Crime news | అతడు నవమాసాలు మోసి కన్న తల్లినే గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు. ఆ తర్వాత ఆమె శవం పక్కనే గంటల తరబడి కూర్చుని కూనిరాగాలు తీశాడు. పిసివాడిలా ఇసుకతో ఆటలు ఆడాడు. ఛత్తీస్గఢ్ (Chattishgarh) రాష్ట్రం జశ్పూర్ జి�
రోడ్దు ప్ర మాదంలో తీవ్రంగా గాయపడి మరణించిన వ్యక్తి మృతదేహాన్ని తరలించేందుకు 108 బదులు ఓ తోపుడు బండిపై తరలించా రు. సుమారు అర కిలోమీటర్ మే ర మృతదేహాన్ని అందరూ చూస్తుండగానే తరలించడం పలు విమర్శలకు దారి తీసిం�
కాజీపేట రైల్వే జంక్షన్ -హసన్పర్తి రోడ్ రైల్వే స్టేషన్ల మధ్యలోని వడ్డేపల్లి ఆర్ఓబీ రైలు పట్టాల మధ్య గుర్తుతెలియని మృతదేహాన్ని మంగళవారం గుర్తించినట్లు జీఆర్పి పోలీసులు తెలిపారు.
Lingayats Of A Maharashtra | శ్మశానవాటిక లేకపోవడంతో లింగాయత్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. ఒక మృతదేహంతో మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయం వద్దకు చేరుకుని అక్కడ బైఠాయించారు.
ఆఖరి మజిలీ ఆగమాగం అయ్యింది. బతికున్నప్పుడు ఎవరికైనా సమస్యలు ఉండటం కామన్. కానీ చనిపోయిన తర్వాత కూడా శ్మశానవాటికలో శవాన్ని పూడ్చే సమయంలో ఇబ్బందులు తప్పటం లేదు.
Turkish Airlines | విమానం రన్నింగ్లో ఉండగా అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతిచెందాడు. విమానం ల్యాండయిన తర్వాత అతడి మృతదేహం మాత్రం కనిపించలేదు.
ఖమ్మం జిల్లా ఖమ్మంరూరల్ మండలంలోని కస్నాతండా గ్రామానికి చెందిన మహిళ సోమవారం విద్యుత్ హైటెన్షన్ వైర్లు తగిలి మృతిచెందింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట మృతదేహంతో
ఎంజీఎంలో శవం మారింది. మార్చురీ నుం చి ఒకరి బదులు మరొకరి మృతదేహం ఆ ఊరికి చేరడం.. తమది కాదని బంధువులు గుర్తించడం తో తిరిగి మళ్లీ మార్చురీకే వచ్చింది. దీంతో అప్పటిదాకా శ్మశానవాటిక వద్ద అన్ని లాంఛనాలన్నీ సిద్�
నిమ్స్ దవాఖానలోని వాషరూమ్ మ్యాన్హోల్లో పసికందు మృతిపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన శిశును తెచ్చి వేశారా, లేక బతికుండగానే మ్యాన్హోల్లో వేసి చంపారా అన్న విషయం దర్యాప�
విప్లవోద్యమంలో నేలరాలిన వెలిశాల వేగుచుక్క మృతదేహం నేడు స్వగ్రామంకు చేరుకోనున్నది. గణేశ్ మృతదేహం ఎప్పుడొస్తుందా.. అని కడసారి చూపుకోసం అభిమానులు, మిత్రులు, గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మిత్ర