ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై జరుగుతున్న రాజకీయ చర్చపై గురువారం సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. తాము ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదంది.
AP CS, DGP | ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ హరీస్ గుప్తా గురువారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి వివరించారు.
Fire Breaks Out : దేశ రాజధానిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని పండిట్ పంత్ మార్గ్లోని బీజేపీ ఢిల్లీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి.
అతడో ఘరానా విమాన దొంగ.కేబిన్ బ్యాగ్లో ఉంచిన ప్రయాణికుల లగేజ్ పక్కన తన బ్యాగ్ ఉంచి నైపుణ్యంగా చోరీలకు పాల్పడే వాడు. ఒకటి కాదు రెండు కాదు గత ఏడాది 100 రోజుల పాటు అలా 200 విమానాల్లో వేలాది కిలోమీటర్ల దూరం ప్ర�
Bomb scare | దేశ రాజధాని ఢిల్లీలో కొన్ని రోజులుగా బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా మంగళవారం తీహార్ జైలుకు బాంబు బెదిరింపు వచ్చిందని పోలీసు అధికారులు చెప్పారు.
Bomb threat | ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులో పెరిగాయి. ఇదే నెలలో నాలుగుసార్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. పాఠశాలలు, ఐజీఐ ఎయిర్పోర్ట్కి సైతం బెదిరిస్తూ గుర్తు తెలియని
Bomb Threat: ఢిల్లీలోని నాలుగు ఆస్పత్రులకు ఇవాళ ఉదయం బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. కొన్ని రోజుల క్రితం అనేక స్కూళ్లకు కూడా బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీతో పాటు కొన్ని పెద్ద నగరాలకు
ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఢిల్లీ ఎయిర్పోర్టుతోపాటు నగరంలోని 8 దవాఖానలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాంబు డిస్పోజల్ స్వాడ్ను మోహరించారు.
భారీ దుమ్ము, ఉరుములతో కూడిన వర్షం కురియడంతో ఢిల్లీలో శుక్రవారం ఇద్దరు మరణించగా, 23 మంది గాయపడ్డారు. వాన, ఈదురు గాలుల కారణంగా ఢిల్లీ ఎన్సీఆర్లో పలు చోట్ల చెట్లు నేలకూలగా, కొన్ని భవనాలు తీవ్రంగా దెబ్బతిన్న�
తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా మార్చుకున్నదని, ఇక్కడ సీఎం రేవంత్రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి తరలిస్తున్నాడని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస�
Megastar Chiranjeevi | భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నాడు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గురువారం ‘పద్మ’ పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుంది.
RML hospital | దేశ రాజధాని ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా (ఆర్ఎంఎల్) హాస్పిటల్లోని అవినీతి రాకెట్ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చేధించింది. లంచాలు తీసుకుంటున్న డాక్టర్లు, నర్సులతో సహా 9 మందిని అరెస్ట్ చేస�
Megastar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరాడు. చిరుతో పాటు ఆయన సతీమణి సురేఖ, కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే ఇంతా సడన్గా చిరు ఢిల్లీకి ఎందుకు వెళుతున్
Most Millionaire's | అత్యంత కోటీశ్వరులున్న నగరాల జాబితాలో భారతీయ నగరాలకు సైతం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లోని కోటీశ్వరుల సంఖ్యతో పాటు సంపద విలువపై ప్రముఖ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ హెన్లీ అండ్ పార్ట్న