చిగురుమామిడి మండలంలోని గునుకుల పల్లె లో బీఆర్ఎస్ మండల నాయకుడు కొమ్మెర మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మాతృమూర్తి ఎల్లవ్వ మృతిచెందింది. కాగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో నాయకులు �
చిగురుమామిడి మండలంలోని రామంచ గ్రామంలో పులి నారాయణ హమాలి కార్మికుడు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురికాగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వారి కుటుంబం పూర్తిగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో గ్రామానికి చె�
వీణవంక మండలంలోని శ్రీరాములపేట గ్రామానికి చెందిన కుర్మిండ్ల స్వామి గత కొద్ది రోజుల క్రితం మృతి చెందాడు. కాగా విషయం తెలుసుకున్న సగర సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాసు సగర, ములుగు జిల్లా
కాల్వ శ్రీరాంపూర్ కు చెందిన బైరి శ్రీనివాస్ ఇటీవల మృతి చెందాడు. కాగా మృతుడి కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకులు శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి రూ.50 వేల నగదు అందజేశారు.
జమ్మికుంట పట్టణానికి చెందిన చిదురాల శంకరయ్య ఇటీవల మృతి చెందాడు. కాగా విషయం తెలుసుకున్న కరీంనగర్ జిల్లా సగర సంఘం జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాసు సగర, జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టరాజు సగర, జిల్లా �
పెద్దపల్లికి చెందిన సీనియర్ రిపోర్టర్ లైశెట్టి రాజు, బీఆర్ఎస్ నాయకుడు మాజీ కౌన్సిలర్ లైశెట్టి భిక్షపతి తండ్రి, మాజీ వైస్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య మామ భూమయ్య ఇటీవల మృతి చెందాడు. కాగా వారి కుటుంబాన్ని టీఎస�
రదల్లో గల్లంతై మృతి చెందిన జగిత్యాల జిల్లా వాసుల కుటుంబాలను రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి బువారం పరామర్శించారు. జగిత్యాలలోని టీఆర్ నగర్ 47, 48వ వార్డులకు చెందిన
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో ఇటీవల తమ్మిశెట్టి రాములు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడగా ఆ కుటుంబానికి అతడి (1996-97) పదో తరగతి బ్యాచ్ చిన్ననాటి స్నేహితులు ఆదివారం రేకొండలోని రాములు ఇంటి వద్ద మ
రుద్రంగి మండల కేంద్రానికి చెందిన దాసరి భూమేష్ అనే యువకుడు వారం రోజల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. కాగా సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దేగావత్ తిరుపతి, రుద్రంగి మండల బీఆర్ఎస్ నాయ�
కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో ఇటీవల ఒగ్గు కథ కళాకారుడు అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన కన్నూరి విజయ్, అలాగే ఆసంపెల్లి, సదయ్య తల్లి ఆసంపల్లి గాలమ్మ, గట్టు, రాజమ్మ ఇటీవల మృతి చెందారు. కాగా ఆ మృ�
తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన బోర్ర శంకర్ అనారోగ్యంతో శనివారం అకాల మరణం చెందాడు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శ
Siddipet-NTPC Accident | సిద్ధిపేట జిల్లాలో గజ్వేల్ రింగ్రోడ్డు పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిద్దరూ ఎన్టీపీసీ పట్టణం మూడో డివిజన్ న్యూ పోరాటపల్లి వాసి కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యదర్శి మెరుగు లిం�
అగ్రరాజ్యం అమెరికాలో (USA) మరోసారి కాల్పుల మోతమోగింది. న్యూ హాంప్షైర్లోని కాంకర్డ్లో (Concord) ఉన్న ఓ సైకియాట్రిక్ దవాఖానలోకి (Hospital) చొరబడిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు (Shooting) జరిపాడు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో అటవీశాఖ అధికారుల్లో ఆత్మైస్థెర్యం రెట్టింపయ్యిందని స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాజా రమణారెడ్డి తెలిపారు. హైదరాబాద్ అరణ్యభవన్