిలిగిన మొండిగోడలను అధికారులు బుధవారం తొలగించారు.