మరో ఇద్దరు రైతులు గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధ భరించలేక ఆదిలాబాద్ జిల్లాలో కౌలు రైతు, జాతీయ రహదారి నిర్మాణంలో భూమిని కోల్పోయినా పరిహారం అందక మనస్తాపంతో హనుమకొండ జిల్లాలో మరో రైతు తనువు చా
రాష్ట్రంలో రైతుల మరణమృదంగం మోగుతూనే ఉన్నది. అన్నదాతల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజుల్లో ఇద్దరు రైతుల బలవన్మరణం నుంచి కోలుకోకముందే సోమవారం మరో నాలుగు జిల్లాల్లో అప్ప
కాంగ్రెస్ ఏడాది పాలనలో 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. రైతు ఆత్మహత్యలన్నీ సర్కారు హ
సాగు కలిసి రాక.. అప్పులు తీర్చలేక ఖమ్మం జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. కూసుమంచి మండలం లోక్యాతండాకు చెందిన వడ్తియా నవీన్కుమార్ (33) తనకున్న అర ఎకరం పొలాన్ని సాగు చేసుకుంటున్న�
అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వ ప్రాంతంలో జరిగింది. దిలావర్పూర్ ఎస్ఐ సందీప్ వివరాల ప్రకారం.. సారంగాపూర్ మండలం చించోలి (బీ)కి చెందిన కొరిపెల్లి �
అప్పులబాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక శివారు సోమ్లా తండాలో జరిగింది. ఎస్సై బోగం ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమ్లాతండాకు చెందిన భూక్యా వెంకన్న (24)కు రె
అప్పుల బాధ తాళలేక ఏఆర్ కానిస్టేబుల్ తన భార్యాపిల్లలకు ఎలుకల మందు ఇచ్చి తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట కాళ్లకుంట కాలనీలో ఆదివారం చోటుచేసుకుంది. సిద్దిపేట వన్టౌన్ సీఐ వాసుదేవరావు,
అప్పుల బాధతో రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో రామాయిపల్లిలో చోటు చేసుకుంది. వెల్దుర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బత్తుల రాజు (40) తనకున్�
దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా.. మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం కాంపల్లి గ్రామ శివారు సక్రాంనాయ�
దిగుబడులు ఆశాజనకంగా లేకపోవడం.. సాగు కోసం చేసిన అ ప్పులు భారంగా మారడంతో మనస్తాపానికి గురైన ఇద్దరు రైతులు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నా రు. ఈ ఘటనలు ఖమ్మం, హనుమకొండ జిల్లాల్లో శనివారం చోటుచేసుకున్నాయ�
ప్రతీ ఒక్కరికీ ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. అయితే అది లేక కొందరు, అది ఉన్నప్పటికీ అవగాహన లేక తప్పుడు నిర్ణయాలు తీసుకొని మరికొందరు పెద్ద ఎత్తున మూల్యం చెల్లించుకుంటున్నారు. మరి నిపుణులేమంటున్నారో చూద్ద�
తెలంగాణ ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం మోపుతున్న రుణభారం క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే రాష్ట్ర సర్కారు ఒక్కో వ్యక్తి తలపై రూ.17,873 అప్పు మోపగా.. అది మరింత పెరిగే అవకాశమున్నది. ఈ ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థ�
అప్పుల భారం పెరిగిపోవడంతో కలత చెందిన వ్యక్తి ఎడారి దేశంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. బతుకు దెరువు కోసం వెళ్లిన సౌదీ అరేబియాలో ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం..