Madhyapradesh | మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లా దవాఖానలో దారుణం చోటుచేసుకున్నది. హాస్పిటల్ మార్చురిలో భద్రపరిచిన ఓ మృతదేహం కన్ను కనిపించకుండా పోయింది. అయితే కంటిని ఎలుకలు కొరికేశాయని
ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..నేచర్క్యూర్ దవాఖాన సమీపంలోని శ్మశానవాటికలో సుమారు 30-35 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు స్�
Hyderabad | మేడ్చల్ జిల్లా జవహర్నగర్లో కన్పించకుండా పోయిన బాలిక మృతిచెందింది. దమ్మాయిగూడ చెరువులో బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. జవహర్నగర్ పోలీస్ స్టేషన్
Uttar Pradesh | ఓ వ్యక్తి 18 నెలల క్రితం చనిపోయాడు. ప్రయివేటు ఆస్పత్రి వైద్యులు డెత్ సర్టిఫికెట్ కూడా జారీ చేశారు. కానీ అతను బతికే ఉన్నాడని చెప్పి 18 నెలల పాటు ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచారు. ప్రతి రోజు అతన�
కష్టాలను ఎదుర్కొని శ్రమను నమ్ముకొని లక్ష్యాలను ఎంచుకొని కొవ్వొత్తిలా ఎగిసిన కెరటం విశ్రాంత ఎంఈవో బాల జంగయ్య. ప్రతిచోట ప్రతి హోదాలో పనిచేసిన సంపూర్ణ న్యాయం చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఎంతోమంది పేద వ�
దవాఖానల్లో ఆత్మీయులు మరణించడం తీవ్రమైన వేదన కలిగించే విషయం. అలా మరణించినవారి మృతదేహాలను అంబులెన్స్లు అందుబాటులో లేని కారణంగా కుటుంబ సభ్యులే భుజాల మీద మోసుకుంటూ తీసుకెళ్లాల్సి రావడం మరీ దయనీయం. అంబులె
కన్నకొడుకు మృతదేహాన్ని అప్పగించమంటే దవాఖాన సిబ్బంది రూ.50 వేల లంచమడిగారు. నిరుపేదలైన ఆ తల్లిదండ్రులు లంచం డబ్బు కోసం భిక్షాటన చేశారు. ఈ దయనీయ ఘటన ఎన్డీయే పాలిత బీహార్లోని సమస్తిపూర్లో జరిగింది. వారు ఇంట
పాట్నా : మార్చురీ నుంచి కుమారుడి డెడ్బాడీని ఇచ్చేందుకు అక్కడ పని చేస్తున్న ఓ ఉద్యోగి రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో తల్లిదండ్రులు భిక్షాటన చేశారు. ఇల్లు ఇల్లు తిరుగుతూ జోలె పట్టి అడుక్కున్నార�
ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చి, శవాన్ని వాగులో పూడ్చి పెట్టింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో సంచలనం రేపింది. మండలంలోని గుండ్లపల్లికి చెందిన పెనుగొండ వెంకటేశ్వర్లు (47)కు, లక�