తీసుకున్న అప్పును తిరిగి చెల్లించలేదన్న కోపంతో ఓ వ్యక్తితో పాటు అతడి భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రుణ, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు పరిమితులు విధించాలని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) యోచిస్తున్నది. అదానీ గ్రూప్ సంస్థల్లో పెట్టుబడులు.. తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వ రంగ
అప్పులు చెల్లించటంలో మహిళలు నిజాయితీగా ఉంటారట. అవును.. ట్రాన్స్యూనియన్ సిబిల్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. అప్పులు క్రమం తప్పకుండా చెల్లించేవారిలో పురుషులు 51 శాతంమందే ఉండగా,
కేంద్రంలో మోదీ సర్కారు రూ.వంద లక్షల కోట్ల అప్పు చేసిందనే విషయాన్ని మరిచి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.
ఊబిలో కూరుకుపోయిన వ్యక్తి.. బురద చెప్పులోడిని చూసి వెక్కిరించాడట! మోదీ ప్రభుత్వం తీరుచూస్తే అలాగే ఉంది. నిండా అప్పుల్లో కూరుకుపోయిన కేంద్రం.. తెలంగాణపై బురదజల్లే తీరుతో నవ్వులపాలవుతున్నది.
కర్ణాటక రుణాల ఊబిలో కూరుకుపోతున్నది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వ్యయ క్రమశిక్షణను పాటించలేకపోతున్నది. సాధారణ పరిపాలన వ్యవహారాల నిర్వహణ కోసం రుణాలను తీసుకుంటుండటం రుణాలు పెరిగిపోవటానికి కారణమని ఆర్థి�
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణప్రణాళికకు అనుగుణంగా బ్యాంకర్లు రుణ లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించి
అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెల్దుర్తి పోలీస్స్టేషన పరిధిలోని మాసాయిపేటలో శుక్రవారం జరిగింది. చేగుంట ఎస్సై2 పోచయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మాసాయిపేట గ్రామానికి చెందిన రజక పాపన�
Personal finance Tips | ‘అప్పు-డే తెల్లారిందా’ ఈ మాటతోనే చాలామంది మధ్యతరగతి జీవుల రోజు మొదలవుతుంది. ‘అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా!’ గీతాన్ని ఒంటబట్టించుకున్న వారికి రుణపాశమంటే భయం ఉండదు
దేశాన్ని అప్పుల కుప్పగా మార్చిన మోదీ సర్కారు.. మరో రూ.6 లక్షల కోట్ల అప్పు తీసుకొనేందుకు సిద్ధమైంది. 2022-23 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం (అక్టోబర్ - మార్చి) కోసం రూ.6 లక్షల కోట్లు అప్పు చేయనున్నట్టు కేంద్ర ఆర్థి�
నిర్దేశిత రుణ లక్ష్యాలను పూర్తి స్థాయి లో అందించాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి అ న్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన స మావేశ మందిరంలో జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి హవేలిరాజు తో
బాండ్ల విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.3 వేల కోట్లు సమీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి ఇచ్చింది. బాండ్ల విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతించడం ఈ ఆర్థిక సంవత్సరంలో �
జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయంగా 2022-23 వార్షిక రుణ ప్రణాళిక సిద్ధమైంది. గతేడాది కంటే అధికంగా రూ. 4,321 కోట్ల లక్ష్యంతో రూపుదిద్దుకున్నది. ప్రాధాన్యతారంగాలకు రూ.13,521 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.8,404 కోట్లు కేటాయి
జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయంగా 2022-23 వార్షిక రుణ ప్రణాళిక సిద్ధమైంది. గతేడాదికంటే 14 శాతం అధికంగా 3356.48కోట్ల లక్ష్యంతో రూపుదిద్దుకున్నది. ప్రాధాన్యతా రంగాలకు రూ.3183.28 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు 173.20కోట్లు కేటాయ
రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఆర్డీసీ) రుణాలు తీసుకోవడానికి రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసింది. దీంతో కొత్త రోడ్ల నిర్మాణానికి మార్గం సుగమం అయింది. కార్పొరేషన్ తీసుకున్న రుణాలతో ర�