అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం అదృశ్యమైన ఘటన సిద్దిపేట వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. సిద్దిపేట సీఐ వాసుదేవరావు కథనం ప్రకారం.. సిద్దిపేట పట్టణంలోని ఖాదర్పురాకు చెందిన �
కాలం కలిసి రాక.. అప్పులు తీర్చే మార్గం లేక కరీంనగర్ జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సైదాపూర్ మండలం రాయికల్కు చెందిన రావుల తిరుపతిరెడ్డి (38) తనకున్న రెండ�
భర్త మరణాన్ని తట్టుకోలేక ఓ వివాహిత నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా నిజాంప�
సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక.. రైతు రుణమాఫీ కాక ఆందోళనకు గురై ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన రైతు పిట్టల లింగన్న కుటుంబానికి బీఆర్ఎస
సాగుకోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. పౌనూరుకు చెందిన మంతెన కుమ�
అప్పుల బాధతో గల్ప్కు వచ్చిన సార్... కాళ్లనొప్పులతో లేవలేకపోతున్న.. పనిచేయలేక పోతున్న... ఇంటికి పోతనంటే పాస్పోర్టు లాక్కున్నారు. నన్ను కాపాడకుంటే ఇక్కడే చచ్చిపోయేలా ఉన్న, గల్ఫ్లో నన్ను ఎవరూ పట్టించుకోవ
వేసిన పంటలను కాపాడుకునేందుకు ఆ రైతు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 బోర్లు వేశాడు. అయినా చుక్కనీరు పడలేదు. అటు పంటలసాగుకు, బోర్లు వేసేందుకు సుమారు రూ.7 లక్షలకు పైగా అప్పులయ్యాయి. పంటలు నిలువునా ఎండిపోవడంతో అప
అప్పులబాధ భరించలేక రాష్ట్రంలో ముగ్గురు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం ఎర్రచెరువు తండాలో అప్పులబాధ తాళలేక కౌలు రైతు బానోతు కైలా(52) పురుగుల మందు తాగి ఆత్మహత్యక�
ఆరుగాలం శ్రమించే రైతులు అప్పుల బాధలతో ఆత్మహత్యలకు పాల్పడుతుండడం సమాజానికి మంచిదికాదని హైకోర్టు రిటైర్డు జడ్జి, రాష్ట్ర రైతు సంక్షేమ సంఘం నాయకుడు చంద్రకుమార్ అన్నారు. నేటి పాలకులు కర్షకుడి కష్టాలను గు
మెదక్ జిల్లాలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చని 14 నెలల కాలంలో జిల్లాలో ఇప్పటి వరకు 70 మంది వరకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా బుధవారం మరో రైతు ఆత్మహత్య చేసుకున్�
రైతుబంధు సాయం రాకపోవడంతో అప్పులు తెచ్చి వరి సాగు చేశాడు. నీటి ఎద్దడి కారణంగా పొలం సరిగా పండక, దిగుబడి రాక అప్పులు తీర్చే మార్గం లేక నల్లగొండ జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
తెలంగాణపై అప్పుల భారం రోజురోజుకు పెరిగిపోతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే అక్షరాలా రూ.1,46,918 కోట్ల అప్పు చేసింది. అంటే రోజుకు రూ.345 కోట్ల అప్పు తీసుకొచ్చి సర్కారు పాలన �
అప్పుల బాధలు.. బ్యాంకోళ్ల సతాయింపులు.. కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ చేయక.. సమయానికి పంట పెట్టుబడి సాయం అందక పండుగలా ఉన్న వ్యవసాయం దండుగైంది. ఎవుసం భారమై.. ఆత్మాభిమానాన్ని చంపుకోలేక.. నిస్సహాయస్థితిలోనూ సర్కా�
ఇది ఓ కౌలురైతు ఇంట కన్నీటిగాథ. మ్యాక శ్రీనివాస్ ఏడెకరాల భూమి కౌలుకు చేస్తే, రూ.8 లక్షల అప్పయింది. సాగునీటి కష్టాలు, పంట దిగుబడి నష్టాలతో ఒక కారు, అధిక వర్షాలతో పంటంతా పోయి ఇంకో కారు ఆ కౌలు రైతుకు నష్టాలే మిగ�
రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో గురువారం కౌలు రైతు గోవిందరావు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరువకముందే శనివారం మరో ఇద్దరు రైతులు బలవన్మరణానికి