కంపెనీ బోర్డు సమావేశం జరుగుతుండగా, తన తల్లి బినా మోదీ తనపై భౌతిక దాడి చేయించారని, చంపే యాలని చూశారని ప్రముఖ సిగరెట్ల తయారీ సంస్థ గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా (జీపీఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) సమీర్ మో�
Delhi Police: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను టార్గెట్ చేస్తూ గ్రాఫిటీ వేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని అంకిత్ గోయల్గా గుర్తించారు. ఓ మెట్రో స్టేషన్లో ఆ వ్యక్తి.. కేజ్రీవాల్ను బెదిరిస్
Swati Maliwal case | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్పై దాడి కేసులో దర్యాప్తు జరుపుతున్న ఢిల్లీ పోలీసులు.. ఆదివారం ఉదయం సీఎం కేజ్రీవాల్ నివాసంలోని సీసీ టీవీ డీవీఆర్ (CCTV DVR) ను స్వాధీనం చేసుకున్న�
Swati Maliwal | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో దాడి జరిగినట్లు తెలుస్తున్నది. వారం రోజులు విదేశాల్లో ఉన్న ఆమె ఢిల్లీ చేరుకున్న తర్వాత బెయిల్పై విడుదలై
కేంద్ర మంత్రి అమిత్షా వీడియో మార్ఫింగ్ అంశంపై ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన కేసులో తమ పార్టీకి చెందినవారిపై కఠిన చర్యలు తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ టీపీసీసీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిం�
ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణలో దిగారు? ఏ హక్కుతో గాంధీభవన్కు వచ్చి మా వాళ్లపై కేసులు పెడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వానికి దమ్�
Vada Pav Girl: వడాపావ్ గర్ల్గా ఫేమస్ అయిన చంద్రిక దీక్షిత్ను అరెస్టు చేయలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఫుడ్ స్టాల్ను నడుపుతున్న ఆమెకు ఇన్స్టాలో 30 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. స్టాల్ను తొలగించాల
Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సోమవారం ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. కేంద్ర మంత్రి అమిత్షాకు సంబంధించిన ఫేక్ వీడియోల కేసులో రేవంత్కు పోలీసులు ఈ సమన్లు అందించారు. మే 1న విచారణకు ఢిల్ల
Viral News | ప్రేమికులు బైకులపై విహరిస్తూ స్టంట్స్ చేస్తున్న దృశ్యాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీ వీధుల్లో ఓ జంట స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ డ్రెస్లు ధరించి బైక�
చైనాకు అనుకూలంగా ప్ర చారం చేస్తూ భారత్పై విషం చిమ్మడానికి ఆ దేశం నుంచి పెద్దమొత్తం లో సొమ్ములు అందుకుందన్న ఆరోపణపై న్యూస్ పోర్టల్ ‘న్యూస్క్లిక్'పై ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు శనివారం తొలి చార�
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతోపాటు పలు ఇతర డిమాండ్ల సాధన కోసం రైతన్నలు బుధవారం చలో ఢిల్లీ మార్చ్ చేపట్టారు. దీంతో రైతులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు.
Delhi Police | కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్(Rameshwaram Cafe)లో శుక్రవారం బాంబ్ బ్లాస్ట్ (Bomb Blast) ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ పేలుడు నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు అప�