ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం క్షీణించిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీ గోపాల్ గౌడ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వ చర్యలతో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రమాద�
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనుసరిస్తున్న విధానాలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్రెడ్డి అన్నారు.
America President Joe Biden | అమెరికా ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, దాడులకు మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కారణమని ఆయన పేరు చెప్పకుండా పరోక్షంగా
ఆరోపించారు.
మునుగోడులో ముమ్మాటికీ గెలుపు టీఆర్ఎస్దేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ధీమా వ్యక్తంచేశారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రస్థానానికి మునుగోడు గెలుపు శుభారంభాన్ని ఇస్త
ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకొన్నప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. ఓటు హక్కు పవిత్రమైనది, పరిపాలన విధానానికి ఆయుధం లాంటిది.
ఆలేరులో పద్మాశాలీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆయన జయంతి సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్ల�
గవర్నర్ల వ్యవస్థను అడ్డుపెట్టుకొని రాష్ర్టాలపై బీజేపీ దాదాగిరీ చేస్తున్నదని ఎమ్మెల్యే కేపీ వివేకాంద ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీజేపీయేతర రాష్ర్టాల్లో ప్రజాస్వామ్య ప్రభు�
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి 2014 వరకు కేంద్ర ప్రభుత్వాలు రూ.50 లక్షల కోట్ల అప్పు చేస్తే, మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అంతకు 178 రెట్ల ఎక్కువ అప్పు చేసింది.
ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చల పేరిట విద్వేషం వరదలై పారుతుంటే కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ఏమిటని మోదీ సర్కారును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్న సామెత ఈ �
దేశంలో లౌకికవాదం, జాతీయ సమగ్రత అత్యంత ప్రమాదంలో ఉన్నదని, ఈ పరిస్థితుల్లో ప్రజల మధ్య మతసామరస్యం, శాంతి పెంపొందించాలని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు
అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది:సీజేఐ రాయ్పూర్, జూలై 31: దేశంలోని పౌరులంతా రాజ్యాంగం తమకు ప్రసాదించిన హక్కులు, విధులను తెలుసుకొన్నప్పుడే ప్రజాస్వామ్యం వృద్ధి సాధిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన