Double Murder: తల్లిని, ఆమె లవర్ను చంపాడు కొడుకు. వారి మృతదేహాలతో పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడతను. ఈ ఘటన హర్యానాలోని సిర్సాలో జరిగింది.
టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీశ్కుమార్ శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మరణించారు. అ నంతపురం జిల్లా తాడిపత్రి మండలం కోమలి రైల్వేట్రాక్పై ఆయన విగతజీవిగా కనిపించారు. పరకామణిలో విదేశీ డాలర్లు దొంగిలించిన కేస�
సబ్ కాంట్రాక్టర్ బెదిరింపులతో మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనపర్తి జిల్లా ఏదుల మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. ఏదులకు చెందిన రైతు కొమ్ము ఆంజనేయుల
dead body in water tank | ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని వాటర్ ట్యాంకు నీటి నుంచి దుర్వాసన రావడాన్ని గ్రహించారు. వాటర్ ట్యాంకును పరిశీలించగా అందులో కుళ్లిన మృతదేహం కనిపించింది. అయితే గత పది రోజులుగా ఆ ట్యాంకులోని నీటి�
Murder | హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వ్యవసాయ వర్సిటీ సమీపంలో బెంగుళూర్ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో యువకుడి మృతదేహం లభ్యమైంది.
Crime news | అతడు నవమాసాలు మోసి కన్న తల్లినే గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు. ఆ తర్వాత ఆమె శవం పక్కనే గంటల తరబడి కూర్చుని కూనిరాగాలు తీశాడు. పిసివాడిలా ఇసుకతో ఆటలు ఆడాడు. ఛత్తీస్గఢ్ (Chattishgarh) రాష్ట్రం జశ్పూర్ జి�
రోడ్దు ప్ర మాదంలో తీవ్రంగా గాయపడి మరణించిన వ్యక్తి మృతదేహాన్ని తరలించేందుకు 108 బదులు ఓ తోపుడు బండిపై తరలించా రు. సుమారు అర కిలోమీటర్ మే ర మృతదేహాన్ని అందరూ చూస్తుండగానే తరలించడం పలు విమర్శలకు దారి తీసిం�
కాజీపేట రైల్వే జంక్షన్ -హసన్పర్తి రోడ్ రైల్వే స్టేషన్ల మధ్యలోని వడ్డేపల్లి ఆర్ఓబీ రైలు పట్టాల మధ్య గుర్తుతెలియని మృతదేహాన్ని మంగళవారం గుర్తించినట్లు జీఆర్పి పోలీసులు తెలిపారు.
Lingayats Of A Maharashtra | శ్మశానవాటిక లేకపోవడంతో లింగాయత్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. ఒక మృతదేహంతో మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయం వద్దకు చేరుకుని అక్కడ బైఠాయించారు.