Robber Anuj | ఏకంగా 13 దొంగతనం కేసులలో నిందితుడిగా ఉండి, దాదాపు ఆరు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న ఘరానా దొంగ (Notorious Robber) అనూజ్ అలియాస్ అంటూ (Anuj alias Antu) ను ఎట్టకేలకు ఢిల్లీ (Delhi) క్రైమ్ బ్రాంచ్ పోలీసులు (Crime branch police) అరెస్ట్
Bomb Threats | దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు (Bomb Threats) కలకలం రేపాయి. శుక్రవారం దాదాపు 30 పాఠశాలలకు (Delhi Schools) బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.
భారతీయ పౌరులను అక్రమంగా విదేశాలకు తరలించి వారి చేత సైబర్ నేరాలకు పాల్పడే నకిలీ కాల్ సెంటర్లలో బలవంతంగా పనిచేయిస్తున్న ఒక ముఠాకు చెందిన ప్రధాన సూత్రధారిని దాదాపు 2,500 కిలోమీటర్లు వెంటాడి ఢిల్లీ పోలీసుల�
Supreme Court | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో పటాసులపై అమలులో ఉన్న నిషేధాన్ని ఢిల్లీ పోలీసులు (Delhi police) సీరియస్గా తీసుకోలేదని సుప్రీంకోర్టు (Supreme Court) వ్యాఖ్యానించింది.
Delhi Blast: ఢిల్లీ స్కూల్ పేలుడుతో లింకు ఉన్న టెలిగ్రాం యాప్ మెసేజ్పై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే ఆ పేలుడుతో ఖలిస్తానీ లింకు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కూడా ఆ కోణంలో పోల�
Blast in Delhi | దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. సీర్పీఎఫ్ స్కూల్ సమీపంలో ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. అప్రమత్తమైన ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
Ex RAW Agent Arrest | భారత మాజీ ఇంటెలిజెన్స్ అధికారి వికాస్ యాదవ్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తున్నది. దోపిడీ కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం. సిక్కు వేర్పాటువాది పన్నూ హత్యకు కుట్ర చేశారంటూ
Cocaine Seized | దేశ రాజధాని ఢిల్లీ నగరంలో అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లింగ్ ముఠాగుట్టు రట్టయ్యింది. 500 కిలోల కొకైన్ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విలువ రూ.2వేలకోట్లకుపైగా ఉంటుందని అంచనా.
నకిలీ వీసాలు తయారు చేస్తున్న ఒక ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టుచేశారు. ఐదుగురు సభ్యుల ఈ ముఠా గత ఐదేండ్లుగా 5 వేల నకిలీ వీసాలు తయారు చేసి 300 కోట్లు ఆర్జించిందన్న విషయం తెలిసి పోలీసులు విస్తుపోయారు.
Al Qaeda terror module: ఆల్ ఖయిదా టెర్రర్ మాడ్యూల్ను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటనలో జార్ఖండ్, రాజస్థాన్, యూపీకి చెందిన 14 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఆయా రాష్ట్రాల�
Bomb Threat | దేశరాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపుతున్నాయి. తాజాగా ఓ పాఠశాలకు ఇలాంటి బెదిరింపులే రావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.
Civils students death | ఢిల్లీలోని సివిల్స్ కోచింగ్ సెంటర్ సెల్లార్లో నీళ్లు నిండి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనకు బాధ్యులైన రవూస్ కోచింగ్ సెంటర్ యజమాన
Bibhav Kumar | స్వాతి మాలివాల్ (Swati Maliwal) పై దాడి కేసులో ఢిల్లీ పోలీసులు (Delhi police) సీఎం కేజ్రీవాల్ (Kejriwal) పీఏ బిభవ్కుమార్ (Bibhav Kumar) కు వ్యతిరేకంగా తీస్ హజారీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు.