దేశ రాజధాని ఢిల్లీలో లోక్సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఆరో విడతలో భాగంగా మే 25న ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గత రెండు ఎన్నికల్లోనూ ఈ ఏడు స్థానాల్లో త్రిముఖ పోటీ ఉండగా ఈసారి మాత్�
Arvind Kejriwal : జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ను ఏ కోర్టు దోషిగా నిర్ధారించకపోయినా ఆయనను జైలులో ఎందుకు ఉంచారని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మోదీ సర్కార్ను నిలదీశారు.
Uber Bus | ప్రముఖ క్యాబ్ సర్వీసుల సంస్థ ‘ఉబెర్’.. దేశంలో త్వరలో బస్సు సేవలు అందుబాటులోకి తేనున్నది. తొలుత దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ‘ఉబెర్ బస్సు’ సేవలు ప్రారంభించనున్నది.
Loksabha Elections 2024 | ఆప్ నేతల అరెస్ట్కు ఓటు ద్వారా ప్రజలు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
Protest | ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) శ్రేణుల ఆందోళనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ పిలుపుమేరకు కార్యకర్తలు, నాయకులు ఆదివారం ఉదయం నుంచే పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. కేంద్
ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి కొచ్చి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ (Air India Express) విమానం ఇంజిన్లో ఒక్కసారిగా మంటల చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని బెంగళూర�
వివాదాలు, కేసులతో ఆప్ను అణగదొక్కలేరని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ప్రజల గుండెల్లో ఆప్ స్థానం సంపాదించుకున్నదని, ఒక్క నాయకుడిని జైల్లో పెడితే..వందలాది మంది నాయకులు పుట్టుకొస్తారని చెప్పారు. ఆదివా�
Arvind Kejriwal | ప్రధాని నరేంద్రమోదీపై, అధికార బీజేపీపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష నేతలను తొక్కేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన ఆరోపిం�
Encounter | ఢిల్లీలో శనివారం ఉదయం ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో హిమాన్షు భావు గ్యాంగ్కు చెందిన అజయ్ అకా గోలి హతమయ్యాడు. ఢిల్లీ పోలీసులు, హిమాన్షు గ్యాంగ్ సభ్యులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఆ గ్�
Kanhaiya Kumar: నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోక్సభ స్థానానికి పోటీ పడుతున్న కన్హయ్య కుమార్పై అటాక్ జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో ఆయన ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో.. కొంత మంది ఆయనపై చేయి చేసుకున్నారు. ఈ అట�
వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వరుసగా రెండోరోజు శుక్రవారం కిలో వెండి ధర ఏకంగా రూ.89 వేల మార్క్ను అధిగమించింది. బంగారం ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ వెండి మాత్రం పరుగులు పెడుతున్నది. రికార్డు స
Air India | న్యూఢిల్లీ నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం.. అత్యవసర కారణాలతో తిరిగి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండయింది.
వెండి ధరలు రికార్డు స్థాయికి ఎగబాకాయి. ఢిల్లీలో గురువారం ఒకేరోజు కిలో వెండి ఏకంగా రూ.1,800 అధికమై రికార్డు స్థాయి రూ.88 వేలు దాటింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి రూ.88,700 పలికింది. అంతకుముందు ఇది రూ.86,900గా ఉన్న�