పరువు నష్టం కేసులను నేర రహితంగా పరిగణించాలన్న వాదనపై సుప్రీంకోర్టు సోమవారం సానుకూలత వ్యక్తం చేసింది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ) రిటైర్డ్ ప్రొఫెసర్ అమితా సింగ్ ఆన్లైన్ న్యూస్ పోర్ట�
ఫ్రాన్స్ ప్రథమ మహిళ, అధ్యక్షుడు మాక్రాన్ భార్య బ్రిగిట్టే మహిళయే అన్న విషయాన్ని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు, పత్రాలు, ఇమేజ్లను వారి న్యాయవాది న్యాయస్థానానికి సమర్పించారు.
సీఎం రేవంత్ రెడ్డికి (Revanth Reddy) సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా దాఖలైన పరువు నష్టం దావా కేసును సర్వోన్నత న్యాయస్థానం కొట్టేవేసింది.
Rahul Gandhi | వీర్ సావర్కర్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు దాఖలైంది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది పుణేలో ఎంపీ-ఎమ్మెల్యే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆ�
MS Dhoni : మిస్టర్ కూల్ సారథిగా కోట్లాది మంది అభిమానులన్ని సంపాదించుకున్న మహీ భాయ్ తనపై బురదజల్లే వాళ్లను మాత్రం వదిలిపెట్టడు. పదేళ్ల క్రితం తన పరువును దెబ్బతీసేలా వ్యవహరించినందుకు ధోనీ మీడియా సంస్థపై కోర్�
Rahul Gandhi | భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందంటూ కాంగ్రెస్ అగ్రనేత (Congress leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా స్పందించింది. మీరు నిజమైన భారతీయులే అయితే ఇలాంటి మాటలు మాట్లాడరని ఘాట
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కోర్టులో ఊరట దక్కింది. పరువు నష్టం కేసులో ఆయనకు నాసిక్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
పరువు నష్టం కేసులో జార్ఖండ్లోని చైబాసా ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. జూన్ 26న న్యాయస్థానం ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించ�
బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో సీఎం రేవంత్రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో జరిగే ఈ కేసు విచారణకు రేవంత్రెడ్డి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సిన అవసరం ల
Medha Patkar: నర్మదా బచావో ఆందోళన్ నేత, సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 24 ఏళ్ల క్రితం నాటి పరువునష్టం కేసులో మేధా పాట్కర్ను అదుపులోకి తీసుకున్నారు.
Delhi court : పరువు నష్టం కేసులో ఎంపీ బాన్సురీ స్వరాజ్కు 4 వారాల గడువు ఇచ్చింది ఢిల్లీ కోర్టు. బాన్సురీ రాజకీయ లబ్ధి కోసం తన పరువు తీసినట్లు ఆప్ నేత సత్యేంద్ర జైన్ కేసు దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు ఆ క�