పాలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామంలో గురువారం ఆసరా పెన్షన్ దారులు, వికలాంగులతో, వికలాంగుల హక్కుల పోరాట సమితి సమావేశం నిర్వహించారు. వృద్ధులు వితంతువుల చేయూత పెన్షన్ రూపాయలు 4000, వికలాంగుల పెన్షన్ 6000 పెంచా�
వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు మేరకు జిల్లాలో బుధవారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ తదితర వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు జిల్లాలోని అన్ని ప్రైవేట్, కార�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచిరాం డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో దివ్యాంగులతో కలిసి ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు.
వ్యవసాయానికి నాణ్యమైన కరెంటు అందించాలని రైతులు డిమాండ్ చేస్తూ రోడ్డుపై బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడూ వ్యవసాయానికి కరెంటు సరిపడా ఇవ్వకపోవడంతో నాటు వేయడానికి దుక్కి దున్నిన మడుల�
DEO Suspend Demand | జిల్లాలో పలు ప్రైవేట్ విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా టెక్ట్స్, నోట్ పుస్తకాలు విక్రయాన్ని అడ్డుకోని డీఈవోను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
కొడిమ్యాల మండలంలోని నల్లగొండ గ్రామ శివారులోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుట్ట వెనకాల 11 కేవీ వైర్లు పొలాల మధ్యలో కిందికి వెలాడి ఉన్నాయి. రైతులు బిట్ మడులు దున్నుకొని నాటువేసే సమయంలో చాలా ఇబ్బందిగా మారాయ�
కాకతీయ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థుల రెన్యువల్ ఫీజును తగ్గించాలని, తేదీని పొడిగించాలని డిమాండ్ చేస్తూ కేయూ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట పరిశోధన విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కగార్ ఆపరేషన్ వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. �
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు నిర్వహించాలని, ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని అఖిలపక్షం, ప్రజా సంఘాల నాయకులు మాదన కుమారస్వామి ఎర్రవెల్లి ముత్యంరావు తాండ్ర సదానందం లు డిమాండ్ చేశారు.
ల్యాండ్ సర్వే పంచానామా ధ్రువీకరణ పత్రానికి లంచం తీసుకుంటుండగా ఎల్లారెడ్డిపేట కు చెందిన సర్వేయర్ నాగరాజును ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి శనివారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
సీఎంపీఎఫ్ అధికారులు సంబంధించిన పింఛన్ దారులకు లైఫ్ సర్టిఫికెట్ లు పొందే విధంగా తగు ప్రకటన చేసి పెన్షన్ ను తీసుకొనే విధంగా చర్యలు తీసుకోవాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉప ప్రధా
Anti-Hindu parade by Khalistan | కెనడాలోని సుమారు 8 లక్షల మంది హిందువులను బహిష్కరించాలని, వారిని భారత్కు పంపాలని ఖలిస్థానీ మద్దతుదారులు డిమాండ్ చేశారు. టొరంటోలో హిందూ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బోనులో ఉంచి�
TSRTC MANTHANI | రామగిరి, ఏప్రిల్ 03: మంథని పెద్దపల్లి రూట్ లో బస్సుల సంఖ్య పెంచాలని టీఎస్ఆర్టీసీ అధికారులను ప్రయాణికులు కోరుతున్నారు. ఈ రూట్ లో మంథని డిపో కు చెందిన బస్సులు అంతంతా మాత్రమే నడుస్తుండంతో గంటల తరబడి బ
Jellyfish | బీచ్ ఒడ్డుకు చనిపోయిన జెల్లీ ఫిష్లు (Jellyfish) కొట్టుకువస్తున్నాయి. వీటి కారణంగా సముద్రంలో స్నానం చేసే వారు దురదల బారిన పడుతున్నారు. కొంతమంది అనారోగ్యం పాలై ఆసుపత్రుల్లో చేరుతున్నారు.