హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ) : జూన్ 1న జరగాల్సిన రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ డెహ్రాడూన్ ప్రవేశ పరీక్షను జూన్ 8కి వాయిదా వేసినట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్నికోలస్ తెలిపారు. హాల్టికెట్లను టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.