Riniki Bhuyan Sarma: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్పై అస్సాం సీఎం భార్య రినికి 10 కోట్ల పరువునష్టం కేసు దాఖలు చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులో అవకతవకలు జరిగినట్లు రినికిపై కాంగ్రెస్ నేత ఆరోపణలు చేశా�
Bajrang Punia | పరువునష్టం కేసులో రెజ్లర్ బజరంగ్ పునియాకు ఢిల్లీలోని పాటియాలా హౌస్కోర్టు ఊరటనిచ్చింది. కిర్గిస్థాన్లో జరిగే ఆసియా క్రీడల కోసం సిద్ధమవుతున్నాడని.. అతని తరఫున న్యాయవాది కోర్టుకు తెలుపగా.. వ్యక్�
Rahul Gandhi | కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఊరట లభించింది. మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో గుజరాత్లోని సూరత్ కోర్టు విధించిన జైలు శిక్షపై స్టే విధించింది. ఎంపీ హోదాను
Nora Fatehi | గోల్డ్ డిగ్గర్ అంటూ తనను అవమనించారని, మనీలాండరింగ్ కేసులో తనను బలి పశువును చేశారని బాలీవుడ్ ఐటమ్ బాంబ్ నోరా ఫతేహి ఆవేదన వ్యక్తం చేసింది. సుకేశ్ చంద్రశేఖర్కు చెందిన మనీలాండరింగ్ కేసులో మరో �
Jeevitha Rajasekhar | పరువు నష్టం కేసులో సినీ నటులు డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతులకు రెండేండ్ల జైలుశిక్ష విధిస్తూ నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సాయిసుధ మంగళవారం సంచలన తీర్పు వెల్లడించా�
మోదీ ఇంటిపేరు ( (Modi surname) వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) దాఖలు చేసిన పిటిషన్ను దేశ అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) విచారణకు స్వీకరించింది.
Rahul Gandhi: పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులో చుక్కెదురైంది. మోదీ ఇంటి పేరుతో వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనకు స్టే దక్కలేదు. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్ధించింది.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) రాజకీయ భవితవ్యం నేడు తేలనుంది. మోదీ ఇంటిపేరు (Modi surname) కేసులో గుజరాత్ హైకోర్టు (Gujarat High Court) శుక్రవారం కీలక తీర్పు (Verdict) వెలువరించనుంది.
Ashok Gehlot | కేంద్ర మంత్రి దాఖలు చేసిన పరువునష్టం కేసులో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot)కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 7న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ప్�
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీకి జార్ఖండ్ హైకోర్టులో ఊరట లభించింది. పరువు నష్టం కేసులో దాఖలైన పిటిషన్ హైకోర్టు విచారణ జరిపింది. రాహుల్పై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేసింది.
Kharge Summoned: ఖర్గేపై వంద కోట్ల పరువునష్టం కేసు వేశారు. భజరంగ్దళ్ను బ్యాన్ చేస్తామని ఖర్గే ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో హితేశ్ భరద్వాజ్ అనే వ్యక్తి పంజాబ్లో ఈ కేసును �
MK Stalin: అన్నామలైపై పరువునష్టం కేసును సీఎం స్టాలిన్ దాఖలు చేశారు. డీఎంకే ఫైల్స్ పేరుతో స్టాలిన్ సర్కార్ గురించి బీజేపీ నేత ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.