మల్యాల-పోచంపల్లి నక్కల ఒర్రెపై వంతెన నిర్మించాలని కాల్వశ్రీరాంపూర్ మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ డిమాండ్ చేశారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మల్యాల-పోచంపల్లి గ్రామాల మధ్య�
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్, కల్తీ కల్లు, మత్తు పానియాలను నియంత్రించాలని, ఉత్పత్తులను నిషేధించాలని పీడీఎస్యూ, పీవైఎల్, పీవోడబ్ల్యూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయా సంఘాల నాయకులు జిల్లా అద�
అఖిల భారత యాదవ మహాసభ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని తిమ్మాపూర్ మండలం యాదవ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మండలంలోని రామకృష్ణ కాలనీ గ్రామంలో సంఘం మండల అధ్యక్షుడు ఆవుల మల్లేష్ యాదవ్ అధ్యక్షతన సమావే�
ముత్యంపేట నిజాం చక్కెర ఫ్యాక్టరీని వెంటనే పునరుద్ధరించాలని అఖిల పక్షాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం గురువారం మెట్పల్లి పట్టణ శివారులోని ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ త�
ఓటర్ లిస్టులో చాలా ఓట్లు తప్పుల తడకగా ఉన్నాయని, కావున అధికారులు ఓటర్ లిస్టులోని తప్పులను సరిచేయాలని బీజేపీ కోటగిరి మండల అధ్యక్షుడు ఏముల నవీన్ డిమాండ్ చేశారు. కోటగిరి తహసీల్దార్ గంగాధర్ కు సోమవారం వినతి
పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని శానిటేషన్ వర్కర్స్ డిమాండ్ చేశారు. శుక్రవారం హుజూరాబాద్ పట్టణం లోని ఏరియా ఆసుపత్రి లో తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యం లో
పాలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామంలో గురువారం ఆసరా పెన్షన్ దారులు, వికలాంగులతో, వికలాంగుల హక్కుల పోరాట సమితి సమావేశం నిర్వహించారు. వృద్ధులు వితంతువుల చేయూత పెన్షన్ రూపాయలు 4000, వికలాంగుల పెన్షన్ 6000 పెంచా�
వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు మేరకు జిల్లాలో బుధవారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ తదితర వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు జిల్లాలోని అన్ని ప్రైవేట్, కార�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచిరాం డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో దివ్యాంగులతో కలిసి ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు.
వ్యవసాయానికి నాణ్యమైన కరెంటు అందించాలని రైతులు డిమాండ్ చేస్తూ రోడ్డుపై బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడూ వ్యవసాయానికి కరెంటు సరిపడా ఇవ్వకపోవడంతో నాటు వేయడానికి దుక్కి దున్నిన మడుల�
DEO Suspend Demand | జిల్లాలో పలు ప్రైవేట్ విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా టెక్ట్స్, నోట్ పుస్తకాలు విక్రయాన్ని అడ్డుకోని డీఈవోను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
కొడిమ్యాల మండలంలోని నల్లగొండ గ్రామ శివారులోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుట్ట వెనకాల 11 కేవీ వైర్లు పొలాల మధ్యలో కిందికి వెలాడి ఉన్నాయి. రైతులు బిట్ మడులు దున్నుకొని నాటువేసే సమయంలో చాలా ఇబ్బందిగా మారాయ�
కాకతీయ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థుల రెన్యువల్ ఫీజును తగ్గించాలని, తేదీని పొడిగించాలని డిమాండ్ చేస్తూ కేయూ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట పరిశోధన విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కగార్ ఆపరేషన్ వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. �
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు నిర్వహించాలని, ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని అఖిలపక్షం, ప్రజా సంఘాల నాయకులు మాదన కుమారస్వామి ఎర్రవెల్లి ముత్యంరావు తాండ్ర సదానందం లు డిమాండ్ చేశారు.