మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో ఐదు ఫ్రాంఛైజీలు పాల్గొన్నాయి. స్మృతి మంధానకు రికార్డు ధర దక్కింది. రూ. 3.40 కోట్లకు ఈ స్టార్ క్రికెటర్ను ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఏ జట్టు ఎవరిని కొనుగో�
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)వేలంలో ఆల్రౌండర్లు, హిట్టర్లు భారీ ధర పలికారు. భారత ఓపెనర్ స్మృతి మంధానను రూ.3.40 కోట్ల భారీ ధరకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఈ వేలంలో టాప్ 10లో ఉన్న ప్లేయర్స్ �
ప్రపంచ చాంపియన్గా నిలువాలనే సంకల్పంతో దక్షిణాప్రికా గడ్డపై అడుగుపెట్టిన భారత మహిళల జట్టు.. టీ20 ప్రపంచకప్లో శుభారంభం చేసింది. మెగాటోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన తమ తొలి పోరులో హర్మన్ప్రీత్కౌర్ బృం�
పొట్టి ప్రపంచకప్లో భారత్తో జరిగిన తొలి మ్యాచ్లో పాక్ కెప్టెన్ బిస్మాహ్ మరూఫ్ హాఫ్ సెంచరీ (68) కొట్టింది. దాంతో నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 149 రన్స్ చేసింది.
మహిళల టీ20 వరల్డ్ కప్లో భారత్తో జరుగుతున్న తొలి పాకిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ జవేరియా ఖాన్ 8 పరుగులు చేసి ఔట్ అయింది. ఐదు ఓవర్లు ముగిసే సరికి పాక్ వికెట్ నష్టానికి 31 రన్స్ చేసిం�
మహిళల ప్రిమియర్ లీగ్ వేలం మరో మూడు రోజుల్లో జరగనుంది. 409 మంది వేలానికి అర్హత సాధించారు. వీళ్లలో 246 మంది భారత క్రికటెర్లు, 163మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. ఈ వేలంలో అత్యధిక ధర పలికే ప్లేయర్స్
స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ (3/11) విజృంభించడంతో మహిళల ముక్కోణపు టీ20 టోర్నీలో భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది. సోమవారం చివరి లీగ్ మ్యాచ్లో మన అమ్మాయిలు 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ను చిత్తు చేశారు.
ఐసీసీ మహిళల టీ20 జట్టును ఐసీసీ సోమవారం ప్రకటించింది. 2022 సంత్సరానికి గానూ 11 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. భారత క్రికెటర్లు నలుగురు ఈ లిస్టులో చోటు దక్కించుకున్నారు. ఈ టీమ్కు న్యూజిలాండ్ ప్ల�
పొట్టి ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లో భారత అమ్మాయిల జట్టు
పరాజయం పాలైంది. బ్యాటర్లు మెరుగైన ప్రదర్శనే కనబర్చినా.. బౌలర్ల వైఫల్యానికి టీమ్ఇండియా మూల్యం చెల్లించుకుం�
వీరోచిత పోరాటం చేసినా.. గెలుపు గీత దాటలేకపోతున్న భారత మహిళల జట్టు మంగళవారం ఆస్ట్రేలియాతో ఆఖరి టీ20 మ్యాచ్ ఆడనుంది. ఐదు మ్యాచ్ల సిరీస్ను ఇప్పటికే ఆసీస్ 3-1తో చేజిక్కించుకోగా.. నామమాత్ర పోరులో విజయంతో సిర�
పొట్టి ప్రపంచకప్లో దుమ్మురేపుతున్న రన్మెషీన్ విరాట్ కోహ్లీ అక్టోబర్ నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డుకు నామినేట్ అయ్యాడు. మహిళల విభాగంలో జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ పోటీలో ఉన్�
IND vs ENG | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్..
భవిష్యత్తులో యువ క్రీడాకారిణులలో స్ఫూర్తి నింపేందుకు తనవంతు తోడ్పాటును అందిస్తానని భారత పేసర్ జులన్ గోస్వామి తెలిపింది. ఇంగ్లండ్తో వన్డే సిరీస్ అనంతరం అన్ని ఫార్మాట్ల క్రికెట్కు గుడ్బై చెప్పిన