నాగర్కర్నూల్ జిల్లా (Nagarkurnool) చారకొండలో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం జడ్చర్ల-కోదాడ జాతీయ రహదారిపై 29 ఇండ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. మంగళవారం ఉదయం భారీ బందోస్తు మధ్య గ్�
హైదరాబాద్లో మరోసారి బుల్డోజర్లకు హైడ్రా (HYDRA) పనిచెప్పింది. ఘట్కేసర్లో ప్రభుత్వ భూమిని కబ్జాచేసి నిర్మించిన గోడను అధికారులు కూల్చివేశారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని నారపల్లి దివ్యానగర్లో శనివార
పేదల ప్రజల జీవనాధారాన్ని ధ్వంసం చేస్తూ వారికి అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తేలేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. గురువారం హైదర్శ్నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీ�
హైదరాబాద్లో ఫుట్పాత్ల కూల్చివేతలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పేద ప్రజల జీవనాధారాన్ని అధికా
Hyderabad | కోట్ల రూపాయల విలువ చేసే దేవాదాయ శాఖ(Endowment Department) భూములు కబ్జా కావడంతో హైకోర్టు ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్లో(Rajendranagar) కూల్చివేతల పర్వం కొనసాగుతున్నది.
ఘట్కేసర్ పట్టణంలో కొనసాగుతున్న బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా స్థానికంగా కూల్చివేతలూ కొనసాగుతున్నాయి. మండల రెవెన్యూ అధికారులు శనివారం కూల్చివేతలు జరిపారు.
అధికారికంగా ఉన్నా.. అనధికారికంగా ఉన్నా ఆ నివాస గృహాల జోలికి వెళ్లేది లేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో ఉన్న ఇండ్లను కూలగొట్టం. చెరువుల ఆక్రమణల విషయంలో ప్రస్తుతం ఉన్న చెరువు స్థలాన్ని అ
కూల్చివేతల విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తగ్గడంలేదు. మూసీ (Musi River) సుందరీకరణలో భాగంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో కూల్చివేతలకు అధికారులు సిద్ధమయ్యారు.
రాష్ట్రంలో నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన వివిధ ప్రాజెక్టులు, భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులు పూర్తిగా పడకేశాయి. దీనికితోడు హైడ్రా కూల్చివేతలతో బిల్డర్ల
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో శిల్పా వెంచర్ ఆక్రమణలకు సంబంధించి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చేపట్టిన కూల్చివేతలు అకస్మాత్తుగా నిలిపివేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.
‘చెరువును పూడ్చి కట్టిన రెస్టారెంట్లు, పబ్లు, బిల్డింగ్లు’ కనిపిస్తలేవా?..ఇవన్నీ సక్రమ కట్టడాలా? పేద ప్రజల ఇండ్లే అక్రమ కట్టడాలా?.. అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడో నెటిజన్.
వనపర్తి మున్సిపల్ పరిధిలోని చెరువుల్లో చేపట్టిన నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించారు. ఇటీవలే రాష్ట్రంలోని పలుచోట్ల చెరువుల్లోని నిర్మాణాలను కూల్చివేస్తున్న క్రమంలో ఆ సెగ వనపర్తికి పాక�
ప్రభుత్వానికి 35 ఏండ్ల పాటు సర్వీసు అందించి.. పైసా పైసా కూడపెట్టుకొని.. సొసైటీగా ఏర్పడి కొనుకున్న స్థలాన్ని తమకు సమాచారం ఇవ్వకుండానే ఎఫ్టీఎల్లో చేర్చారు.. డ్రాఫ్ట్ ఎఫ్టీఎల్లో ఉన్న స్థలంలో నిర్మాణాలన�