Satyendra Jain | బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్కు ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి సత్యేందర్ జైన్ క్రిమినల్ పరువు నష్టం కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆమెకు రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు పంపింది. ఈ కే�
మంత్రి కొండా సురేఖపై నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. ఈ కేసులో తీర్పు ఈ నెల 28న వెలువడనుంది. ప్రజాప్రతినిధుల కోర్టులో గురువారం జరిగిన విచారణ సందర్భంగా నా�
Akkineni Nagarjuna | మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్యలపై హీరో నాగార్జున (Akkineni Nagarjuna) నాంపల్లి కోర్టు (Nampally Court)లో పరువు నష్టం దావా (Defamation Case) వేసిన విషయం తెలిసిందే.
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్పై (Defamation Case) విచారణ వాయిదా పడింది. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు మెజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో నవంబర్ 13క
అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన అనుచిత వ్యాఖ్యలపై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో హీరో నాగార్జున పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. సెక్షన్ 356 బీఎన్ఎస్ కింద చర్యలు త�
మంత్రి కొండా సురేఖకు (Minister Konda Surekha) కోర్టు మొట్టికాయలు వేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై దాఖలు చేసిన రూ.100 కోట్ల పరువునష్టం కేసులో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్య�
KTR | రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో తన పరువు, ప్రతిష్ట దెబ్బతిన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కేటీఆ
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా కేసులో కేటీఆర్ వాంగ్మూలాన్ని కోర్టులో రికార్డు చేస్తున్నారు.
PM Modi Degree: ప్రధాని మోదీ డిగ్రీపై గతంలో కేజ్రీవాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో గుజరాత్ వర్సిటీ పరువునష్టం దావా వేసింది. అయితే ట్రయల్ కోర్టు ఇచ్చిన సమన్లను సవాల్ చేస్త�
మంత్రి మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సోమవారం వాంగ్మూలం ఇవ్వనున్నారు. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ప్రజాప్రతినిధుల కోర్టు నమో�
స్థాయి మరచి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పరువునష్టంపై నాంపల్లి ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టనుంది.
Sanjay Raut | బీజేపీ మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య (Kirit Somaiya) భార్య మేధా సోమయ్య (Medha Somaiya) దాఖలు చేసిన పరువు నష్టం కేసు (defamation case)లో ముంబై కోర్టు కీలక తీర్పు వెలువరించింది. శివసేన (యూబీటీ) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut)కు జైలు శి�