Droupadi Murmu | రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఓటేశారు. ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్లిన రాష్ట్రపతి అక్కడ తన అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Loksabha Elections 2024 : రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకూ తాను జైల్లో ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీలోని మొత్తం 70 స్ధానాలనూ గెలుచుకుంటుందని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
Road Accident | ఢిల్లీ - జమ్మూ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా జ
లోక్సభ ఎన్నికల సంగ్రామం తుది అంకానికి చేరుకున్నది. 6వ దశ పోలింగ్లో భాగంగా ఢిల్లీ, హర్యానా, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్టాల్లోని 58 లోక్సభ స్థానాలకు శనివారం(మే 25న) ఎన్నికలు జరగనున్నాయి. వివిధ రాజకీయ పార్టీ�
తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనని, అలా చేస్తే మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ లాంటి విపక్ష పార్టీల ముఖ్యమంత్రులను లక్ష్యంగా చేసుకునేందుకు బీజేపీకి అవకాశం ఇచ్చినట్టేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్�
Malaria vaccine | మలేరియా నిర్మూలన కోసం టీకాను అభివృద్ధి పరచడంలో ఢిల్లీలోని జేఎన్యూ శాస్త్రవేత్తలు గొప్ప ముందడుగు వేశారు. మరింత సమర్థంగా మలేరియా నిరోధం, చికిత్సకు బాటలు వేశారు. ప్రొఫెసర్ శైలజ సింగ్, ప్రొఫెసర్ �
హర్యానాలోని వాళ్ల రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఢిల్లీకి యమునా నది నీటి సరఫరాను బంద్ చేసి బీజేపీ ‘కొత్త కుట్ర’కు తెర లేపింది. ఆప్ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు, ఢిల్లీ ప్రజలను ఇబ్బందులకు గురిచేసేందు�
దేశ రాజధాని ఢిల్లీలో లోక్సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఆరో విడతలో భాగంగా మే 25న ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గత రెండు ఎన్నికల్లోనూ ఈ ఏడు స్థానాల్లో త్రిముఖ పోటీ ఉండగా ఈసారి మాత్�
Arvind Kejriwal : జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ను ఏ కోర్టు దోషిగా నిర్ధారించకపోయినా ఆయనను జైలులో ఎందుకు ఉంచారని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మోదీ సర్కార్ను నిలదీశారు.
Uber Bus | ప్రముఖ క్యాబ్ సర్వీసుల సంస్థ ‘ఉబెర్’.. దేశంలో త్వరలో బస్సు సేవలు అందుబాటులోకి తేనున్నది. తొలుత దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ‘ఉబెర్ బస్సు’ సేవలు ప్రారంభించనున్నది.
Loksabha Elections 2024 | ఆప్ నేతల అరెస్ట్కు ఓటు ద్వారా ప్రజలు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.