GG vs UPW : గుజరాత్ జెయింట్స్ మిడిలార్డర్ బ్యాటర్ దయలాన్ హేమలత (57) హాఫ్ సెంచరీ బాదింది. డబ్ల్యూపీఎల్లో ఆమె తొలి ఫిఫ్టీ నమోదు చేసింది. దీప్తి శర్మ వేసిన 16వ ఓవర్లో సిక్స్ కొట్టి అర్ధ శతకానికి చేర�
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ఇప్పటి వరకూ ఖాతా తెరవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కీలక మ్యాచ్లో విఫలం అయింది. శుభారంభం దక్కినా భారీ స్కోర్ చేయలేకపోయింది. యూపీ వారియర్స్ బౌలర్లు చెలరేగ�
గుజరాత్ జెయింట్స్కు రెండో మ్యాచ్లో షాక్ తగిలింది. యూపీ వారియర్స్తో జరగుతున్న మ్యాచ్లో ఇద్దరు ఓపెనర్లు పెలియన్ చేరారు. సబ్బినేని మేఘన (24) రెండో వికెట్గా వెనుదిరిగింది. ఎక్లెస్టోన్ ఓవర్ల
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత మహిళా క్రికెటర్లు సత్తా చాటారు. భారత ఓపెనర్ స్మృతి మంధాన (755 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచింది. మరో ఓపెనర్ షఫాలీ వర్మ(613 పాయింట్లు) పదో స్థానం దక్కించుకుంది. బౌలింగ్
డబ్ల్యూపీఎల్ షెడ్యూల్ను బీసీసీఐ ఈరోజు విడుదల చేసింది. మార్చి 4న ముంబైలో అట్టహాసంగా డబ్ల్యూపీఎల్ మొదటి సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ�
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో ఐదు ఫ్రాంఛైజీలు పాల్గొన్నాయి. స్మృతి మంధానకు రికార్డు ధర దక్కింది. రూ. 3.40 కోట్లకు ఈ స్టార్ క్రికెటర్ను ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఏ జట్టు ఎవరిని కొనుగో�
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)వేలంలో ఆల్రౌండర్లు, హిట్టర్లు భారీ ధర పలికారు. భారత ఓపెనర్ స్మృతి మంధానను రూ.3.40 కోట్ల భారీ ధరకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఈ వేలంలో టాప్ 10లో ఉన్న ప్లేయర్స్ �
ప్రపంచ చాంపియన్గా నిలువాలనే సంకల్పంతో దక్షిణాప్రికా గడ్డపై అడుగుపెట్టిన భారత మహిళల జట్టు.. టీ20 ప్రపంచకప్లో శుభారంభం చేసింది. మెగాటోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన తమ తొలి పోరులో హర్మన్ప్రీత్కౌర్ బృం�