అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో చోటుచేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఏటూరు నాగారానికి చెందిన బట్టు నర్సయ్య (65) నిరుడు ఏడెకరాలు కౌలు కు తీసుకొ�
దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపంతో మహిళా రైతు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో సోమవారం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మహబూబాబాద్ మండ లం లక్ష్మాతండా శివారు రేక
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం డీ ధర్మారంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. డీ ధర్మారం గ్రామానికి చెందిన రైతు పెండెల కృష్ణ (45) నిరుడు తన ప
అప్పులబాధతో పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోకంటి సురేశ్ (43) తనకున్న మూడెకరాలతో పాటు మరో పది ఎకరాలు కౌలుకు తీసుకు�
అప్పుల బాధ భరించలేక తీవ్ర మనస్తాపంతో ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం మర్మాముల గ్రామ శివారు బంజరలో చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్ర
అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ములుగు జిల్లా ములుగు మం డలం కాసిందేవిపేటలో శుక్రవారం జరిగింది. కాసిందేవిపేటకు చెందిన పల్లపు రంగయ్య(42) నాలుగు ఎకరాల్లో పత్తిపంట సాగు చేయగా పెట్టుబడికి రూ.2 లక్షల వ�
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గడిచిన నాలుగేండ్లలో ఎన్నడూ లేనంతగా రాష్ట్ర సొంత రాబడి క్షీణించింది. వార్షిక బడ్జెట్ అంచనా లక్ష్యంలో ఎనిమిది నెలలు దాటినా సగానికి కూడా చేరలేదు. ప�
కౌలు వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చే మార్గంలేక మనోవేదనకు గురై పురుగులమందు తాగి ప్రాణాలు తీసుకున్న కౌలు రైతు బానోత్ వీరన్న (వీరూ) స్వగ్రామంలో సోమవారమూ విషాదఛాయలే కన్పించాయి. ఉండేందుకు సరైన ఇల్లులేక, �
‘అన్నా.. రైతులుగా వ్యవసాయం చేసి ప్రతీ ఒక్కరికీ అన్నం పెడుతున్నామన్నా. రైతుల కష్టాలను చూడాలని ప్రతి ఒక్కరినీ వేడుకుంటున్నానన్నా. ఈ వ్యవసాయంలో ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు ఉన్నాయన్నా. పంటలకు ధరల్లేక ఎన్నో �
అప్పుల బాధతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ రై తు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాలు ఇలా.. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం డోర్లి గ్రామానికి చెందిన రైతు జలారపు లింగన్న (22) తన
అప్పుల బాధతో మహిళా రైతు ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషాదకర ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై ఆంజనేయులు కథనం ప్రకారం.. కాసిపేట మండలం కొత్తవరిపేటకు చెందిన గుండా శ్రీదేవి (38) వ్యవసాయం చేస్తూ జీవనం సా
అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ములుగు జిల్లా సర్వాపురంలో జరిగింది. గ్రామానికి చెందిన తిరుపతి సాంబయ్య(35) రెండెకరాల్లో వరి వేశాడు. పెట్టుబడి, ఆర్థిక ఇబ్బందులతో సుమారు రూ.5 లక్షలు అప్పులయ్యాయి. మనస
సాగు కలిసిరాక.. పెట్టుబడులు సైతం వచ్చే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. మావల సీఐ స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. జైనథ్
మహబూబాబాద్, మెదక్ జిల్లాలో అప్పులబాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని ఇంటికన్నెకు చెందిన గందసిరి బొందయ్య(50)కు ఎకరంనర పొలం ఉంది.