ఆదివారం తెలకపల్లిలో వైకుంఠ రథాన్ని ఢీకొని మృతి చెందిన బల్మూర్ మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య మృతదేహాన్ని ఇవ్వడం లేదని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సోమవారం నాగర్కర్నూల్లోని జనరల్
Warangal | వరంగల్ - కాజీపేట రైల్వే స్టేషన్ల మధ్య ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. దర్గా రైల్వే గేటు వద్ద 40 ఏండ్ల వ్యక్తి డెడ్ బాడీ లభ్యమైనట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలంలో విస్తుగొలిపే ఘటన చోటుచేసుకున్నది. మండలంలోని యండగండికి చెందిన ఓ మహిళ ఇంటికి పార్శిల్లో గుర్తుతెలియని మృతదేహం (Dead Body) వచ్చింది.
Gadwala | జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో దారుణం చోటు చేసుకుంది. మార్చురీలో (Mortuary) మృతదేహంపై ఉన్న బంగారం చోరీకి(Gold stolen) గురైంది.
Medak | ప్రభుత్వ దవాఖాన(Government hospital) ఆవరణలో కాలిపోయిన స్థితిలో మృతదేహం లభ్య మవడం స్థానికంగా కలకలం రేపింది. చేతికి గోలుసులతో బంధించి కాలిపోయిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని(unidentified dead body) చూసి రోగులు భయాందోళనలకు �
బీహార్లోని సరన్లో అజిత్కుమార్ పురి అనే ఓ నకిలీ వైద్యుడు కృష్ణకుమార్ (15) అనే బాలుడి ప్రాణాలను హరించాడు. ఆ బాలుడి పిత్తాశయం నుంచి రాయిని తొలగించేందుకు సదరు ‘వైద్యుడు’ యూట్యూబ్లోని వీడియోలపై ఆధారపడి �
Dadar Railway Station: దాదర్ రైల్వే స్టేషన్లో మృతదేహం ఉన్న సూట్కేసును పోలీసులు గుర్తించారు. ఆ ఘటనలో ఇద్దర్ని అరెస్టు చేశారు. రైలులో డెడ్బాడీ సూట్కేసుతో వెళ్తున్న ఇద్దర్ని ముంబై పోలీసులు పట్టుకున్నారు.
ఓ పర్వతారోహకుడు పెరూలోని హౌస్కరాన్ పర్వతాన్ని అధిరోహిస్తూ 22 ఏండ్ల కిందట తప్పిపోయాడు. మంచు కూలి దాని కిందే మరణించినట్లు భావించారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినా ఫలితం లేకపోయింది.
తన మామతో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేసింది ఓ భార్య. మృతదేహాన్ని తన ఇంటి పక్కనే ఖాళీగా ఉన్న స్థలంలో పూడ్చిపెట్టింది. ఈ అమానవీయ ఘటన ఆదివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తిర్మలాపూర్లో ఆలస్యంగా వెల�
నాలుగు వార్డులు, 1,500కిపైగా ఇండ్లకు తాగునీటిని సరఫరా చేసే వాటర్ట్యాంక్లో కుళ్లిన స్థితిలో ఉన్న ఓ వ్యక్తి మృతదేహం బయటపడడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పది రోజుల క్రితమే ఆ వ్యక్తి చనిపోయినట్టు పోలీసు
నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకులో వ్యక్తి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. అదివారం సాయంత్రం, సోమవారం ఉదయం ఆ ట్యాం కు పరిధిలోని నాలు గు వార్డుల ప్రజలకు సరఫరా అయిన నీటిల
Nalgonda | నాగార్జునసాగర్ ఉదంతం మరువకముందే నల్లగొండలో మరో ఘోరం చోటు చేసుకుంది. వాటర్ ట్యాంకులో (Water tank) అనుమానాప్పద స్థితిలో మృతదేహం(Dead body )లభించడం స్థానికంగా కలకలం రేపింది.
అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన ఓ వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న మహిళ మృతదేహాన్ని రోడ్డుపై వదిలేశాడు. ఆదివారం ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు.