Massive Speed Breaker | వాహనాల వేగం నియంత్రణ కోసం రోడ్డుపై ఏర్పాటు చేసిన పెద్ద స్పీడ్ బ్రేకర్ ప్రమాదాలకు నిలయంగా మారింది. ఆ స్పీడ్ బ్రేకర్పై నుంచి వెళ్లిన వాహనాలు గాల్లో ఎగురుతున్నాయి. స్పీడ్గా వెళ్లిన ఒక స్కూటర�
Viral news | ఆమె ఒక పాఠశాలలో టీచర్..! వయస్సు 25 ఏళ్లు..! అతనో మైనర్ బాలుడు..! వయసు 16 ఏళ్లు..! ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరికొకరు పరిచయం అయ్యారు..! ఆ పరిచయం ప్రేమగా మారింది..! బాలుడి తల్లిదండ్రులకు తెలియకుండా ఇద్దరూ పెళ్లి కూ�
వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా జనవరి 14న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం వెంకటేశ్, ఆయనకు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్గా నటిస్తున్న మీనాక్షి చౌదరిలపై ఓ అం
Dehradun accident | ఏడుగురు విద్యార్థులు మందు పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత బీఎండబ్ల్యూలో వేగంగా ప్రయాణించారు. ఆ కారు ప్రమాదంలో ఆరుగురు దారుణంగా మరణించారు. వారి తెగిన తలలు, శరీర భాగాలు రోడ్డుపై పడ్డాయి. మృతుల్లో ముగ్
Detonators On Railway Track | : ఒక వ్యక్తి రైలు పట్టాలపై డిటోనేటర్లు ఉంచాడు. రైల్వే కంట్రోల్ డివిజన్ నుంచి ప్రభుత్వ రైల్వే పోలీస్(జీఆర్పీ)కు ఈ సమాచారం అందింది. వారు వెంటనే అక్కడకు చేరుకుని పేలుడు పదార్థాలను స్వాధీనం చేస�
ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఈ నెల 12న అర్ధరాత్రి తనపై సామూహిక లైంగిక దాడి జరిగిందని ఓ బాలిక(15) ఆరోపించింది. తనపై అయిదు మంది బస్సులో లైంగిక దాడి చేశారని తెలిపింది. బస్టాండ్లోని ఓ దుకాణం కాపలాదారు ఆమె దీన �
Girl Gang Raped In Public Bus | కదులుతున్న బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. దిక్కుతోచని స్థితిలో కనిపించిన ఆమెను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కాపాడింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు బస్సు డ్రైవర్, కండక్టర్తో సహా కొంద�
ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్-ఢిల్లీ హైవేను అధికారులు మూసివేశారు. సోమవారం నుంచి వచ్చే నెల 2 వరకు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈ ఎక్స్ప్రెస్ హైవేని పూర్తిగా కన్వరియాల (Kanwar Yatra) కోసం వినియోగ�
దేశంలోని రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడటం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే ప్రీమియం రైళ్లు అయిన వందేభారత్ ఎక్స్ప్రెస్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంటున్నది.
Accident | ముస్సోరి - డెహ్రాడూన్ మార్గ్ (Mussoorie Dehradun Marg) ఝడిపానీ రోడ్లోని పానీ వాలా బండ్ సమీపంలో ఓ కారు అదుపు తప్పి లోతైన లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
జూన్ 1న జరగాల్సిన రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ డెహ్రాడూన్ ప్రవేశ పరీక్షను జూన్ 8కి వాయిదా వేసినట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్నికోలస్ తెలిపారు.
ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) ముసాయిదాను ఉత్తరాఖండ్ క్యాబినెట్ ఆదివారం ఆమోదించింది. దీంతో ఈ బిల్లును సోమవారం నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమం అయింది.