Dead body | ఆంధ్రప్రదేశ్లో ఇసుక మాఫియా ఇష్టారీతన వ్యవహరిస్తోందని రుజువు చేసే మరో ఘటన వెలుగుచూసింది. శ్మశానాలను కూడా వదలకుండా తవ్వేస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో ఇంటి నిర్మాణం కోసం ఇసుక తె
ఇంటి యజమాని అనుమానాస్పదస్థితిలో ప్రమాదానికి గురై చనిపోయింది. చివరి క్షణంలో తన ఇంటి నుంచే అంత్యక్రియలు జరగాలని కోరుకున్నది. ఆమె చనిపోయాక.. కుటుంబసభ్యులు సొంతింటికి మృతదేహాన్ని తీసుకురాగా, కిరాయిదారు అడ�
Dead body | యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri bhuvanagiri)లోని భువనగిరి మండల పరిధిలోని అనంతారం(Anantharam) గ్రామ శివారులో గుర్తుతెలియని మృతదేహం(Dead body) లభ్యమైంది .
Dead body | నగర శివారు బ్రాహ్మణపల్లి(Brahmanapalli) ఔటర్ రింగురోడ్డు(Outer Ring Road) సమీపంలో ఓ మూటలో లభించిన మృతదేహం(Dead body) స్థానికంగా కలకలం రేపింది.
Model Divya Pahuja: జనవరి 2వ తేదీన హత్యకు గురైన మోడల్ దివ్య పహుజా మృతదేహాన్ని గుర్తించారు. హర్యానాలోని ఓ కాలువలో ఆమె మృతదేహం లభ్యమైంది. గ్యాంగ్స్టర్ సందీప్ గర్ల్ఫ్రెండే దివ్య పహుజా. దివ్యను హత్య �
బాకారంలో సమీపంలో సోమవారం దారుణ హత్యకు గురైన యువతి కేసు మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. పోలీసు అధికారులు మంగళవారం కూడా ఘటనా స్థలాన్ని సందర్శించారు.
Punjab | అర్జున అవార్డు గ్రహీత, పంజాబ్ డీఎస్పీ దల్బీర్ సింగ్ డియోల్(54) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దల్బీర్ సింగ్ డెడ్బాడీని జలంధర్లోని ఓ కాలువలో పోలీసులు కనుగొన్నారు. అయితే దల్బీర్ సింగ్ శ�
ఆస్తి కోసం ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని దారుణంగా అంతమొందించిన కేసులో పోలీసులు దర్యాప్తులో వేగం పెంచి గురువారం రెండు మృతదేహాలను కనుగొన్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్కు చెందిన కూన ప్రసాద్ కుటు�
ఆ మహిళ వయస్సు 45 ఏండ్లు. తోడుండాల్సిన భర్త విడాకుల పేరుతో వదిలించుకున్నాడు. ఇన్నేండ్లు జీవితాన్ని నెట్టుకొచ్చిన ఆమె అనారోగ్యంతో తనువు చాలించింది. తల్లి, తమ్ముడికి ఉన్న మానసిక వైకల్యం.. ఆమెకు అంత్యక్రియలు �
Tragedy | ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్ జిల్లాలోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో దయనీయ ఘటన చోటుచేసుకుంది. గుండెపోటుతో మరణించిన ఓ మహిళ మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు ఆంబులెన్స్ లభ్యం �
Women Living With Mother's Dead Body | మరణించిన తల్లి మృతదేహం వద్దే అక్కాచెల్లెళ్లు ఏడాదిగా నివసించారు. (Women Living With Mother's Dead Body ) గత వారం రోజులుగా వారు ఇంటి నుంచి బయటకు రాలేదు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగా శవంతో 600 కిలోమీటర్ల పాటు ప్రయాణించాల్సిన దుస్థితి ప్రయాణికులకు ఏర్పడింది. చెన్నై నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్తున్న సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో ఆదివారం ఈ ఘ�