ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. శనివారం సాయంత్రం జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో పాల్గొననున్నారు.
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లో ఢిల్లీకి(Delhi) వెళ్లునున్నారు. సాయంత్రం 5.30గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు.
PM Modi | ‘నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)’ పార్టీల పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నికైన ప్రధాని మోదీ.. భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు. ఢిల్లీలోని రామ్నాథ్ కోవింద్ నివాసానికి వెళ్లి�
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తన పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి డిసెంబర్ 9 నుంచి తెలంగాణ తల్లి ఉత్సవాల పేరిట కొత్త డ్రామాలకు తెరలేపారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మండిపడ్డారు. 100 రోజుల కాంగ్ర�
Nitish Kumar | జూన్ 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసే వరకూ నితీశ్ కుమార్ ఢిల్లీలోనే ఉండనున్నట్లు జేడీ(యూ) వర్గాలు తెలిపినట్లు ఇండియా టుడే నివేదించింది.
ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ప్రస్తుత లోక్సభ రద్దయ్యింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమై.. జూన్ 16 వరకు గడువు ఉన్న ఈ లోక్సభను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొని రా
బీహార్లో రాజకీయ ప్రత్యర్థులైన ముఖ్యమంత్రి నితీశ్కుమార్, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీయాదవ్ ఇద్దరూ ఒకే విమానంలో ఢిల్లీకి వెళ్లడం దేశ రాజకీయాల దృష్టిని ఆకర్షించింది. ఎన్డీయే, ఇండియా కూటములు రెండు బుధవారం
బీజేపీ ప్రభుత్వం దేశాన్ని పరిపాలించొద్దని ప్రజలు ఈ ఎన్నికల ద్వారా ఆకాంక్షించారని, వారి ఆకాంక్షను నెరవేర్చడానికి సరైన సమయంలో సరైన అడుగులు వేస్తామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్�
Rastrapati Bhavan | ఇవాళ్టి (బుధవారం) నుంచి ఈ నెల 9వ తేదీ వరకు రాష్ట్రపతి భవన్లోకి సందర్శకులకు అనుమతి లేదు. ఈ మేరకు రాష్ట్రపతిభవన్ ఒక ప్రకటన చేసింది. లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో త్వరలో కొత్త ప్రభుత్వం కొల�
బీహార్లో ఎన్డీయే కూటమి మరోసా రి స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. రాష్ట్రం లో 40 లోక్సభ స్థానాలు ఉండగా ఎన్డీయే కూటమికి 30 స్థానాలు దక్కాయి. ఎన్నికల ముంగిట బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్డీయేలో
Taj Express | తాజ్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో మూడు కోచ్లు దగ్ధమయ్యాయి. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే ఎనిమిది ఫైర్ ఇంజిన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
CM Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇవాళ ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలుబడనున్న నేపథ్యంలో ఆ ఇద్దరి భేటీ కీలకంగా మారింది. అయితే ఈ భేటీ గురించి ఎటువంటి అధిక
దేశంలో ఎండలు మండిపోతున్నాయి. అన్ని రాష్ర్టాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే, ఇటీవల ఢిల్లీ, నాగ్పూర్లో మాత్రం అసాధారణ రీతిలో ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.