భోపాల్: ఓటు హక్కు, ప్రజాస్వామ్యం అనేవి దేశానికి అతిపెద్ద తప్పులని ఒక ప్రభుత్వ అధికారి అన్నారు. దీంతో ఆయనను బదిలీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్య ప్రదేశ్లో ఈ సంఘటన వ
ప్రజాస్వామ్య ప్రాముఖ్యాన్ని గ్రహించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ యువత, విద్యార్థులకు పిలుపునిచ్చారు. వారి చురుకైన భాగస్వామ్యం ద్వారా ప్రజాస్వామ్యం కొనసాగడంతో పాటు మరింత బల
బీజేపీ అర్థబలం, అంగబలం ఉన్న జాతీయ పార్టీ. ఈశాన్యంలోని చిన్న రాష్ర్టాల్లో గల చిన్న పార్టీలు బీజేపీ ధాటికి తట్టుకోలేవు. అందువల్ల నయానా భయానా అక్కడి పార్టీలను తమవైపు తిప్పుకొంటున్నది. లేదా ప్రజా పునాది లేక�
ప్రజాస్వామ్యాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఖూనీ చేశారు. రాష్ట్రంలో రెండుసార్లు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపై అమిత్షా తన అక్కసు వెళ్లగక్కారు. టీఆర్ఎస్ ప్రజాప్రభుత్వ పాలనను నిజాం పాలనతో పోల్చి.
తమ హక్కులు, గౌరవానికి గుర్తింపు, రక్షణ ఉన్నదని ప్రజలు భావించడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి తప్పనిసరి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. వివాదాలను త్వరితగతిన పరిష్�
న్యాయస్థానం ఆదేశాలను అమలు పరచాల్సిన కార్యనిర్వాహక వ్యవస్థే నిర్లక్ష్యం వహించడం దేశ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదనతో చేసిన వ్యాఖ్యలను ఈ నేపథ్�
న్యూఢిల్లీ : పన్నెండు మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్పై కాంగ్రెస్ పార్టీ ఆందోళన కొనసాగిస్తోంది. మోదీ సర్కార్కు ప్రజాస్వామ్యంపై ట్యూషన్ అవసరమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం ట�
Pakistan | అమెరికా ఇటీవల నిర్వహించిన ప్రజాస్వామ్య సదస్సు(Summit for Democracy)కు పాకిస్తాన్ డుమ్మా కొట్టింది. డిసెంబర్ 9-10 తేదీలలో అమెరికా రాజధాని వాషింగ్టన్ డి సి నుంచి నిర్వహించిన ఈ డిజిటల్ సదస్సుకు పాకిస్తాన్�
USA | అగ్రరాజ్యం అమెరికా (USA) వచ్చే నెలలో ప్రజాస్వామ్యంపై (democracy) శిఖరాగ్ర సదస్సును నిర్వహించనుంది. డిసెంబర్ 9, 10 తేదీల్లో వర్చువల్గా (virtual summit) జరగనున్న
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదులాపురం : ప్రజాస్వామ్యంలో యువత పాత్ర కీలకమైందని ,వివిధ పోటీలలో యువత పాల్గొనడంతో పాటు ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ �
మానవాళికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో కూడిన సమాజ స్థాపన కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కు ద్వారా పౌరపాలన ఏర్పాటు ఒక్కటే కాదు. అందరికీ సమాన హక్కులు, అవకాశాలు, భాగస్వామ్య
ఓటరు పేర్కొన్న చిరునామాకు రెండు కిలోమీటర్ల లోపే పోలింగ్ బూత్ ఉండాలి! వృద్ధులు, రవాణా సౌకర్యం లేనివారు సైతం ఓటు వినియోగించుకునేందుకు చేసిన ఏర్పాటు ఇది.
ప్రజాస్వామ్యం| పోలింగ్ శాతం ఎంత పెరిగితే ప్రజాస్వామ్యం అంత బలపడుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట 23వ వార్డులోని 69వ బూత్లో హరీశ్ రావు ఓటు హక్కు వినియోగించుకున్