వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు అన్నదాతలు ఒకేరోజు బలవన్మరణాలకు పాల్పడ్డా రు. ఇద్దరు రైతులు అప్పులబాధ తట్టుకోలేక, మరో రైతు అటవీశాఖ అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. జోగుళాం బ గద్వాల జ�
అప్పులబాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘ టన మెదక్ జిల్లా రామాయంపేట మండ లం అక్కన్నపేటలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. అక్కన్నపేటకు చెందిన రైతు పాపయ్యగారి మల్లేశం (35) శనివారం రామాయంపేటకు వెళ్లి �
అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం వాజిద్నగర్లో చోటుచేసుకున్నది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హన్మాండ్లు (58), సాయవ్వ దంపతులు వ్యవస�
అప్పుల బాధతో హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం రాంనగర్లో కన్నా గౌరీ(36) ఆత్మ హత్య చేసుకున్నాడు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గౌరీ వృత్తిరీత్యా గీత కార్మికుడు. ఎకరన్నర భూమిలో మక్కజొన్న, వరి సాగుచేశ
వ్యవసాయానికి చేసిన అప్పులు తీర్చే మార్గంలేక ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం భీంపూర్కు చెందిన దుర్వ సుంగు(30) తన పేరుపై ఐదెకరాలు, తండ్రి �
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం పఠాన్ గ్రామానికి చెందిన రైతు గడ్డం రాంరెడ్డి(55) అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. రాంరెడ్డికి జైనథ్ మండలంలో మూడు ఎకరాల భూమి ఉండ�
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో చోటుచేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఏటూరు నాగారానికి చెందిన బట్టు నర్సయ్య (65) నిరుడు ఏడెకరాలు కౌలు కు తీసుకొ�
దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపంతో మహిళా రైతు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో సోమవారం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మహబూబాబాద్ మండ లం లక్ష్మాతండా శివారు రేక
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం డీ ధర్మారంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. డీ ధర్మారం గ్రామానికి చెందిన రైతు పెండెల కృష్ణ (45) నిరుడు తన ప
అప్పులబాధతో పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోకంటి సురేశ్ (43) తనకున్న మూడెకరాలతో పాటు మరో పది ఎకరాలు కౌలుకు తీసుకు�
అప్పుల బాధ భరించలేక తీవ్ర మనస్తాపంతో ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం మర్మాముల గ్రామ శివారు బంజరలో చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్ర
అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ములుగు జిల్లా ములుగు మం డలం కాసిందేవిపేటలో శుక్రవారం జరిగింది. కాసిందేవిపేటకు చెందిన పల్లపు రంగయ్య(42) నాలుగు ఎకరాల్లో పత్తిపంట సాగు చేయగా పెట్టుబడికి రూ.2 లక్షల వ�
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గడిచిన నాలుగేండ్లలో ఎన్నడూ లేనంతగా రాష్ట్ర సొంత రాబడి క్షీణించింది. వార్షిక బడ్జెట్ అంచనా లక్ష్యంలో ఎనిమిది నెలలు దాటినా సగానికి కూడా చేరలేదు. ప�
కౌలు వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చే మార్గంలేక మనోవేదనకు గురై పురుగులమందు తాగి ప్రాణాలు తీసుకున్న కౌలు రైతు బానోత్ వీరన్న (వీరూ) స్వగ్రామంలో సోమవారమూ విషాదఛాయలే కన్పించాయి. ఉండేందుకు సరైన ఇల్లులేక, �
‘అన్నా.. రైతులుగా వ్యవసాయం చేసి ప్రతీ ఒక్కరికీ అన్నం పెడుతున్నామన్నా. రైతుల కష్టాలను చూడాలని ప్రతి ఒక్కరినీ వేడుకుంటున్నానన్నా. ఈ వ్యవసాయంలో ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు ఉన్నాయన్నా. పంటలకు ధరల్లేక ఎన్నో �