న్యూఢిల్లీ: మిస్సింగ్ అయిన బాలుడు, ఒక ట్రావెల్ బ్యాగ్లో శవంగా కనిపించాడు. కిడ్నాపర్లు అతడి గొంతు కోసి హత్య చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణ ఘటన జరిగింది. రోహిణీ ప్రాంతానికి చెందిన 17 ఏండ్ల బాలుడు గుర�
పెద్దపల్లి జిల్లా రామగుండం డివిజన్లోని అడ్రియాల గని ప్రమాదంలో బొగ్గు పొరల్లో చిక్కుకొన్న మిగతా ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి. మంగళవారం రాత్రి డిప్యూటీ మేనేజర్ మృతదేహం దొరకగా, బుధవారం సేఫ్టీ ఆఫీసర్
జీడిమెట్ల, మార్చి 2 : గుర్తు తెలియని ఓ వ్యక్తి మృత దేహం కొంపల్లిలో లభ్యమైంది. ఈ సంఘటన పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కొంపల్లి జాతీయ రహదారి పక్కన ఉన�
Goutham reddy | ఆంధ్రప్రదేశ్ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (Goutham reddy) భౌతికకాయాన్ని నెల్లూరుకు తరలించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఆర్మీ ప్రత్యేక హెలికాప్టర్లో గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని
మారేడ్పల్లి : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం నెంబర్ 1లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రైల్వే స్టేషన్ ప్లాట్
Crime News | స్థానికంగా ఒక ప్రముఖ పబ్ ముందు ఒక కారు ఆగి ఉంది. దాన్ని గురువారం కొందరు స్థానికులు చూశారు. ఆ మరుసటి రోజు కూడా ఆ కారు అక్కడే ఉండటం స్థానికులకు అనుమానం కలిగించింది.
Hyderabad | హయత్నగర్ సమీపంలోని బొంగులూరు వద్ద తల లేని మృతదేహాం లభ్యమైంది. ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డు పక్కన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. హత్య చేసిన వ్యక్తి ఇచ్చిన సమాచారంతో మృతదేహ
Dead woman comes alive | 15 రోజుల క్రితం చనిపోయిన ఒక మహిళ మృతదేహానికి అంతక్రియలు జరిగాయి. కానీ ఆ మహిళ తాను బతికే ఉన్నానంటూ ఇప్పుడు తిరిగొచ్చింది. దీనికి వెనుక ఉన్న రహస్యం ఏమిటోనని ఆమె కుటుంబ సభ్యులు, పోలీసులు
కాచిగూడ : అనారోగ్యంతో ఫుట్పాత్పై గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కాచిగూడ ఎస్సై వి.లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం గుర్తుతెలియని వ్యక్తి (35) కాచిగూడల�