Rahul gandhi | పరువునష్టం కేసులో కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్గాంధీ (Rahul Gandhi) కి ఊరట లభించింది. మహారాష్ట్ర (Maharastra) లోని భివాండీ కోర్టు (Bhivandi court) ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మహాత్మాగాంధీ హత్య వెనుక ఆరెస్సెస్ హస్తం ఉందని 20
Rahul Gandhi: ఆర్ఎస్ఎస్ పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ ఇవాళ భీవండి మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరయ్యారు. ఈ కేసులో కొత్త గ్యారెంటీ వ్యక్తిగా కాంగ్రెస్ నేత హర్షవర్ధన్ సప్కల్ పేరును ప్రతిపాదించారు. రా�
Delhi LG VK Saxena | సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఢిల్లీ కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను నిర్దోషిగా ప్రకటించింది. ఆరోపణలు నిరూపించడంలో ఫిర
మంత్రి కొండా సురేఖకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో న్యాయస్థానం ఆమె పై నాన్-బెయిలబుల్ వారెంట్ జ
పరువు నష్టం కేసులను నేర రహితంగా పరిగణించాలన్న వాదనపై సుప్రీంకోర్టు సోమవారం సానుకూలత వ్యక్తం చేసింది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ) రిటైర్డ్ ప్రొఫెసర్ అమితా సింగ్ ఆన్లైన్ న్యూస్ పోర్ట�
ఫ్రాన్స్ ప్రథమ మహిళ, అధ్యక్షుడు మాక్రాన్ భార్య బ్రిగిట్టే మహిళయే అన్న విషయాన్ని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు, పత్రాలు, ఇమేజ్లను వారి న్యాయవాది న్యాయస్థానానికి సమర్పించారు.
సీఎం రేవంత్ రెడ్డికి (Revanth Reddy) సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా దాఖలైన పరువు నష్టం దావా కేసును సర్వోన్నత న్యాయస్థానం కొట్టేవేసింది.
Rahul Gandhi | వీర్ సావర్కర్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు దాఖలైంది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది పుణేలో ఎంపీ-ఎమ్మెల్యే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆ�
MS Dhoni : మిస్టర్ కూల్ సారథిగా కోట్లాది మంది అభిమానులన్ని సంపాదించుకున్న మహీ భాయ్ తనపై బురదజల్లే వాళ్లను మాత్రం వదిలిపెట్టడు. పదేళ్ల క్రితం తన పరువును దెబ్బతీసేలా వ్యవహరించినందుకు ధోనీ మీడియా సంస్థపై కోర్�
Rahul Gandhi | భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందంటూ కాంగ్రెస్ అగ్రనేత (Congress leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా స్పందించింది. మీరు నిజమైన భారతీయులే అయితే ఇలాంటి మాటలు మాట్లాడరని ఘాట
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కోర్టులో ఊరట దక్కింది. పరువు నష్టం కేసులో ఆయనకు నాసిక్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
పరువు నష్టం కేసులో జార్ఖండ్లోని చైబాసా ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. జూన్ 26న న్యాయస్థానం ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించ�
బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో సీఎం రేవంత్రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో జరిగే ఈ కేసు విచారణకు రేవంత్రెడ్డి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సిన అవసరం ల