Chandra Babu | దేశంలో ఎవరికి లేని విధంగా రైతులకే ఎక్కువ అప్పులున్నాయని, ఈ దుస్థితి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునే చర్యలను చేపట్టనుందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
అప్పుల బాధతో ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో చోటుచేసుకున్నది. స్థానికులు, బంధువుల వివరాల ప్రకారం .. ధర్మారం గ్రామానికి చెందిన అక్కమొల్ల శ్రీకాంత్యాదవ్
Family Suicide | వైఎస్సార్ కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని సింహాద్రిపురం మండలం దిద్దేకుంట గ్రామంలో ఒకే కుటుంబానికి నలుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది.
అప్పుల బాధలు తాళలేక ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పీర్లతంకు చెందిన వడిత్య విఠల్నాయక్ (36) తనకున్న రెండెకరాల భూమిని సాగు చేసుకోవడంతోపాటు చెరుకు నరికే పనులు చేసుక�
Crop Loans | అప్పు చెల్లించడంలేదన్న సాకుతో బ్యాంకు అధికారులు ఓ రైతు ఇంటిపై దౌర్జన్యానికి దిగారు. సదరు రైతు ఇంటి తలుపులు ఊడబీకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకోవడంతో పారిపోయారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అప్పు ఎంతో తెలుసా? ఇప్పటికి రూ.71,495 కోట్లు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని అప్పుల్లో ముంచిందంటూ విషప్రచారం చేసిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర�
తెలంగాణ చరిత్రలోనే రేవంత్రెడ్డి ప్రభుత్వం అరుదైన రికార్డును సృష్టించింది. ఈ ఏడాది జూలైలో ఏకంగా రూ.10,392 కోట్ల అప్పు చేసింది. తద్వారా గత పదేండ్లలో ఎన్నడూ లేనివిధంగా ఒకే నెలలో రూ.10 వేల కోట్లకుపైగా అప్పుతో ‘చ�
Egyptian Ship | ఈజిప్ట్ దేశానికి చెందిన కార్గో షిప్ను నిర్బంధించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నిర్బంధాన్ని పర్యవేక్షించడానికి స్థానిక కోర్టు సీనియర్ న్యాయమూర్తిని అడ్మిరల్గా నియమించింది. తదుపరి ఉత్తర్వులు జ
అప్పుల బాధతో ఓ రైతు పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన ప్రకారం.. బోథ్ మండలం సాకెర కకు చెందిన జాదవ్ భరత్ (50)కు మూడున్నర ఎకరాలు ఉన్నది.