ప్రతిష్ఠాత్మక చెస్ ప్రపంచ చాంపియన్షిప్ నిర్వహణకు పోటీ బాగా పెరిగింది. ఇప్పటికే చెన్నై, సింగపూర్ ఈ రేసులో ఉండగా ఇప్పుడు తాజాగా ఢిల్లీ చేరింది. చెన్నై ఆతిథ్యం కోసం తమిళనాడు ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహర�
INDIA alliance | దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా కూటమి పార్టీలు సమావేశమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ, కాం
దేశంలో మునుపెన్నడూ లేని విధంగా నగరాల్లో ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. బుధవారం ఢిల్లీలో దాదాపు 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది.
లోక్సభ ఎన్నికలు వేళ దేశ వ్యాప్తంగా జరిగిన సోదాల్లో 1,150 కోట్ల విలువైన నగదు, బంగారాన్ని ఆదాయపు పన్ను శాఖ స్వాధీనం చేసుకుంది. 2019 ఎన్నికల్లో పట్టుబడిన రూ.392 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు అధికం.
Businessman Shot Dead | షాపులోకి ప్రవేశించిన ఒక వ్యక్తి వ్యాపారవేత్తపై గన్తో కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో ఆ షాపు యాజమాని మరణించాడు. ఆ షాపులోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
దేశ చరిత్రలో ఎన్నడూలేనివిధంగా ఢిల్లీలో (Delhi) అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం సాయంత్రం 4.14 గంటలకు నగరంలోని మంగేశ్పూర్ ప్రాంతంలో రికార్డు స్థాయిలో 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయిన విష�
ఢిల్లీలో దేశ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత బుధవారం నమోదయ్యింది. నగరంలోని మంగేశ్పూర్ ప్రాంతంలో సాయంత్రం 4.14 గంటలకు 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయ్యిందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది.
Water Shortage In Delhi | ఎండలు మండుతుండటంతో దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర నీటి కొరత నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం అప్రమత్తమైంది. నీటి వృథాను అరికట్టే చర్యలు తీసుకోవాలని ఢిల్లీ జల బోర్డును ఆదేశి
CM Revant | రాచరికపు ఆనవాళ్లు లేకుండా రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు చేస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. కాకతీయ కళాతోరణం కూడా రాచరిక చిహ్నమేనని చెప్పారు.
ఇతర రాష్ర్టాల నుంచి పసిపిల్లలను కొని హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాలలో విక్రయిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన వారిలో ఆర్ఎంపీతో ఎనిమిది ఉన్నారు.
పౌరసరఫరాల సంస్థ కుంభకోణాల ద్వారా వచ్చిన డబ్బును తెలంగాణ నుంచి వైజాగ్ మీదుగా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నాయని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు.
ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి (IndiGo Flight) బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. మంగళవారం ఉదయం 5.35 గంటలకు ఇండిగో 6ఈ2211 విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారణాసి బయల్దేరా