SLBC Tunnel | దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ నందు 33వ రోజు మరో కార్మికుడి మృతదేహం ఆచూకీ లభ్యమైనది. టన్నెల్ నందు సహాయక చర్యలు కొనసాగిస్తున్న రెస్క్యూ సిబ్బందికి టిబిఎం మిషన్ కింద కన్వేయర్ బెల్టు డ్రమ్కు 40 మీటర్ల దూ�
Gurupreeth | నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద జరిగిన SLBC టన్నెల్ ప్రమాదంలో మృతి చెందిన, రాబిన్స్ ఇండియా కంపెనీలో ఎరెక్టర్ ఆపరేటర్గా విధులు నిర్వహించిన పంజాబ్ వాసి గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని అతని స్వగ్రామా�
దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాద ఘటనలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల్లో ఆదివారం ఒకరి మృతదేహం లభ్యమైంది. టన్నెల్ లోపల టీబీఎం మిషన్ ముందుభాగంలో జీరో పాయింట్ వద్ద డీ-2 ప్రదేశంలో టీబీ�
ఎస్ఎల్బీసీ సొరంగంలో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ 16వ రోజైన ఆదివారం కొలిక్కి వచ్చింది. టన్నెల్లో గల్లంతైన 8 మందిలో ఒకరి మృతదేహాన్ని రెస్క్యూ బృందాలు వెలికితీశాయి. మృతుడు టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్సింగ�
SLBC Tunnel Mishap | దోమల పెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల ఆచూకీ కోసం 16 రోజులుగా 12 సంస్థలకు చెందిన రెస్క్యూ బృందాలు మూడు షిఫ్టులుగా టన్నెల్లోకి వెళ్లి సహాయక చర్యలు చేపడుతున్�
Rangareddy | అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఈ నెల 5న మృత్యువాత పడ్డ గంప ప్రవీణ్ (Gampa Praveen)పార్థివ దేహం ఆదివారం మృతుని స్వగ్రామం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రానికి చేరుకుంది.
ఉన్న ఇల్లు శిథిలమవడం.. అద్దె ఇంటికి తీసుకెళ్లే వీలు లేకపోవడంతో దవాఖాన నుంచి వచ్చిన మృతదేహాన్ని అంబులెన్స్లోనే ఉంచి అంత్యక్రియలకు తరలించిన హృదయ విదారకర ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలకేంద
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీర్పేట్లోని దారుణ ఘటనలో భార్యను ముక్కలుగా చేసి ఉడికించేందుకు పొటాషియం హైడ్రాక్సైడ్ను వాడి నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆదివారం తెలకపల్లిలో వైకుంఠ రథాన్ని ఢీకొని మృతి చెందిన బల్మూర్ మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య మృతదేహాన్ని ఇవ్వడం లేదని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సోమవారం నాగర్కర్నూల్లోని జనరల్
Warangal | వరంగల్ - కాజీపేట రైల్వే స్టేషన్ల మధ్య ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. దర్గా రైల్వే గేటు వద్ద 40 ఏండ్ల వ్యక్తి డెడ్ బాడీ లభ్యమైనట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.