Most Millionaire's | అత్యంత కోటీశ్వరులున్న నగరాల జాబితాలో భారతీయ నగరాలకు సైతం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లోని కోటీశ్వరుల సంఖ్యతో పాటు సంపద విలువపై ప్రముఖ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ హెన్లీ అండ్ పార్ట్న
కేంద్ర హోంమంత్రి అమిత్షా వీడియో మార్ఫింగ్ కేసు ఢిల్లీ కంటే ముందే హైదరాబాద్లో నమోదైందని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి చెప్పారు. ఒకే నేరంపై రెండు చోట్ల కేసులు అవసరం లేదని, ఇద్దరు దర్�
Kavitha | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. కవిత దాఖలు చేసిన పిటిషన్లపై బెయిల్ను నిరాకరిండంతో పాటు పిటిషన్లను తిరస్కరిస్తూ కోర్టు న్యాయమూర్త�
Boy Assaulted By Classmates | ఒక బాలుడ్ని తోటి విద్యార్థులు దారుణంగా వేధించారు. దుస్తులు విప్పించి అతడ్ని కొట్టడంతోపాటు మలద్వారంలో కర్రను చొప్పించారు. దీంతో ఆ బాలుడి పేగులు దెబ్బతిన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరి�
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) కి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి యోగానంద్ శాస్త్రి ఎన్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ వెంట�
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో గుర్తుతెలియని వ్యక్తి వదిలేసి వెళ్లిన బ్యాగు కలకలం రేపింది. కన్నాట్ప్లేస్ ఏరియాలోని N బ్లాకులో ఎవరో వదిలేసి వెళ్లన బ్యాగు కనిపించడంతో అందులో బాంబు ఉందేమోనన్న అనుమానంతో స్థాని
Third Gender Candidate | తొలి థర్డ్ జెండర్ వ్యక్తి లోక్సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశాడు. 26 ఏళ్ల రాజన్ సింగ్ దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ కోసం శుక్రవారం నామినేషన్ వేశాడు.
Mock Drills | వరుస బాంబు బెదిరింపుల నేపథ్యంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్తో కలిసి ఢిల్లీ పోలీసులు రాజధానిలోని పలు ప్రధాన ప్రాంతాల్లో భద్రతా మాక్ డ్రిల్స్ (Mock Drills)ను నిర్వహించారు.
Lieutenant Governor Saxena: ఢిల్లీ మహిళా కమీషన్కు చెందిన 223 మంది ఉద్యోగులను తొలగిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఆ ఆదేశాలు అమలులోకి రానున్నాయి.
Bomb Threat | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపుతున్నాయి. తాజాగా దేశరాజధాని ఢిల్లీ (Delhi)లోని సుమారు 50 పాఠశాలలకు బుధవారం ఉదయం బెదిరింపులు వచ్చాయి.
PM Modi | ఎన్నికల నియమావళిని ప్రధాని నరేంద్ర మోదీ ఉల్లంఘించారని.. ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఎన్నికల ప్రసంగంలో ప్రధాని హిందూదేవత�