IndiGo flight | ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి డెహ్రాడూన్కు బయలుదేరిన ఇండిగో విమానంలో.. టేకాఫ్ ఆయిన తర్వాత కాసేపటికే సమస్య వచ్చింది.
Uttarakhand | నాలుగు రోజులు వయసున్న నవజాత శిశువు మూడు రోజుల పాటు కుళ్లిపోయిన స్థితిలో (Decomposed Bodies) ఉన్న శవాల మధ్య సజీవంగా ఉంది. తల్లి పాలు లేకపోయినా మూడు రోజులపాటు శిశువు ఆరోగ్యంగా ఉంది.
ఉత్తరాఖండ్లో భారీగా కొండచరియలు విరిగిపడటంతో రోడ్డు కొట్టుకుపోయి 300 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. లిపులేఖ్-తవఘాట్ రోడ్పై లఖ్నాపూర్ సమీపంలో భారీ కొండచరియలు విరిగి పడటంతో 100 మీటర్ల మేర రోడ్డు కొట్ట�
Bus Falls | లోయలోకి బస్సు దూసుకెళ్లిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్, రెస్క్యూ, ఐటీబీపీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన డ్రైవర్, ఇతర ప్రయాణికులను లోయ �
చలిగాలుల గుప్పిట్లో చిక్కుకుని దేశరాజధాని ఢిల్లీ గజగజ వణుకుతున్నది. రెండోరోజు కూడా అతి కనిష్ఠ ఉష్ణోగ్రత నమోయ్యింది. ఢిల్లీ నైరుతి ప్రాంతంలోని ఆయానగర్లో శుక్రవారం 1.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్ర�
క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తున్న సమయంలో పంత్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంల
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి డెహ్రాడూన్లోని మ్యాక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్రికెటర్ రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ‘రిషబ్ ప
ట్రాఫిక్ నియంత్రణలో తాను ఒక ప్రత్యేకమైన అంశాన్ని తీసుకొచ్చినట్లు హోంగార్డ్ జోగేంద్ర కుమార్ తెలిపాడు. తన ట్రాఫిక్ నియంత్రణ తీరు ప్రజలకు ఎంతో సంతోషం కలుగజేయడంతోపాటు వారిని ఉత్సహాపరుస్తున్నదని చెప్
డెహ్రాడూన్: భారీ లోడ్తో వెళ్తున్న ఒక లారీ అదుపు తప్పి టోల్ బూత్లోకి దూసుకెళ్లింది. అక్కడ ఉన్న మహిళ వెంటనే అప్రమత్తమై టోల్ బూత్ సిబ్బందిని రక్షించింది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో శనివారం ఈ స