రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఆర్డీసీ) రుణాలు తీసుకోవడానికి రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసింది. దీంతో కొత్త రోడ్ల నిర్మాణానికి మార్గం సుగమం అయింది. కార్పొరేషన్ తీసుకున్న రుణాలతో ర�
ఇప్పటికే మన దేశం లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రం ప్రభుత్వం అడ్డూఅదుపూ లేకుండా వ్యవహరించడంతో ఆ అప్పులు తారాస్థాయికి
నీతులు ఎదుటివాడికి చెప్పేందుకే తప్ప తాను ఆచరించడానికి కాదన్న సామెత ప్రస్తుతం మోదీ సర్కారుకు బాగా వర్తిస్తుంది. అప్పులుచేయడంలో తనకు తాను కావలసినన్ని వెసలుబాట్లు ఇచ్చుకొనే కేంద్రం.. రాష్ర్టాలపై మాత్రం ఆ
దేశం లోపలా.. బయటా కేంద్రం తనకు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసుకోవచ్చు. రాష్ర్టాలు తీసుకొందామనుకొంటే సవాలక్ష ఆంక్షలు పెడుతున్నది. సంస్కరణల పేరుతో, చట్టాల పేరుతో రుణాలు తీసుకోవడానికి షరతులు విధిస్తున్నది. వ
దేశంలో మోదీ సర్కారు అప్పుల ఘనత గురించి ఇంతకంటే వివరంగా చెప్పాల్సిన అవసరం లేదేమో.. నెలకు వేల కోట్ల అప్పులు.. మరోవైపు పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ వంటి అనేక రూపాల్లో పన్నులు.. సెస్సుల రూపంలో లక్షల కోట్ల రూపా�
ఎఫ్సీఐని మోయడం కేంద్రానికి ఇష్టం లేదు. ఆహార భద్రత పేరిట ఇంత సొమ్ము వెచ్చించడం అసలే ఇష్టం లేదు. వాస్తవానికి కనీస మద్దతు ధర చెల్లించి ఎఫ్సీఐ కొన్న ధరకు బహిరంగ మార్కెట్లో అమ్మే ధరకు మధ్య వ్యత్యాసాన్ని కే�
కొత్త ఆర్థిక సంవత్సరం (2022-23) ప్రథమార్ధంలో రూ.8.45 లక్షల కోట్ల రుణాలను మార్కెట్ నుంచి పొందాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది. ఈ మేరకు ఏప్రిల్-సెప్టెంబర్లో రుణ సమీకరణ ఉంటుందని గురువారం
కేసు నమోదు చేసిన సీబీఐ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐని రూ.218 కోట్లకు మోసం చేసిందంటూ హైదరాబాద్కు చెందిన నందిని ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్ఐఐపీఎల్)పై కే�