ఉన్న ఇల్లు శిథిలమవడం.. అద్దె ఇంటికి తీసుకెళ్లే వీలు లేకపోవడంతో దవాఖాన నుంచి వచ్చిన మృతదేహాన్ని అంబులెన్స్లోనే ఉంచి అంత్యక్రియలకు తరలించిన హృదయ విదారకర ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలకేంద
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీర్పేట్లోని దారుణ ఘటనలో భార్యను ముక్కలుగా చేసి ఉడికించేందుకు పొటాషియం హైడ్రాక్సైడ్ను వాడి నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆదివారం తెలకపల్లిలో వైకుంఠ రథాన్ని ఢీకొని మృతి చెందిన బల్మూర్ మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య మృతదేహాన్ని ఇవ్వడం లేదని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సోమవారం నాగర్కర్నూల్లోని జనరల్
Warangal | వరంగల్ - కాజీపేట రైల్వే స్టేషన్ల మధ్య ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. దర్గా రైల్వే గేటు వద్ద 40 ఏండ్ల వ్యక్తి డెడ్ బాడీ లభ్యమైనట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలంలో విస్తుగొలిపే ఘటన చోటుచేసుకున్నది. మండలంలోని యండగండికి చెందిన ఓ మహిళ ఇంటికి పార్శిల్లో గుర్తుతెలియని మృతదేహం (Dead Body) వచ్చింది.
Gadwala | జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో దారుణం చోటు చేసుకుంది. మార్చురీలో (Mortuary) మృతదేహంపై ఉన్న బంగారం చోరీకి(Gold stolen) గురైంది.
Medak | ప్రభుత్వ దవాఖాన(Government hospital) ఆవరణలో కాలిపోయిన స్థితిలో మృతదేహం లభ్య మవడం స్థానికంగా కలకలం రేపింది. చేతికి గోలుసులతో బంధించి కాలిపోయిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని(unidentified dead body) చూసి రోగులు భయాందోళనలకు �
బీహార్లోని సరన్లో అజిత్కుమార్ పురి అనే ఓ నకిలీ వైద్యుడు కృష్ణకుమార్ (15) అనే బాలుడి ప్రాణాలను హరించాడు. ఆ బాలుడి పిత్తాశయం నుంచి రాయిని తొలగించేందుకు సదరు ‘వైద్యుడు’ యూట్యూబ్లోని వీడియోలపై ఆధారపడి �
Dadar Railway Station: దాదర్ రైల్వే స్టేషన్లో మృతదేహం ఉన్న సూట్కేసును పోలీసులు గుర్తించారు. ఆ ఘటనలో ఇద్దర్ని అరెస్టు చేశారు. రైలులో డెడ్బాడీ సూట్కేసుతో వెళ్తున్న ఇద్దర్ని ముంబై పోలీసులు పట్టుకున్నారు.