ప్రజాస్వామ్య మూల స్తంభాలకు బీటలు పడుతున్నాయి. ప్రతిరోజు రాజ్యాంగం అపహాస్యం చేయబడుతున్నది. చట్టబద్ధ సంస్థలన్నీ ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేయబడుతున్నాయి. వాతావరణం ద్వేషపూరితమై భగ్గున మండుతున్నది.
CM Mamata Banerjee: ఎన్ఆర్సీ చేపట్టాలని కేంద్రం చూస్తోందని, దాన్ని అడ్డుకుంటున్నట్లు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. దేశ విభజనను ని�
జనాభాలో చైనాను అధిగమించాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని ఇప్పటి వరకూ భారత్ను ప్రపంచం గుర్తించింది. ఇక మీదట, అత్యధిక జనాభా ఉన్న దేశంగా కూడా గుర్తించనుంది. మరో 30 ఏండ్లపాటు ఈ హోదా మన చెంతనే ఉంటు
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు, ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు, విదేశాల నుంచి నల్లధనం తీసుకువచ్చి ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు. ఇవీ నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ఎన్నికలకు వెళ్లినప్�
Arvind Kejriwal | బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను లాక్కోవడానికి, నిర్బంధించడానికి కేంద్రం, దాని ప్రతినిధులు చేస్తున్న చర్యలను ఖండిస్తున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పేర్కొన్నారు. తమిళ�
ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ నేత సోనియా గాంధీ (Sonia Gandhi) తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య మూల స్తంభాలను కేంద్ర ప్రభుత్వం కూలదోస్తోందని మండిపడ్డారు.
ప్రత్యర్థి వ్యక్తిత్వం దెబ్బతినే రీతిలో ఉండకూడదు విమర్శ. హుందాగా ప్రజలను ఆలోచింపజేసేదిగా ఉండా లి. కానీ అటువంటి విచక్షణను ఎవరై నా పాటిస్తున్నారా? విచ్చలవిడి విమర్శ అనేది అలవాటైపోయింది.
రాహుల్గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటిరోజుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అభివర్ణించారు.
Uddhav Thackeray | నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే మరోసారి విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర అభివృద్ధి గురించి బీజేపీ నేతలు గొప్పలు చెప్పడంప�
President Murmu in Parliament: అవినీతే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ఇవాళ పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. గరీబ్ కళ్యాణ్ స్కీమ్ను ప్రపంచ దేశాలు హర్షిస్