Tragedy | కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకున్నది. తోపుడుబండిపై పండ్లు విక్రయించి జీవనోపాధి పొందే ఆ దంపతుల కుమారుడు అనారోగ్యంతో మృతిచెందాడు.
MGM Hospital | పర్వతగిరి మండలం చౌటుపల్లి గ్రామానికి చెందిన మహిళ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని చౌటుపల్లి గ్రామానికి తరలించాల్సి ఉంది.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని ప్రభుత్వ పాత ఏరియా దవాఖాన మార్చురీలో పోస్టుమార్టం కోసం వచ్చిన మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనలో నలుగురిపై సస్పెన్షన్ వేటు పడింది.
చెరువులో పడి చనిపోయిన ఓ యువకుడి మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానకు పోస్టుమార్టం కోసం తీసుకెళ్తే మార్చురీలో కుక్కలు పీక్కుతిన్న ఘటన మహబూబ్నగర్ జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. బతికి ఉన్నప్పుడు ఎలా ఉన్�
Newlywed Woman's Body | నూతన వధువు అనుమానాస్పదంగా మరణించింది. ఆమె మృతదేహాన్ని పోలీస్ అధికారి వాహనంలో తరలించారు. ఆమె తల్లిదండ్రుల ఇంటి బయట వదిలేశారు. వరకట్న వేధింపుల కారణంగా అత్తింటి వారు తన కుమార్తెను హత్య చేసినట్లు �
Double Murder: తల్లిని, ఆమె లవర్ను చంపాడు కొడుకు. వారి మృతదేహాలతో పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడతను. ఈ ఘటన హర్యానాలోని సిర్సాలో జరిగింది.
టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీశ్కుమార్ శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మరణించారు. అ నంతపురం జిల్లా తాడిపత్రి మండలం కోమలి రైల్వేట్రాక్పై ఆయన విగతజీవిగా కనిపించారు. పరకామణిలో విదేశీ డాలర్లు దొంగిలించిన కేస�