చందానగర్ లోని సరస్వతి విద్యా మందిర నుంచి పీజేఆర్ స్టేడియం వెళ్లే దారిలోని స్ట్రీట్ వెండర్స్ డబ్బాలను ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. తమ బతుకులను రోడ్డు ప
Hydraa | సామాన్యులతో హైడ్రా ఎలా ఆడుకుంటున్నదో ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. అడ్డూ అదుపులేని అధికారాలను చూసుకొని, గుడ్డెద్దు చేలో పడ్డట్టు చెరువుల చుట్టూ ఉన్న నిర్మాణాలపై బుల్డోజర్లతో హైడ్రా విరుచుకుపడుతున్న సంగతి �
సీఎం ఇలాకా కోస్గిలో బుల్డోజర్లు విరుచుకుపడుతున్నాయి. లక్షల్లో ప్రజాధనం వృథా చేస్తూ అధికారులు నాయకులకు వత్తాసు పలుకుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా హడావుడిగా కూల్చివేతలు మొదలుపెట్టారు. గతేడాది కట్�
రామగుండం బల్దియాలో మళ్లీ కూల్చివేతల భయం మొదలైంది. ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో ఈ రాత్రి బుల్డోజర్ ఎటు నుంచి దూసుకొస్తుందోనని నగరంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
‘గోదావరిఖని పట్టణంలో మళ్లీ కూల్చివేతల పర్వం కొనసాగుతుంది.. సోమవారం రాత్రి పోచమ్మ మైదానంలో జరిగిన కూల్చివేతల చర్యకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ బాధ్యత వహించాలి’ అని రామగుండం మాజీ ఎమ్మెల
రెండున్నరేండ్ల రేవంత్రెడ్డి పాలనలో కూల్చివేతలే తెలంగాణ బ్రాండ్గా మారిపోయాయి. చివరకు ఈ కూల్చివేతలపై కేరళ సీఎం కూడా స్పందించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నరేండ్లపాటు నిర్మాణాలు తెలంగాణ బ్రాం
Khammam Victim | ఖమ్మం బాధితుల పరిస్థితి ఎలా ఉందో ఈ ఒక్క వీడియో కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఇల్లు కూల్చివేసే సమయంలో చివరిసారిగా ఒక్కసారి నా ఇల్లు చూసుకోనివ్వండి.. అంటూ ఓ మహిళ కన్నీరుమున్నీరైంది.
Khammam Victims | ఓ వైపు ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులుగా మారిన బాధితులను అధికారులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. కేటీఆర్ వస్తున్నారు.. మీరిక్కడ ఉండకూడదు వెళ్లిపోమని చెప్తున్నారు.
Khammam RDO | ఖమ్మం కలెక్టరేట్ సమీపంలోని వెలుగుమట్ల ఇండ్ల కూల్చివేతలకు సంబంధించి ట్విస్ట్ నెలకొంది. కేటీఆర్ బాధితులను పరామర్శించనున్న నేపథ్యంలో కూల్చివేతల్లో కీలకంగా వ్యవహరించిన ఖమ్మం ఆర్డీవో నరసింహారావున�
HYDRAA | తాము గత 30 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నామని.. హైడ్రా అధికారులు తమకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతలను చేపడుతున్నారని స్థానిక బాధితులు ఆరోపిస్తున్నారు.
Karnataka demolitions | కర్ణాటకలో 200కుపైగా ఇళ్లను అధికారులు కూల్చివేశారు. దీంతో సుమారు 400 ముస్లిం కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఉత్తరాది రాష్ట్రాల బుల్డోజర్ చర్యను ఇక్కడ అమలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ �
కూతురి పెళ్లి కోసం దాచుకున్న నగలు అమ్మి తల్లి జయమ్మ కట్టుకున్న షాపును అర్ధరాత్రి నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తారా..? అంటూ అఖిల పక్షం ఆగ్రహోదగ్రులైంది. గోదావరిఖని ప్రధాన చౌరస్తా నుంచి అఖిల పక్ష దళం భారీ బ�