బాకారంలో సమీపంలో సోమవారం దారుణ హత్యకు గురైన యువతి కేసు మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. పోలీసు అధికారులు మంగళవారం కూడా ఘటనా స్థలాన్ని సందర్శించారు.
Punjab | అర్జున అవార్డు గ్రహీత, పంజాబ్ డీఎస్పీ దల్బీర్ సింగ్ డియోల్(54) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దల్బీర్ సింగ్ డెడ్బాడీని జలంధర్లోని ఓ కాలువలో పోలీసులు కనుగొన్నారు. అయితే దల్బీర్ సింగ్ శ�
ఆస్తి కోసం ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని దారుణంగా అంతమొందించిన కేసులో పోలీసులు దర్యాప్తులో వేగం పెంచి గురువారం రెండు మృతదేహాలను కనుగొన్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్కు చెందిన కూన ప్రసాద్ కుటు�
ఆ మహిళ వయస్సు 45 ఏండ్లు. తోడుండాల్సిన భర్త విడాకుల పేరుతో వదిలించుకున్నాడు. ఇన్నేండ్లు జీవితాన్ని నెట్టుకొచ్చిన ఆమె అనారోగ్యంతో తనువు చాలించింది. తల్లి, తమ్ముడికి ఉన్న మానసిక వైకల్యం.. ఆమెకు అంత్యక్రియలు �
Tragedy | ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్ జిల్లాలోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో దయనీయ ఘటన చోటుచేసుకుంది. గుండెపోటుతో మరణించిన ఓ మహిళ మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు ఆంబులెన్స్ లభ్యం �
Women Living With Mother's Dead Body | మరణించిన తల్లి మృతదేహం వద్దే అక్కాచెల్లెళ్లు ఏడాదిగా నివసించారు. (Women Living With Mother's Dead Body ) గత వారం రోజులుగా వారు ఇంటి నుంచి బయటకు రాలేదు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగా శవంతో 600 కిలోమీటర్ల పాటు ప్రయాణించాల్సిన దుస్థితి ప్రయాణికులకు ఏర్పడింది. చెన్నై నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్తున్న సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో ఆదివారం ఈ ఘ�
Sister's Dead Body On Bike | అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఒక యువకుడు సోదరి మృతదేహాన్ని బైక్పై తీసుకెళ్లాడు. (Sister's Dead Body On Bike) బాధను తట్టుకోలేక అతడు ఏడుస్తూ సోదరి మృతదేహాన్ని బైక్పై ఎక్కించి తీసుకెళ్లిన వీడియో క్లిప్ స
గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. బోడుప్పల్ కట్ట మైసమ్మ వైన్స్ సమీపంలో గురువారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహ�
Dead body | కుళ్లిన స్థితిలో నీటిలో పడి ఉన్న మృతదేహాన్ని (Dead body) మహిళదిగా పోలీసులు భావించారు. అయితే పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆ మృతదేహం పురుషుడిదిగా తేలింది.
Leopard | శ్రీ సత్యసాయి జిల్లాలో చిరుతల (Leopard Died) మృతి కలకలం సృష్టిస్తుంది. గంటల వ్యవధిలోనే రెండు చిరుతల మృతదేహాలు లభ్యం కావడంతో అటవీ శాఖ అధికారులు అన్ని కోణాల నుంచి దర్యాప్తు ప్రారంభించారు.
nurse gangraped | డాక్టర్, ఆసుపత్రి సిబ్బంది కలిసి ఒక నర్సుపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు (Nurse gangraped). అనంతరం ఆమెను హత్య చేశారు. మృతదేహాన్ని అంబులెన్స్లో ఉంచి పారిపోయారు. పోలీసులు వారి కోసం వెతుకుతున్నారు.
జైపూర్: మృతదేహంతో నిరసనలు చేపట్టడాన్ని నిషేధిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం ఓ బిల్లును తీసుకొచ్చింది. ఉల్లంఘించిన వారికి రెండేండ్లు జైలు శిక్ష విధించేలా బిల్లులో నిబంధనలు పొందుపరిచారు.