Mock Drills | వరుస బాంబు బెదిరింపుల నేపథ్యంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్తో కలిసి ఢిల్లీ పోలీసులు రాజధానిలోని పలు ప్రధాన ప్రాంతాల్లో భద్రతా మాక్ డ్రిల్స్ (Mock Drills)ను నిర్వహించారు.
Lieutenant Governor Saxena: ఢిల్లీ మహిళా కమీషన్కు చెందిన 223 మంది ఉద్యోగులను తొలగిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఆ ఆదేశాలు అమలులోకి రానున్నాయి.
Bomb Threat | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపుతున్నాయి. తాజాగా దేశరాజధాని ఢిల్లీ (Delhi)లోని సుమారు 50 పాఠశాలలకు బుధవారం ఉదయం బెదిరింపులు వచ్చాయి.
PM Modi | ఎన్నికల నియమావళిని ప్రధాని నరేంద్ర మోదీ ఉల్లంఘించారని.. ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఎన్నికల ప్రసంగంలో ప్రధాని హిందూదేవత�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. తీహార్ జైలులో ఉన్న తన భర్తను హత్య చేయడానికి కుట్ర జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చే
Sunita Kejriwal | ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ బీజేపీపై తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించారు. తన భర్తను తీహార్ జైలులో అంతమొందించేందుకు కాషాయ పాలకులు కుట్ర పన్నారని ఆమె ఆదివారం
Man Opens Fire Indiscriminately | ఒక వ్యక్తి విచక్షణారహితంగా గన్తో కాల్పులు జరిపాడు. కాల్పుల్లో గాయపడి ఒక పోలీస్ అధికారి మరణించాడు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అనంతరం అతడు తలపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల�
Donuru Ananya Reddy | యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో పాలమూరు మట్టిబిడ్డ మెరిసిపోయింది. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన దోనూరు అనన్య రెడ్డి తొలి ప్రయత్నంలోనే మూడో ర్యాంకు సాధించింది.