Sanjay Raut | బీజేపీ మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య (Kirit Somaiya) భార్య మేధా సోమయ్య (Medha Somaiya) దాఖలు చేసిన పరువు నష్టం కేసు (defamation case)లో ముంబై కోర్టు కీలక తీర్పు వెలువరించింది. శివసేన (యూబీటీ) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut)కు జైలు శి�
Medha Patkar | ప్రముఖ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్కు ఢిల్లీ సాకేత్ కోర్టు ఐదు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. ఆమెపై పరువు నష్టం కేసు వేసిన ప్రస్తుతం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు రూ.10 లక్
Saket Gokhale | పరువు నష్టం కేసులో 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత, రాజ్యసభ ఎంపీ సాకేత్ గోఖలేను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మాజీ దౌత్యవేత్త లక్ష్మీ పురికి క్షమాపణలు చెప్పాలని పేర్క
Minister Atishi | ఢిల్లీ మంత్రి అతిషిపై ఢిల్లీ బీజేపీ మీడియా చీఫ్ ప్రవీణ్ శంకర్ కపూర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసును రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది. కేసు విచారణను జూలై 23వ తేదీకి లిస్ట్ చేసింది.
Governor Ananda Bose: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ పరువునష్టం కేసు నమోదు చేశారు. కోల్కతా హైకోర్టులో ఆయన ఆ పిటీషన్ ఫైల్ చేశారు. రాజ్భవన్కు వెళ్లేందుకు మహిళలు
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి యూపీ కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్షాపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై పరువు నష్టం కేసు నమోదైంది.
కర్ణాటక బీజేపీ శాఖ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బెయిలు మంజూరైంది. రూ.75 లక్షల పూచీకత్తును సమర్పించాలని ప్రత్యేక కోర్టు ఆయనను ఆదేశించింది. ఈ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్
Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి భారీ ఊరట లభించింది. పరువు నష్టం కేసు (defamation case)లో బెంగళూరు స్పెషల్ కోర్టు (Bengaluru Special Court) బెయిల్ మంజూరు చేసింది.
Karthik Kumar | తమిళ నటుడు, స్టాండప్ కమెడియన్ కార్తీక్ కుమార్ తన మాజీ భార్య సింగర్ సుచిత్రకు లీగల్ నోటీసులు పంపాడు. ఇటీవల ఓ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన సుచిత్ర తన మాజీ భర్త కార్తీక్ కుమార్తో పాటు హీరో ధను�
Defamation Case: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై షూటర్ వర్తికా సింగ్ వేసిన పరువునష్టం పిటీషన్ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. లక్నో బెంచ్ ఈ కేసులో తీర్పును ఇచ్చింది. జర్నలిస్టులు వేసిన పిటీషన్కు కోర�
Arvind Kejriwal | 2018 పరువు నష్టం కేసు (defamation case)లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఊరట లభించింది.
Trisha Krishnan | తనను కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసినందకు గానూ అన్నాడీఎంకే మాజీ నేత (ex AIADMK leader) ఏవీ రాజు (AV Raju)పై ప్రముఖ నటి త్రిష కృష్ణన్ (Trisha Krishnan) పరువు నష్టం కేసు (defamation case) పెట్టింది. తన లాయర్ ద్వారా ఏవీ రాజుకు లీగల్ నోట