Girl Stabs Neighbour Over Water | పంపు నుంచి నీటిని పట్టుకునే విషయంపై రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో 15 ఏళ్ల బాలిక పొరుగింటి మహిళను కత్తితో పొడిచి చంపింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ బాలికను అరెస్ట్ చేశారు.
Fire accident | దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారక ఏరియాలోగల ఓ ప్రైవేట్ స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆదివారం స్కూల్కు సెలవు కావడంతో బస్సులన్నింటిని స్కూల్ ఆవరణలో పార్క్ చేశారు. ఆ పార్కు చేసి ఉన్న బస
బంగారం ధరలు ఎట్టకేలకు శాంతించాయి. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న పుత్తడి ధర శనివారం దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడం, అమెరికా ద్రవ్యోల్బణం భారీగా పెరగడంతో జూన్ సమీక్షలో
Man Shot At By Minor Boy | వీధిలో నడుస్తూ వెళ్తున్న వ్యక్తి వెనుక నుంచి మైనర్ బాలుడు గన్తో తలపై కాల్పులు జరిపాడు. దీంతో ఆ వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు. గమనించిన స్థానికులు అతడ్ని కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో క్లి�
పీపీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి గురవారం ఉదయం ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం ఢిల్లీలో జరుగనున్న కాంగ్రెస్ ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు. రాష్ట్రం నుంచి 14 లోక్సభ స్థానాలకు అభ�
పార్లమెంట్లో తెలంగాణ కోసం మాట్లాడేది, ఢిల్లీ గడ్డపై జై తెలంగాణ అనేది బీఆర్ఎస్ ఎంపీలేనని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. గులాబీ జెండా కప్పుకొన్నవాళ్లే తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తారని, రాష్ర్టాని
Bus Rams Onto Divider | నిండుగా ప్రయాణికులున్న బస్సు రోడ్డు డివైడర్లోకి వేగంగా దూసుకెళ్లింది. దీంతో బస్సు ముందు భాగం సిమ్మెంట్ దిమ్మలోకి చొచ్చుకెళ్లింది. డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులతో సహా సుమారు పది మందికిపైగా
మద్యం పాలసీ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనున్నది. తన అరెస్టు, ఆ తర్వాత జ్యుడీషియల్ రిమాండ్ వి
దొంగతనానికి గురైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) సతీమణి కారు ఎట్టకేలకు దొరికింది. గత నెల 19న ఢిల్లీలో మాయమైన కారు వారణాసిలో ప్రత్యక్షమైంది. కారును ఎత్తుకెళ్లిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకు�
MP Sanjay Singh | ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ 181 రోజుల తర్వాత ఏప్రిల్ 3న తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన లిక్కర్ పాలసీ కేసు విషయంలో బీజేపీపై ధ్వజమెత్తార�
Ganja | ప్రకృతి రమణీయతకు నెలవైన ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలో గంజాయి వాసన గుప్పుమంటున్నది. ఆ కంపు దేశంలోని అన్ని రాష్ర్టాలకూ విస్తరిస్తున్నది.