ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలంలో విస్తుగొలిపే ఘటన చోటుచేసుకున్నది. మండలంలోని యండగండికి చెందిన ఓ మహిళ ఇంటికి పార్శిల్లో గుర్తుతెలియని మృతదేహం (Dead Body) వచ్చింది.
Gadwala | జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో దారుణం చోటు చేసుకుంది. మార్చురీలో (Mortuary) మృతదేహంపై ఉన్న బంగారం చోరీకి(Gold stolen) గురైంది.
Medak | ప్రభుత్వ దవాఖాన(Government hospital) ఆవరణలో కాలిపోయిన స్థితిలో మృతదేహం లభ్య మవడం స్థానికంగా కలకలం రేపింది. చేతికి గోలుసులతో బంధించి కాలిపోయిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని(unidentified dead body) చూసి రోగులు భయాందోళనలకు �
బీహార్లోని సరన్లో అజిత్కుమార్ పురి అనే ఓ నకిలీ వైద్యుడు కృష్ణకుమార్ (15) అనే బాలుడి ప్రాణాలను హరించాడు. ఆ బాలుడి పిత్తాశయం నుంచి రాయిని తొలగించేందుకు సదరు ‘వైద్యుడు’ యూట్యూబ్లోని వీడియోలపై ఆధారపడి �
Dadar Railway Station: దాదర్ రైల్వే స్టేషన్లో మృతదేహం ఉన్న సూట్కేసును పోలీసులు గుర్తించారు. ఆ ఘటనలో ఇద్దర్ని అరెస్టు చేశారు. రైలులో డెడ్బాడీ సూట్కేసుతో వెళ్తున్న ఇద్దర్ని ముంబై పోలీసులు పట్టుకున్నారు.
ఓ పర్వతారోహకుడు పెరూలోని హౌస్కరాన్ పర్వతాన్ని అధిరోహిస్తూ 22 ఏండ్ల కిందట తప్పిపోయాడు. మంచు కూలి దాని కిందే మరణించినట్లు భావించారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినా ఫలితం లేకపోయింది.
తన మామతో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేసింది ఓ భార్య. మృతదేహాన్ని తన ఇంటి పక్కనే ఖాళీగా ఉన్న స్థలంలో పూడ్చిపెట్టింది. ఈ అమానవీయ ఘటన ఆదివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తిర్మలాపూర్లో ఆలస్యంగా వెల�
నాలుగు వార్డులు, 1,500కిపైగా ఇండ్లకు తాగునీటిని సరఫరా చేసే వాటర్ట్యాంక్లో కుళ్లిన స్థితిలో ఉన్న ఓ వ్యక్తి మృతదేహం బయటపడడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పది రోజుల క్రితమే ఆ వ్యక్తి చనిపోయినట్టు పోలీసు
నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకులో వ్యక్తి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. అదివారం సాయంత్రం, సోమవారం ఉదయం ఆ ట్యాం కు పరిధిలోని నాలు గు వార్డుల ప్రజలకు సరఫరా అయిన నీటిల
Nalgonda | నాగార్జునసాగర్ ఉదంతం మరువకముందే నల్లగొండలో మరో ఘోరం చోటు చేసుకుంది. వాటర్ ట్యాంకులో (Water tank) అనుమానాప్పద స్థితిలో మృతదేహం(Dead body )లభించడం స్థానికంగా కలకలం రేపింది.
అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన ఓ వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న మహిళ మృతదేహాన్ని రోడ్డుపై వదిలేశాడు. ఆదివారం ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు.
Shadnagar | రంగారెడ్డి జిల్లా షాద్నగర్ వాసి అరటి అరవింద్ యాదవ్(30) ఆస్ట్రేలియాలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. షాద్నగర్ బీజేపీ నాయకుడు అరటి కృష్ణ ఏకైక కుమారుడు అరవింద్.. ఉద్యోగ రీత్యా సిడ్నీలో
ఛత్తీస్గఢ్ అడవుల్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన 29 మంది మావోయిస్టుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్రావు ఉన్�