Ashwini Vaishnaw | లోక్సభ ఎన్నికల తర్వాత డీప్ ఫేక్ (Deep fake)లను కట్టడి చేయడానికి నిబంధనలు తయారు చేస్తామని, అవసరమైతే కొత్త చట్టం తెస్తామని కేంద్ర ఐటీ, టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధంలాంటిదని స్వీప్ నోడల్ అధికారి, మంచిర్యాల ఆర్డీవో కిషన్ అన్నా రు. పట్టణంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో సోమవారం ఓటు వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
వాస్తవానికి 1885లో కాంగ్రెస్ పార్టీ స్థాపనలోనే ఫెడరలిజం దృక్పథం ఇమిడి ఉంది. కొద్దిమంది ఉన్నత విద్యావంతులు కేంద్రస్థానంలో ఉండి పార్టీని ఏర్పాటు చేసినా, దానికి దేశవ్యాప్త నిర్మాణాన్ని, స్వభావాన్ని కలిగిం
‘సూర్యాపేటలో మూడు సార్లు ప్రజల చేతిలో తిరస్కరించబడ్డ రాంరెడ్డి దామోదర్రెడ్డి తన బుద్ధి మార్చుకోలేదు... తిరస్కరణకు కారణాలు తెలుసుకోవడం లేదు.. అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు చేరువలో ఉండ
ఈ నెల 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర శకటం ప్రదర్శనకు చోటు దక్కింది. ఈ ఏడాదే కాదు, వచ్చే రెండేండ్లపాటు మన శకటం ప్రదర్శనకు కేంద్రం నుంచి అనుమతి లభించింది.
Taiwan's new president William Lai Ching-te | తైవాన్ కొత్త అధ్యక్షుడిగా విలియం లై చింగ్-తే పగ్గాలు చేపట్టనున్నారు. (Taiwan's new president William Lai Ching-te) శనివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకు చెందిన అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ) ఘన �
భారత్ వంటి నమ్మకమైన మిత్రదేశం ఉండటం తమ అదృష్టం అని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో భారతీయులు తమకు అండగా ఉన్నారని చెప్పారు.
Sonia Gandhi | భారత ప్రజాస్వామ్యానికి లౌకికవాదం ఓ మూలస్తంభంలాంటిదని కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ అభివర్ణించారు. సెక్యులర్ అనే పదాన్ని అధికారంలో ఉన్న వారు అవమానించేలా వ్యవహరిస్తున్నారని.. ఫలితంగా సమాజంల
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయిం ది. ఇటీవలే స్వాతంత్య్ర వజ్రోత్సవాలు కూడా నిర్వహించుకున్నాం. మన దేశానికి అతిపెద్ద ప్రజాస్వామికదేశంగా పేరున్నది. కానీ ప్రస్తుతం మన దేశంలో అందుకు భిన్నంగా పాల