నిమ్స్ దవాఖానలోని వాషరూమ్ మ్యాన్హోల్లో పసికందు మృతిపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన శిశును తెచ్చి వేశారా, లేక బతికుండగానే మ్యాన్హోల్లో వేసి చంపారా అన్న విషయం దర్యాప�
విప్లవోద్యమంలో నేలరాలిన వెలిశాల వేగుచుక్క మృతదేహం నేడు స్వగ్రామంకు చేరుకోనున్నది. గణేశ్ మృతదేహం ఎప్పుడొస్తుందా.. అని కడసారి చూపుకోసం అభిమానులు, మిత్రులు, గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మిత్ర
అనారోగ్యంతో ప్రభుత్వ దవాఖానకు వచ్చిన కొడుకు మృతి చెందగా, పాడె మోసేందుకు నలుగురు లేక, ఖననం చేసేందుకు తల్లి చేతిలో చిల్లిగవ్వ లేక, పిడికెడు పూలను కొడుకు శవం మీద చల్లి చేతులెత్తి మొక్కి పంచాయతీ సిబ్బందితో క�
అభం శుభం తెలియని ఆ చిన్నారికి తండ్రి చనిపోయాడు అన్న విషయం తెలియక ఆ చిన్నారి చేతులతో నాన్న ముఖంపై చేయి వేసి నాన్న.. లే.. నాన్న.. అన్న మూగ సైగలు అక్కడ ఉన్న వారిని సైతం కలిసి వేసిన సంఘటన తంగళ్ళపల్లి మండలం మండేపల�
మండలంలో బుధవారం ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతవగా అందులో ఒకరి మృతదేహం లభ్యమైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని దేశ్ముఖి గ్రామం విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ ఫ�
నిజామాబాద్ నగరంలోని ఉమెన్స్ కాలేజ్ రోడ్డు పక్కన శుక్రవారం సాయంత్రం ఓ బాలుడి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. బాలుడి ఒంటిపై గాయాలు ఉండడంతో కొట్టి చంపినట్లు అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఉమ
ఆరంతస్తుల భవనం కూలిన ప్రమాదంలో రెండో మేస్త్రీ ఉపేందర్ కూడా విగతజీవుడయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో సహాయక బృందాలు అతడి మృతదేహాన్ని శిథిలాల నుంచి బయటకు తీశాయి. భద్రాచలం పట్టణంలోని పంచాయ�
SLBC Tunnel | దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ నందు 33వ రోజు మరో కార్మికుడి మృతదేహం ఆచూకీ లభ్యమైనది. టన్నెల్ నందు సహాయక చర్యలు కొనసాగిస్తున్న రెస్క్యూ సిబ్బందికి టిబిఎం మిషన్ కింద కన్వేయర్ బెల్టు డ్రమ్కు 40 మీటర్ల దూ�
Gurupreeth | నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద జరిగిన SLBC టన్నెల్ ప్రమాదంలో మృతి చెందిన, రాబిన్స్ ఇండియా కంపెనీలో ఎరెక్టర్ ఆపరేటర్గా విధులు నిర్వహించిన పంజాబ్ వాసి గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని అతని స్వగ్రామా�
దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాద ఘటనలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల్లో ఆదివారం ఒకరి మృతదేహం లభ్యమైంది. టన్నెల్ లోపల టీబీఎం మిషన్ ముందుభాగంలో జీరో పాయింట్ వద్ద డీ-2 ప్రదేశంలో టీబీ�
ఎస్ఎల్బీసీ సొరంగంలో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ 16వ రోజైన ఆదివారం కొలిక్కి వచ్చింది. టన్నెల్లో గల్లంతైన 8 మందిలో ఒకరి మృతదేహాన్ని రెస్క్యూ బృందాలు వెలికితీశాయి. మృతుడు టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్సింగ�