Protest | ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) శ్రేణుల ఆందోళనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ పిలుపుమేరకు కార్యకర్తలు, నాయకులు ఆదివారం ఉదయం నుంచే పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. కేంద్
ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి కొచ్చి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ (Air India Express) విమానం ఇంజిన్లో ఒక్కసారిగా మంటల చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని బెంగళూర�
వివాదాలు, కేసులతో ఆప్ను అణగదొక్కలేరని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ప్రజల గుండెల్లో ఆప్ స్థానం సంపాదించుకున్నదని, ఒక్క నాయకుడిని జైల్లో పెడితే..వందలాది మంది నాయకులు పుట్టుకొస్తారని చెప్పారు. ఆదివా�
Arvind Kejriwal | ప్రధాని నరేంద్రమోదీపై, అధికార బీజేపీపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష నేతలను తొక్కేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన ఆరోపిం�
Encounter | ఢిల్లీలో శనివారం ఉదయం ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో హిమాన్షు భావు గ్యాంగ్కు చెందిన అజయ్ అకా గోలి హతమయ్యాడు. ఢిల్లీ పోలీసులు, హిమాన్షు గ్యాంగ్ సభ్యులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఆ గ్�
Kanhaiya Kumar: నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోక్సభ స్థానానికి పోటీ పడుతున్న కన్హయ్య కుమార్పై అటాక్ జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో ఆయన ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో.. కొంత మంది ఆయనపై చేయి చేసుకున్నారు. ఈ అట�
వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వరుసగా రెండోరోజు శుక్రవారం కిలో వెండి ధర ఏకంగా రూ.89 వేల మార్క్ను అధిగమించింది. బంగారం ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ వెండి మాత్రం పరుగులు పెడుతున్నది. రికార్డు స
Air India | న్యూఢిల్లీ నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం.. అత్యవసర కారణాలతో తిరిగి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండయింది.
వెండి ధరలు రికార్డు స్థాయికి ఎగబాకాయి. ఢిల్లీలో గురువారం ఒకేరోజు కిలో వెండి ఏకంగా రూ.1,800 అధికమై రికార్డు స్థాయి రూ.88 వేలు దాటింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి రూ.88,700 పలికింది. అంతకుముందు ఇది రూ.86,900గా ఉన్న�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై జరుగుతున్న రాజకీయ చర్చపై గురువారం సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. తాము ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదంది.
AP CS, DGP | ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ హరీస్ గుప్తా గురువారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి వివరించారు.
Fire Breaks Out : దేశ రాజధానిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని పండిట్ పంత్ మార్గ్లోని బీజేపీ ఢిల్లీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి.
అతడో ఘరానా విమాన దొంగ.కేబిన్ బ్యాగ్లో ఉంచిన ప్రయాణికుల లగేజ్ పక్కన తన బ్యాగ్ ఉంచి నైపుణ్యంగా చోరీలకు పాల్పడే వాడు. ఒకటి కాదు రెండు కాదు గత ఏడాది 100 రోజుల పాటు అలా 200 విమానాల్లో వేలాది కిలోమీటర్ల దూరం ప్ర�
Bomb scare | దేశ రాజధాని ఢిల్లీలో కొన్ని రోజులుగా బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా మంగళవారం తీహార్ జైలుకు బాంబు బెదిరింపు వచ్చిందని పోలీసు అధికారులు చెప్పారు.
Bomb threat | ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులో పెరిగాయి. ఇదే నెలలో నాలుగుసార్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. పాఠశాలలు, ఐజీఐ ఎయిర్పోర్ట్కి సైతం బెదిరిస్తూ గుర్తు తెలియని