Online betting | అనతికాలంలోనే అధిక డబ్బును సంపాదించాలనే ఆశతో ఓ యువకుడు ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడి అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలో చోటు చేసుకుంది.
ఉచిత బస్సు పథకం మరో ఉసురు తీసినట్లయింది. 15 ఏళ్లుగా కలలుగన్న ఓ యువకుడు ఏడాది క్రితమే ఫైనాన్స్లో కొత్త ఆటోను కొన్నాడు. సరిగ్గా అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథక�
అప్పుల బాధ తాళలేక మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం తుజాల్పూర్లో పౌల్ట్రీ రైతు ఆత్మహత్య చేసుకు న్నాడు. ఎస్సై లింగం తెలిపిన వివరా ల ప్రకారం.. తుజాల్పూర్కు చెందిన గొట్టిముక్కల యాదగిరి(52) వ్యవసాయం చేస్తూ, ప�
రేవంత్రెడ్డి సర్కారు మరో రూ.3000 కోట్ల అప్పు తెచ్చింది. ఎఫ్ఆర్బీఎం పరిధిలో రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి ఈ మొత్తాన్ని సేకరించింది. రూ.1000 కోట్ల విలువైన మూడు బాండ్లను 24 సంవత్సరాలు, 29 సంవత్సరాలు, 30 సంవత్సరాల కా
Chandra Babu | దేశంలో ఎవరికి లేని విధంగా రైతులకే ఎక్కువ అప్పులున్నాయని, ఈ దుస్థితి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునే చర్యలను చేపట్టనుందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
అప్పుల బాధతో ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో చోటుచేసుకున్నది. స్థానికులు, బంధువుల వివరాల ప్రకారం .. ధర్మారం గ్రామానికి చెందిన అక్కమొల్ల శ్రీకాంత్యాదవ్
Family Suicide | వైఎస్సార్ కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని సింహాద్రిపురం మండలం దిద్దేకుంట గ్రామంలో ఒకే కుటుంబానికి నలుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది.
అప్పుల బాధలు తాళలేక ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పీర్లతంకు చెందిన వడిత్య విఠల్నాయక్ (36) తనకున్న రెండెకరాల భూమిని సాగు చేసుకోవడంతోపాటు చెరుకు నరికే పనులు చేసుక�
Crop Loans | అప్పు చెల్లించడంలేదన్న సాకుతో బ్యాంకు అధికారులు ఓ రైతు ఇంటిపై దౌర్జన్యానికి దిగారు. సదరు రైతు ఇంటి తలుపులు ఊడబీకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకోవడంతో పారిపోయారు.