రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందంటూనే రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా రుణాలు తెస్తున్నది. అలా గత 3 నెలల్లోనే ఏకంగా రూ.18,100 కోట్ల అప్పులు తెచ్చింది. ఇందులో రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) నుంచి 9 విడతల్లో రూ.
Priyanka Gandhi: దేశ ప్రజలను ఎందుకు అప్పుల ఊబిలోకి నెట్టివేస్తున్నారని ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం పెరుగుతున్నట్లు ఆమె చెప్పారు. 2014 వరకు దేశం చేసిన అప్పు 55 ల�
అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దంతాలపల్లికి చెందిన రైతు సింగిరెడ్డి శ్రీనివాస్ ఆత్మహత్య ప్రతి ఒక్కరినీ కలచివేసింది. కాటారం �
Man kills mother for insurance | ఒక వ్యక్తి ఆన్లైన్ గేమ్స్కు బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో స్నేహితుల నుంచి అప్పు తీసుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి రావడంతో బంధువైన మహిళకు చెందిన నగలు చోరీ చేశాడు. వాటిని అమ్మి ఆ డబ్బ
అప్పులబాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నా డు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండ లం పల్గుల గ్రామానికి చెందిన పాలిశెట్టి మొండయ్య (46) తనకున్న ఐదెకరాల భూమిలో 3 ఎకరాల్లో పత్తి, 2 ఎకరాల్లో వరి సాగు చేశాడు.
రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ అప్పుల్లో కూరుకుపోయిందని, గత ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు కారణమని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఆరోపించారు. ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వనిదే పౌరసరఫరాల సంస్థ నడవలేని స్థితిలో ఉన్న�
Doctor couple suicide | అప్పుల బాధలు తాళలేక డాక్టర్ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. (Doctor couple suicide) ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న ఆ డాక్టర్ దంపతులు వారి ఇంట్లో విగతజీవులుగా కనిపించారు.
తీసుకున్న అప్పును తిరిగి చెల్లించలేదన్న కోపంతో ఓ వ్యక్తితో పాటు అతడి భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రుణ, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు పరిమితులు విధించాలని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) యోచిస్తున్నది. అదానీ గ్రూప్ సంస్థల్లో పెట్టుబడులు.. తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వ రంగ
అప్పులు చెల్లించటంలో మహిళలు నిజాయితీగా ఉంటారట. అవును.. ట్రాన్స్యూనియన్ సిబిల్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. అప్పులు క్రమం తప్పకుండా చెల్లించేవారిలో పురుషులు 51 శాతంమందే ఉండగా,
కేంద్రంలో మోదీ సర్కారు రూ.వంద లక్షల కోట్ల అప్పు చేసిందనే విషయాన్ని మరిచి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.
ఊబిలో కూరుకుపోయిన వ్యక్తి.. బురద చెప్పులోడిని చూసి వెక్కిరించాడట! మోదీ ప్రభుత్వం తీరుచూస్తే అలాగే ఉంది. నిండా అప్పుల్లో కూరుకుపోయిన కేంద్రం.. తెలంగాణపై బురదజల్లే తీరుతో నవ్వులపాలవుతున్నది.