అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకునేందుకు పురుగుల మందు డబ్బాతో ఇంటి నుంచి వెళ్లాడు. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు 100కు డయల్ చేయడంతో వారు సకాలంలో స్పందించి రైతును పట్టుకొని కుటుంబ సభ్యులకు అప్
బీజేపీ పాలిత మహారాష్ట్రలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నది. అప్పు తీర్చేందుకు తమ కిడ్నీలు తీసుకోవాలంటూ ఓ రైతు తన కుటుంబంతో కలిసి వినూత్న నిరసనకు దిగారు.
AP News | పిల్లాడి స్కూల్ ఫీజు కట్టాలని తెలిసిన వ్యక్తి నుంచి పది వేల రూపాయలు అప్పుగా తీసుకోవడమే పాపమైపోయింది. రూ.10వేలకు వడ్డీ మీద వడ్డీతో రెండు నెలల్లో రూ.24వేలు చెల్లించింది. అయినప్పటికీ అదంతా వడ్డీ కింద జమచే
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు.. ఇప్పటివరకూ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, పూట గడవడమే కష్టంగా ఉన్నదని ప్రచారం చేస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మొదలు మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతలు అనేక వ
భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి రేవంత్రెడ్డి సర్కారు మరో రూ.1,500 కోట్ల రుణం తీసుకున్నది. మంగళవారం నిర్వహించిన ఈ- వేలం ద్వారా ఈ మొత్తం సేకరించినట్టు ఆర్బీఐ వెల్లడించింది.
సాగు కలిసి రాక.. చేసిన అప్పులు తీర్చలేక ఓ రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో గురువారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. జగదేవ్పూర్ మండలం గొల్లిపల్లికి చె�
Online betting | అనతికాలంలోనే అధిక డబ్బును సంపాదించాలనే ఆశతో ఓ యువకుడు ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడి అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలో చోటు చేసుకుంది.
ఉచిత బస్సు పథకం మరో ఉసురు తీసినట్లయింది. 15 ఏళ్లుగా కలలుగన్న ఓ యువకుడు ఏడాది క్రితమే ఫైనాన్స్లో కొత్త ఆటోను కొన్నాడు. సరిగ్గా అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథక�
అప్పుల బాధ తాళలేక మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం తుజాల్పూర్లో పౌల్ట్రీ రైతు ఆత్మహత్య చేసుకు న్నాడు. ఎస్సై లింగం తెలిపిన వివరా ల ప్రకారం.. తుజాల్పూర్కు చెందిన గొట్టిముక్కల యాదగిరి(52) వ్యవసాయం చేస్తూ, ప�
రేవంత్రెడ్డి సర్కారు మరో రూ.3000 కోట్ల అప్పు తెచ్చింది. ఎఫ్ఆర్బీఎం పరిధిలో రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి ఈ మొత్తాన్ని సేకరించింది. రూ.1000 కోట్ల విలువైన మూడు బాండ్లను 24 సంవత్సరాలు, 29 సంవత్సరాలు, 30 సంవత్సరాల కా